paddy

దొడ్డు వడ్లు కొంటలేరు..మన్యంలో రైతులను దోచుకుంటున్న దళారులు

భద్రాచలం,వెలుగు : భద్రాచలం మన్యంలో వరి పండించిన రైతులు దగా పడుతున్నారు. సర్కారు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం, కొన్ని చోట్ల సెంటర్లున్నా దొడ్డు

Read More

కొనుగోలు కేంద్రాల్లో క్వింటాల్ వడ్లకు ఏడున్నర కిలోలు కోత పెడుతున్నారు:ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

చొప్పదండి, వెలుగు:  టీఆర్ఎస్ పాలనలో రైతులు వడ్లు పండించడం కన్న కొనుగోలు కేంద్రాలలో వడ్లను అమ్ముకునేందుకే ఎక్కువ కష్టాలు పడుతున్నారని ఎమ్మెల్సీ టి

Read More

వడ్ల కొనుగోళ్లలో రైతులకు తీవ్ర అన్యాయం

కొనుగోలు కేంద్రాలు, మిల్లుల్లో దోపిడీ కొనంగనే ఆన్ లైన్ లో ఎంటర్ చేస్తలే.. పట్టించుకోని సర్కార్ రూ.వెయ్యికోట్లపైనే దోపిడీ హైదరాబాద్‌&z

Read More

రైతుల దగ్గర వడ్లు కొంటున్న దళారులు

యాదాద్రి జిల్లాలో విచిత్ర పరిస్థితి నేరుగా కల్లాల వద్దే     కొంటున్న దళారులు సెంటర్లకు వడ్లు తీసుకురాని రైతులు వడ్లు పంపించాలం

Read More

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

మక్తల్, వెలుగు: కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బంది పెట్టకుండా వడ్లు కొనుగోలు చేయాలని కలెక్టర్​ శ్రీహర్ష సూచించారు. బుధవారం కలెక్టర్​మక్తల్​మండలంలో ప

Read More

క్వింటాలుకు 7.5 కిలోల తరుగు

మల్లాపూర్, వెలుగు:- వడ్ల కొనుగోలు కేంద్రంలో క్వింటాలుకు 7.5 కిలోల వరకు తరుగు తీస్తుండడంతో రైతులు ఆందోళనకు దిగారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్​మండలంలో ము

Read More

సీఎంఆర్ లక్ష్యం సగం కూడా నెరవేరలే

రేషన్​ బియ్యం కోసం కొత్త వడ్లు చూపుతున్రు.. పైసా పెట్టుబడి లేకుండా ప్రభుత్వ వడ్లతో లాభాలు.. చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు వనపర్తి,

Read More

మిల్లర్లు చెప్పిందే మాట.. ఇచ్చిందే రేటు..

మిల్లర్లు చెప్పిందే మాట.. ఇచ్చిందే రేటు.. తాలు, తరుగు పేరిట భారీ దోపిడీ జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు : రైస్‌‌ మిల్లర

Read More

తిప్పలు పడుతున్న రైతులు

సాగు వివరాల రికార్డుకు తక్కువ టైమ్​​ ఇచ్చిన అగ్రికల్చర్​ శాఖ ఫలితంగా పూర్తిస్థాయిలో నమోదు కాని డేటా హైదరాబాద్‌‌, వెలుగు: పల్ల

Read More

ఏనుమాముల మార్కెట్​లో గన్నీ సంచుల లొల్లి

రైతులకు గన్నీ బ్యాగులు అమ్మేటప్పుడు ఒక్కోదానికి రూ.80 తీసుకుంటున్న వ్యాపారులు వాటిని తిరిగి రైతుల నుంచి కొనేప్పుడు మాత్రం రూ.30 కూడా చెల్లిస్తలేరు.&nb

Read More

కొనుగోలు కేంద్రాల్లో ఖర్చులన్నీ రైతులపైనే..

మహబూబ్​నగర్, వెలుగు: వడ్ల రైతులకు చేతిలో చిల్లిగవ్వ మిగుల్తలేదు. సాగుకు వేలల్లో పెట్టుబడులు పెట్టి, పంటను అమ్ముకున్నాక కనీసం వారు చేసిన కష్టానికి

Read More

‘ధరణి’లో తప్పులతో గిరిజన రైతులకు తప్పని గోస

ఇతరుల పేర్లపై భూముల ఎంట్రీ మహబూబ్​నగర్​, వెలుగు: ఏండ్లు గడుస్తున్నా ‘ధరణి’లో తప్పులను సరిదిద్దకపోవడంతో గిరిజన రైతులు గోస పడుతున్నరు. వా

Read More