paddy

కేసీఆర్ దొరకు రైతుల ఓట్లు కావాలి కానీ రైతుల బాధలు వద్దు: షర్మిల

సీఎం కేసీఆర్ పై వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ట్విట్టర్లో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.  బీఆర్ఎస్ ప్రభుత్వానికి రైతుల ఓట్లు కావాలి కానీ రైతుల

Read More

ధాన్యం కొనుగోళ్లలో జాప్యం..  మిల్లర్ల దోపిడీపై  అన్నదాత ఆగ్రహం

సూర్యాపేట/వర్ధన్నపేట, వెలుగు : ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వడ్లు తీసుకువచ్చి నెల దాటుతున్నా కొనడం లేదని, తేమ పేరుతో మద్దతు ధరలో కోతలు విధిస్తున్నారని ఆ

Read More

వడ్లను అగ్గువకే అమ్ముకుంటున్నరు ..పోలీస్ కాళ్లు మొక్కిన రైతులు

ఐకేపీ సెంటర్లలో కొనుగోళ్ల ఆలస్యం.. రైతులకు శాపం తేమ, తాలు పేరుతో కిలోలకు కిలోలు కటింగ్​  దిక్కుతోచక ప్రైవేటు వ్యాపారుల వైపు చూపు ఇదే అదునుగ

Read More

వడ్లు కొనాలని రోడ్డెక్కిన రైతులు 

నల్గొండ అర్భన్ (కనగల్​), వెలుగు : నల్గొండ జిల్లా కనగల్ ​మండలంలోని ఎస్ లింగోటంలో ధాన్యం కొనాలని రైతులు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద సాగర్

Read More

పంటలను దెబ్బ తీస్తున్న ఫంగల్​ ఇన్ఫెక్షన్.. ప్రపంచ ఆహార భద్రతకు ముప్పు

ప్రకృతిలో నిత్యం వస్తున్న మార్పులు పర్యావరణ సమతూల్యతను దెబ్బతీస్తున్నాయి. దీంతో తరచూ ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి.  తద్వారా పంట  నష్ట

Read More

గవర్నర్​ రాజకీయాలు చేస్తున్నారు.. మంత్రి గంగుల కమలాకర్​

గవర్నర్​ తమిళి సై రాజకీయాలు చేస్తున్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్​ ఆరోపించారు. కరీంనగర్​ జిల్లా కొత్తపల్లి మండలం కమాన్​పూర్​ గ్రామంలో మంత్

Read More

కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు డిలే.. రోజుల తరబడి పడిగాపులు కాస్తున్న రైతులు

      రోజుల తరబడి పడిగాపులు కాస్తున్న రైతులు     కాంటాలు పెట్టక చెడగొట్టు వానలకు తడుస్తున్న వడ్లు   &n

Read More

వడ్డు కొనుగోలు చేయాలని పెద్దపల్లి జిల్లాలో రైతు డిమాండ్

సుల్తానాబాద్, వెలుగు: కొనుగోలు సెంటర్లకు తీసుకొచ్చిన వడ్లను వెంటనే కొనాలని డిమాండ్​చేస్తూ రైతులు రోడ్డెక్కారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్

Read More

తడిసిన వడ్లనూ మద్దతు ధరకు కొంటం : కేసీఆర్

తడిసిన వడ్లనూ మద్దతు ధరకు కొంటం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తం: కేసీఆర్ కొనుగోళ్లపై సెక్రటేరియెట్​లో రివ్యూ హైదరాబాద్, వెలుగు:   అకా

Read More

యాసంగి పంటనష్టం రూ.450 కోట్లు!

సిద్దిపేట జిల్లాలో దెబ్బతిన్న 86,206 ఎకరాలు మెదక్‌ జిల్లాలో మరో 25,166  ఎకరాల్లో నష్టం ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం కురిసిన వర్షాన

Read More

కొనుగోళ్లలో ఆలస్యం వల్లే రైతులకు కష్టాలు

పిట్లం, వెలుగు: కొనుగోళ్లలో ఆలస్యం వల్లే జిల్లాలో అకాల వర్షాలు, వడగండ్ల వానలు రైతులను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయని బీజేపీ జిల్లా ప్రెసిడెంట్​అరుణతార

Read More

తరుగు పేరుతో  దోపిడీ రూ.73 కోట్లు!

రైతుల కష్టమంతా మిల్లర్ల పాలు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తరుగు విధానం.. కలెక్టర్​ హెచ్చరించినా  మారని నిర్వాహకులు ఇప్పటికైనా ఆఫీసర్లు

Read More

అకాల వర్షాలకు తడిసి పాడవుతున్న వడ్లు

మెదక్​ (శివ్వంపేట, నిజాంపేట), వెలుగు: కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారుతోంది.  వారం, పది రోజుల కిందనే వరి కోతల

Read More