paddy

5,185 వడ్ల కొనుగోలు సెంటర్లు క్లోజ్‌‌‌‌

ఇప్పటివరకు కొన్నది 48 లక్షల టన్నులే హైదరాబాద్‌‌‌‌, వెలుగు: యాసంగి వడ్ల కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయి. రాష్ట్రవ్యాప్తం

Read More

63 మిల్లుల్లో వడ్లు మాయం.. ఎఫ్సీఐ తాజా తనిఖీల్లో వెల్లడి..

నిబంధనలు పాటించని మరో 593 మిల్లులు  మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని సివిల్ సప్లయ్స్​​కు ఎఫ్​సీఐ లేఖ  ఇప్పటికే మార్చిలో 4.5 లక్షల బస్తాల

Read More

పది రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి

ఇప్పటి వరకు 41లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్:  అధిక భారమైనా.. ఆర్ధిక భారం  అయినప్పటికీ.. చివరి గింజ

Read More

జూన్ 10లోపు ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలె

దుబ్బాక: టీఆర్ఎస్ మంత్రులు గాలిమోటర్లలో తిరుగుతూ గాలి మాటలు చెబుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. మంగళవారం దుబ్బాక క్యాంపు కార్యాలయ

Read More

ధాన్యం అక్రమాలపై కలెక్టర్ కు ఎమ్మెల్యే లేఖ

జగిత్యాల: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే ఎం.సంజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ కు లేఖ రాశారు. క

Read More

రైతులకు శాపంగా మారిన ధరణి వెబ్ సైట్ 

వడ్ల కొనుగోళ్లపై  టీఆర్ఎస్, బీజేపీ ఆడిన డ్రామాలో  రైతులే బలయ్యారన్నారని AICC  అధికార  ప్రతినిధి  దాసోజు శ్రవణ్ అన్నారు. కొనుగ

Read More

కొనుగోలు సెంటర్లలోనే వడ్ల బస్తాలకు చెదలు

కాంటా పెట్టినా మిల్లులకు తరలిస్తలేరని రైతుల ఆందోళన  ధర్మపురి/ఆర్మూర్/ఎల్లారెడ్డి/కోహెడ, వెలుగు:  వడ్లు ఆలస్యంగా కొంటున్నారని రైతులు

Read More

వడ్లను వెదజల్లాలె.. ఎరువులు తగ్గించాలె

పంట దిగుబడి పెంచుకునేలా నూతన సాగు విధానాలు ఇందుకోసం ప్రతి క్లస్టర్‌లో 400 ఎకరాల కేటాయింపు పంట పద్ధతులపై మార్గదర్శకాలు విడుదల చేసిన వ్యవసాయ

Read More

చివరి గింజ వరకు కొంటాం

కరీంనగర్: రాష్ట్రంలో ధాన్యం సేకరణ రెండు వారాల్లో పూర్తవుతుందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ధాన్యం సేకరణ తీరుపై ఆయన మాట్లాడుతూ... జూన్ 10లోగా ధ

Read More

కొనుగోలు కేంద్రం పెట్టి 40రోజులైనా కొంటలేరు

కరీంనగర్ జిల్లాలో రైతుల ఆందోళన కరీంనగర్ జిల్లా  రామడుగు మండలం  దత్తోజిపేట   గ్రామంలో రైతులు  ఆందోళనకు  దిగారు. వడ్ల క

Read More

కల్లాల్లో ధాన్యం తడిసిపోతోందని రైతుల ఆందోళన

మెదక్ జిల్లా: పంటలు చేతికొచ్చి రోజులు గడుస్తున్నా ధాన్యం కొంటలేరని.. మరోవైపు కల్లాల్లో నిల్వ చేసిన వడ్లు అకాల వర్షాలకు తడిసిపోతోందని రైతులు ఆందోళనలకు

Read More

సీఎం దత్తత గ్రామంలోనూ ధాన్యం కొనుగోళ్లలో సమస్యలు

కరీంనగర్ జిల్లా : ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామం చిన్న ముల్కనూర్ లో వరి ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ సీ

Read More