paddy

కరీంనగర్​ జిల్లాలో 13 మిల్లులు.. రూ.118 కోట్ల బకాయిలు

 కరీంనగర్​ జిల్లాలో మూడేళ్లుగా భారీగా ఎగవేతలు  చర్యలకు సిద్ధమవుతున్న అధికారులు  పెద్దమొత్తంలో బకాయిపడిన నలుగురు మిల్లర్లపై ఇప్పట

Read More

సూరారంలో వరినాట్లు వేసిన ఐఎఫ్​ఎస్ ​ఆఫీసర్

ఖమ్మం, వెలుగు : జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్​సింగ్ వరి నాట్లు వేశారు. బుధవారం ఖమ్మం నుంచి కనకగిరి కొండల్లో వెదురుతోటల పరిశీలనకు వెళ్తున్

Read More

యాదాద్రి జిల్లాలో యాసంగి వడ్ల దిగుబడి 7 లక్షల టన్నులు

సెంటర్లకు 4.50 లక్షల టన్నులు  మిల్లర్లు 2.50 లక్షలు కొంటారని అగ్రికల్చర్ అంచనా 70 లక్షలకు పైగా గన్నీ బ్యాగులు 280 పైగా సెంటర్లు ఏర్పాటు

Read More

ఆరుబయటే వడ్లు..కనీస జాగ్రత్తలు తీసుకోని రైస్  మిల్లర్లు

క్వాలిటీ లెవీ బియ్యం ఎలా ఇస్తారంటున్న స్థానికులు గోదాములు లేకున్నా కెపాసిటీకి మించి వడ్లు కేటాయిస్తున్న ఆఫీసర్లు గద్వాల, వెలుగు : రైస్  

Read More

ధాన్యం సేకరణలో రికార్డు.. దేశంలో నాలుగో ప్లేస్​లో తెలంగాణ

ధాన్యం సేకరణలో రికార్డు  దేశంలో నాలుగో ప్లేస్​లో తెలంగాణ నిరుటితో పోలిస్తే సాగు, దిగుబడి, సేకరణలో రికార్డులు ఇప్పటికే 47.01 లక్షల టన్నుల

Read More

నెలాఖరులోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి : కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల, వెలుగు: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం వివిధ శాఖల

Read More

తెలంగాణ వడ్లను తేవద్దంటూ ఆందోళన .. హైవేపై కర్ణాటక రైతుల నిరసన

నారాయణపేట జిల్లాలో హైవేపై కర్ణాటక రైతుల నిరసన  మాగనూర్, వెలుగు: తెలంగాణలో పండిన వడ్లను అమ్మకానికి తీసుకురావొద్దంటూ కర్ణాటక రైతులు బైఠాయిం

Read More

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

నైరుతి   బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది.. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ మరింతగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.. బుధవారం నాటికి

Read More

ధాన్యం కొనుగోళ్లలో మళ్లీ మిల్లర్లే టాప్

మూడు సీజన్​ల నుంచి సీన్​ రిపీట్​ జనవరి నుంచి తెల్లరేషన్​ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ  కస్టం మిల్లింగ్​ అశ్రద్ధ చేస్తే పంపిణీ కష

Read More

కాళేశ్వరం నీళ్లు లేకుండానే 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం : ఉత్తమ్ కుమార్ రెడ్డి

కాళేశ్వరం నీళ్లు లేకుండానే  తెలంగాణలో అధికంగా వరి సాగు అయ్యిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సాగ

Read More

నాగర్​కర్నూల్​ జిల్లాలో తేలిన వడ్ల లెక్క .. రూ.142 కోట్ల సీఎంఆర్​ బకాయిలు

మిల్లుల్లో వడ్ల నిల్వలను తనిఖీ చేస్తున్న సివిల్​ సప్లై, ఎఫ్​సీఐ ఆఫీసర్లు నాగర్​ కర్నూల్, వెలుగు: ఎట్టకేలకు ఎఫ్​సీఐ ఒత్తిడితో సీఎంఆర్​ బకాయిల ల

Read More

రైతుల ఖాతాల్లో రూ.కోటి 83 లక్షలు : కలెక్టర్ కుమార్ దీపక్

నస్పూర్/ఖానాపూర్/జైపూర్, వెలుగు: రైతుల సంక్షేమంలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాలోని కొనుగోళ్ల సెంటర్లలో కొన్న వరి ధాన్యం డబ్బులను రైతుల ఖాతాల్

Read More

397 మిల్లుల్లో వడ్లు లేవు..వడ్లు లేకుంటే పేమెంట్ వసూలు

ఏజెన్సీల కంప్లైంట్​తో తనిఖీలకు సివిల్ సప్లయ్ సిద్ధం మూడు సీజన్ల వడ్ల లెక్కింపు  వడ్లు లేకుంటే పేమెంట్ వసూలు చెల్లించని మిల్లులపై కేసుల న

Read More