paddy

వరి ధాన్యం కొనుగోళ్లు స్పీడ్​గా చేపట్టాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

ఆసిఫాబాద్, వెలుగు: ఆకాల వర్షాల నేపథ్యంలో రైతులు ఇబ్బందులు పడకుండా వరి ధాన్యం కొనుగోళ్లను స్పీడప్ ​చేయాలని ఆసిఫాబాద్​ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే సూచించార

Read More

రైతులు ధాన్యాన్ని బయట అమ్ముకోవద్దు.. ప్రతి గింజ కొంటాం: మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్: రైతులు ధాన్యాన్ని బయట అమ్ముకోవద్దని.. ప్రతి గింజ ప్రభుత్వమే కొంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం (మే 16) ధాన్యం కొనుగోళ్లపై స

Read More

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లు అమ్ముకుని మద్దతు పొందండి: MLA వివేక్

మంచిర్యాల: రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లను అమ్ముకొని మద్దతు ధర పొందాలని కాంగ్రెస్ సీనియర్ నేత, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ సూచించారు.

Read More

తెలంగాణలో చెడగొట్టు వానలకు పంటలు ఆగం

చెడగొట్టు వానలకు పంటలు ఆగం నేలవాలిన వరి, మొక్కజొన్న..  రాలిన మామిడి కాయలు గాలి దుమారానికి కూలిన చెట్లు, విద్యుత్​ స్తంభాలు పలు జిల్లాల్ల

Read More

తపాస్​పల్లి కింద ఎండిన పంటలు .. పశువులకు మేతగా మారుతున్న వరిచేన్లు

 పెండింగ్​లో కెనాల్స్​, టన్నెల్స్ ​పనులు సిద్దిపేట, వెలుగు: యాసంగిలో వరి పంట సాగునీళ్లు లేక ఎండిపోతుండడంతో అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున

Read More

సిద్దిపేట జిల్లాలో వరి సాగుకు తెగుళ్ల బాధ .. ఆందోళనకు గురవుతున్న రైతులు

పెరుగుతున్న మొగిపురుగు, అగ్గితెగులు సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట జిల్లాలో వరి పంటకు మొగిపురుగు, అగ్గితెగులు సోకుతుండడంతో రైతులు ఆందోళనకు గురవు

Read More

మహబూబ్​నగర్ జిల్లాలో చివరి ఆయకట్టుకు నీటికి కటకట

పొట్ట దశలో వరి పొలాలు,ఆందోళనలో రైతులు కెనాల్స్​​కింద పెరిగిపోతున్న మోటార్ల వినియోగం ఏప్రిల్​లో చేతికి రానున్న వడ్లు మహబూబ్​నగర్, వెలుగు: వ

Read More

కరీంనగర్​ జిల్లాలో 13 మిల్లులు.. రూ.118 కోట్ల బకాయిలు

 కరీంనగర్​ జిల్లాలో మూడేళ్లుగా భారీగా ఎగవేతలు  చర్యలకు సిద్ధమవుతున్న అధికారులు  పెద్దమొత్తంలో బకాయిపడిన నలుగురు మిల్లర్లపై ఇప్పట

Read More

సూరారంలో వరినాట్లు వేసిన ఐఎఫ్​ఎస్ ​ఆఫీసర్

ఖమ్మం, వెలుగు : జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్​సింగ్ వరి నాట్లు వేశారు. బుధవారం ఖమ్మం నుంచి కనకగిరి కొండల్లో వెదురుతోటల పరిశీలనకు వెళ్తున్

Read More

యాదాద్రి జిల్లాలో యాసంగి వడ్ల దిగుబడి 7 లక్షల టన్నులు

సెంటర్లకు 4.50 లక్షల టన్నులు  మిల్లర్లు 2.50 లక్షలు కొంటారని అగ్రికల్చర్ అంచనా 70 లక్షలకు పైగా గన్నీ బ్యాగులు 280 పైగా సెంటర్లు ఏర్పాటు

Read More

ఆరుబయటే వడ్లు..కనీస జాగ్రత్తలు తీసుకోని రైస్  మిల్లర్లు

క్వాలిటీ లెవీ బియ్యం ఎలా ఇస్తారంటున్న స్థానికులు గోదాములు లేకున్నా కెపాసిటీకి మించి వడ్లు కేటాయిస్తున్న ఆఫీసర్లు గద్వాల, వెలుగు : రైస్  

Read More

ధాన్యం సేకరణలో రికార్డు.. దేశంలో నాలుగో ప్లేస్​లో తెలంగాణ

ధాన్యం సేకరణలో రికార్డు  దేశంలో నాలుగో ప్లేస్​లో తెలంగాణ నిరుటితో పోలిస్తే సాగు, దిగుబడి, సేకరణలో రికార్డులు ఇప్పటికే 47.01 లక్షల టన్నుల

Read More

నెలాఖరులోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి : కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల, వెలుగు: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం వివిధ శాఖల

Read More