paddy

వడ్లు కొనాలంటూ రైతుల ధర్నా

    అన్​లోడ్​ సమస్యతో తిరిగిరాని లారీలు      కొనుగోళ్లు నిలిచిపోయి వానకు తడిసిన ధాన్యం       

Read More

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి: సీఎం రేవంత్‌ రెడ్డి

తెలంగాణలో  వర్షాలు, గాలివాన, పిడుగు పాటుతో సంభవించిన నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డితో పాటు పలు జిల్లాల పరిధి

Read More

ఖరీఫ్​ ప్రణాళిక ఖరారు.. వనపర్తి జిల్లాలో పెరగనున్న వరి, వేరుశనగ సాగు

    ఈ ఏడాది 2.41 పంటల సాగు చేస్తారని అంచనా     విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచేలా ప్లాన్ వనపర్తి, వెలుగు:&nb

Read More

కామారెడ్డి జిల్లాలో లక్ష మెట్రిక్​ టన్నుల వడ్ల కొనుగోలు

కామారెడ్డి ​, వెలుగు: జిల్లాలో ఇప్పటి వరకు రూ. 422 కోట్ల విలువైన 1,91,567 మెట్రిక్​ టన్నుల వడ్లను కొనుగోలు చేసినట్లు కామారెడ్డి అడిషనల్​కలెక్టర్​చంద్ర

Read More

ధాన్యం కొనుగోలు  వేగవంతం చేయాలి : ఆశిష్ సాంగ్వాన్

నిర్మల్, వెలుగు:వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు.బుధవారం సోన్ మండల కేంద్రంలోని వరి

Read More

యాదాద్రి జిల్లాలో రోడ్డెక్కిన రైతన్న

యాదాద్రి, వెలుగు :  వడ్లు కొంటలేరంటూ యాదాద్రి భువనగిరి జిల్లాలో వలిగొండ మండలానికి చెందిన రైతన్నలు ఆందోళనకు దిగారు. కలెక్టరేట్​ఎదుట వడ్లు పారబోసి

Read More

రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొంటున్నం : డీఎస్ చౌహాన్

రాష్ట్రవ్యాప్తంగా 7,149 సెంటర్లలో కొనుగోళ్లకు ఏర్పాట్లు ఇప్పటికే 6,919 సెంటర్లు ఓపెన్ చేసి 1.87 లక్షల టన్నుల వడ్లు కొన్నం ఎంఎస్పీ కన్నా తక్కువక

Read More

రైతులను దోపిడీ చేస్తున్న వ్యాపారులు : ఎమ్మెల్యే మందుల సామేల్

మోత్కూరు, వెలుగు : ప్రైవేట్ కొనుగోలు కేంద్రాల్లో వడ్లు అమ్ముకుంటున్న రైతులను వ్యాపారులు నిలువు దోపిడీ చేస్తున్నారని, ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్​కు ర

Read More

భారీ దోపిడీకి తెరతీసిన మిల్లర్లు.. వరి కోతలు జోరందుకోగానే రేట్లు దించేశారు

వారం కింద క్వింటాల్ వడ్లు రూ.2,700 ఇప్పుడు రూ.2,150కు తగ్గించారు   నల్గొండ జిల్లాలో సిండికేట్​గా మారి దోపిడీ ఇదేమని అడిగిన రైతులకు బెదిర

Read More

టెండర్లతో వడ్లు అమ్ముకుంటే వెయ్యి కోట్ల నష్టం!

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో సివిల్‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌ డిపార్ట్‌‌‌&

Read More

సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పక్కదారి.. అయినా పట్టింపేదీ

ప్రభుత్వానికి అందని బియ్యం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు  హుస్నాబాద్​, వెలుగు: ఏటా వానాకాలం, యాసంగి సీజన్లలో కొన్న వడ్లను సివి

Read More

త్రిపురారం వరిపొలంలో మొసలి కలకలం

హాలియా, వెలుగు: నదులు, రిజర్వాయర్లలో  ఉండాల్సిన మొసలి  పంట పొలంలో కనిపించడం  కలకలం రేకెత్తించింది.  నల్గొండ జిల్లా త్రిపురారంలోని

Read More

యాసంగి ధాన్యం విక్రయాలకు టెండర్లు ఖరారు!

హైదరాబాద్‌, వెలుగు: నిరుడు యాసంగిలో సేకరించిన 35 లక్షల టన్నుల ధాన్యం విక్రయాలకు టెండర్లను సివిల్‌ సప్లయ్స్‌ శాఖ కన్ఫామ్‌ చేసి

Read More