paddy

ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు

హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌లో కిలోమీటర్ మేర బారులు తీరిన ట్రాక్టర్లు కాంటాల కోసం పది రోజులుగా రైతుల ఎదురుచూపులు

Read More

గాలివాన బీభత్సం.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో తీవ్ర నష్టం

    గాలివాన బీభత్సం ఉమ్మడి పాలమూరు జిల్లాలో తీవ్ర నష్టం   తడిసిన పంట దిగుబడులునేలకొరిగిన వరి పైరు    పిడుగు

Read More

తడిసిన వడ్లు ప్రభుత్వం  కొనకపోతే నేను కొంటా : మహమ్మద్ షకీల్​

ఎడపల్లి, వెలుగు: తడిసిన వడ్లను కొనుగోలు కేంద్రాల్లో తిరస్కరిస్తే నేనే  కొంటానని  బోధన్ ఎమ్మెల్యే షకీల్ అన్నారు. బుధవారం ఎడపల్లి మండల కేంద్రం

Read More

ప్రైవేట్​కు వడ్లు...పాలమూరు జిల్లాలో190 సెంటర్లలో ఆరింటినే తెరిచిన ఆఫీసర్లు

మహబూబ్​నగర్,వెలుగు : ఏప్రిల్​ ముగుస్తున్నా గ్రామాల్లో వడ్ల కొనుగోలు సెంటర్లను ఓపెన్​ చేస్తలేరు. కోతలు కోసి, వడ్లను ఆరబెట్టుతున్న టైంలో అకాల వర్షాలు పడ

Read More

చెడగొట్టు వానలకు రైతులు ఆగం

హైదరాబాద్‌, వెలుగు: చెడగొట్టు వానలతో రైతులు ఆగమైతున్నరు. అకాల వర్షాలతో చేతికొచ్చిన పంట నీళ్లపాలైందని ఆవేదన చెందుతున్నారు. వానల కారణంగా కోసిన పంటన

Read More

అకాల వర్షానికి చేతికొచ్చిన వరిపంట, మామిడితోటలు ఆగమాగమయ్యాయి

సూర్యాపేట వెలుగు:  అకాల వర్షానికి చేతికొచ్చిన వరిపంట, మామిడితోటలు  ఆగమాగమయ్యాయి. శుక్రవారం రాత్రి కురిసిన వర్షం, గాలి దుమారంతో జిల్లాలోని సూ

Read More

రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వడగండ్ల వాన..రైతన్నకు తీవ్ర నష్టం

రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం పడింది. సిద్ధిపేట, జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి, హన్మకొండ, భూపాల

Read More

నిర్మల్​ జిల్లాలో అకాల వర్షం.. 200 ఎకరాల్లో పంట నష్టం

నిర్మల్​ జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి అకాల వర్షం కురిసింది. జన్నారం మండలంలోని దేవునిగూడ, ఇందన్ పెల్లి, మురిమడుగు, కలమడుగు, ఖానాపూర్, కడె

Read More

ఇయ్యాల్టి నుంచి వడ్ల కొనుగోళ్లు

ఇయ్యాల్టి నుంచి వడ్ల కొనుగోళ్లు 7100 సెంటర్ల ద్వారా యాసంగి ధాన్యం సేకరణ: హరీశ్, గంగుల, సింగిరెడ్డి పెండింగ్‌ సీఎంఆర్‌ ఈ నెల 30లోగా ఇవ

Read More

ఇంకుతున్న చెరువులు.. ఎండుతున్న పంటలు

వనపర్తి జిల్లాలో యాసంగిలో సాగు చేసిన వరి పొలాలు నీరందక ఎండుతున్నాయి. వానకాలంలో కల్వకుర్తి లిఫ్ట్​ ద్వారా చెరువులను నింపారు. కానీ కొన్ని రోజులుగా లిఫ్ట

Read More

తెలంగాణ ధాన్యంతో నాలుగు రాష్ట్రాలకు అన్నం పెడుతున్నాం : హరీశ్​రావు

సిద్దిపేట రూరల్, వెలుగు: తెలంగాణలో పండిన ధాన్యంతో నాలుగు రాష్ట్రాలకు అన్నం పెడుతున్నామని మంత్రి హరీశ్​రావు చెప్పారు. రాష్ట్రం రాకముందు ఇక్కడి ప్రజలు జ

Read More