paddy

పనిచేయడం ఇష్టం లేకుంటే వెళ్లిపోండి..అధికారులపై ఎమ్మెల్యే మైనంపల్లి ఆగ్రహం

మెదక్, వెలుగు: ధాన్యం కొనుగోళ్లను అధికారులు నిర్లక్ష్యం చేస్తే ఊరుకోబోమని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు హెచ్చరించారు. జిల్లాలో పనిచేసే ఉద్దేశ్

Read More

వడ్లు, మొక్కజొన్న కొనుగోళ్ల ఆలస్యంపై రైతు కన్నెర్ర... అధికారుల తీరును నిరసిస్తూ ఆందోళన

వడ్లు, మక్కలు కొనాలని రోడ్డెక్కిన అన్నదాతలు పలు మండలాల్లో రాస్తారోకోలు, ధర్నాలు వడ్లు, మొక్కజొన్న కొనుగోళ్లు ఆగిపోవడంతో రైతులు కన్నెర్ర చేశా

Read More

వరికి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలి: జి. చిన్నా రెడ్డి

వనపర్తి, వెలుగు :  సంప్రదాయంగా వస్తున్న వరి సాగుకు ప్రత్యామ్నాయంగా డిమాండ్ ఎక్కువగా ఉండే వాణిజ్య పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని రాష్ట్ర ప్రణాళిక

Read More

ధాన్యం కొనుగోలులో జాప్యం వద్దు.. తాలు, తరుగు లేకుండా తీసుకొస్తే వెంటనే కొనుగోలు చేయండి

   నల్గొండ కలెక్టర్ బి. చంద్రశేఖర్ నల్గొండ, వెలుగు: నిర్ణీత నాణ్యత ప్రమాణాలతో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే సేకరించి,

Read More

వడ్లు అగ్వకే కొంటుండ్రు..క్వింటాల్కు రూ.1,700 మించట్లే..రంగంలోకి దళారులు, మిల్లర్లు

 స్పాట్ పేమెంటా..? రెండు శాతం కటింగ్​     కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కొనుగోలు వెరీ స్లో..     రంగంలోకి దళారుల

Read More

తెలంగాణ వ్యాప్తంగా జోరువాన.. వడగండ్లు..అకాలవర్షానికి తడిసిన ధాన్యం

రాష్ట్రవ్యాప్తంగా అకాలవర్షం..ఈదురుగాలులు వందల ఎకరాల్లో దెబ్బతిన్న వరి తడిసిముద్దయిన కల్లాల్లోని ధాన్యం  రాలిపోయిన మామిడికాయలు మార్కెట్&zwn

Read More

స్టీమ్ రైస్‎తో ఉపయోగాలేంటి..? ఎందుకు ఇప్పుడు అందరూ ఈ రైసే తింటున్నారు..?

హైదరాబాద్, వెలుగు: సాంప్రదాయక రా రైస్ (వైట్ రైస్) కన్నా స్టీమ్ రైస్ (పార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwnj

Read More

స్టీమ్ రైస్లో దండిగా పోషకాలు.. రా రైస్ కన్నా రుచి, నాణ్యత.. పుష్కలంగా ఖనిజ లవణాలు

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ.. రా రైస్ కన్నా స్టీమ్ రైస్​లోనే రుచి, నాణ్యత పుష్కలంగా ఖనిజ లవణాలు ఉంటాయంటున్న నిపుణులు.. ఎగుమతుల్లోనూ టాప్

Read More

రాష్ట్ర వ్యవసాయ చరిత్రలోనే ఒక చారిత్రక ఘట్టం .. రికార్డ్ స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి అండగా నిలుస్తూ రికార్డు స్థాయిలో  ధాన్యం కొనుగోళ్లు చేసింది.  ఈ సీజన్ లో 70.82 లక్షల మెట్రిక్ టన్న

Read More

సాగులో సరికొత్త రికార్డులు..వరి పంటలో పంజాబ్ ను దాటేసిన తెలంగాణ

హైదరాబాద్: సుస్థిర పాలన, రైతులకు లాభం చేకూల్చే విధానాలు, విస్తరణ ఫలితాలతో రాష్ట్రంలో వ్యవసాయం ఏటేటా వర్ధిల్లుతోంది. గడిచిన రెండేండ్లలో తెలంగాణ దేశమందర

Read More

వరిసాగు పైనే రైతుల ఇంట్రెస్ట్‌‌.. యాసంగిలోనూ వరే.!

ఈయేడు భారీ వర్షాలతో ప్రాజెక్టులు, చెరువులు, బావులు, బోర్లు ఫుల్‌‌ నీళ్లు ఎక్కువగా ఉండటంతో  వరిసాగు పైనే ఇంట్రెస్ట్‌‌ చ

Read More

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి

    ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి  నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎ

Read More

కొనుగోళ్లలో రైతులను ఇబ్బంది పెట్టొద్దు : కలెక్టర్ శ్రీనివాసరెడ్డి

ఖమ్మం అడిషనల్​ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి తల్లాడ, వెలుగు : ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బంది పెట్టొద్దని ఖమ్మం అడిషనల్​ కలెక్టర్ శ్రీనివాసరెడ్డ

Read More