pensioners

ప్రతి నెలా చివరికల్లా పెన్షన్ ఇవ్వండి .. బ్యాంకులకు కేంద్రం ఆదేశం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లు ఆలస్యంగా జమ చేస్తున్న  బ్యాంకులపై కేంద్ర ఆర్థిక శాఖ సీరియస్ అయ్యింది. మంత్లీ పెన్షన్ లేదా ఫ్యామి

Read More

సీఎం సహాయ నిధికి ఒకరోజు వేతనం .. రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ జేఏసీ నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో వరద బాధితుల సహాయార్థం తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ పవర్ యుటిలిటీస్ లోని ఇంజినీర్లు, ఉద్యోగులు, ఆర్టిజ

Read More

కొత్త పీఆర్సీపై కోటి ఆశలు!

జులై 2023 నుంచి అమల్లోకి  రావాల్సిన  కొత్త  పీఆర్సీపై  రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తెలంగా

Read More

పెన్షనర్లు భారమనే భావన పోవాలె.. ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవసరం : కోదండరాం

నిజామాబాద్, వెలుగు : ఒళ్లు పెలుసుబారేదాకా సర్కారు సేవలో జీవితాన్ని గడిపిన పెన్షనర్లను భారం అనుకునే రోజులు పోవాలని టీజేఎస్​అధ్యక్షుడు ప్రొఫెసర్​కోదండరా

Read More

ఐఆర్ ​శాతం పెంచాలని పెన్షనర్ల బైక్​ర్యాలీ

భద్రాచలం, వెలుగు: ఐఆర్​ను15 శాతానికి పెంచాలని గురువారం భద్రాచలంలో పెన్షనర్లు బైక్​ర్యాలీ నిర్వహించారు. అలాగే ప్రతి నెల ఒకటో తేదీకే పెన్షన్లు ఇవ్వాలని

Read More

ఐదు శాతం ఐఆర్‌‌‌‌‌‌‌‌తో అవమానించొద్దు

హనుమకొండ/మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ అర్బన్‌‌‌‌‌‌‌‌, వెలుగు : ఉద్యోగులు, పెన్షన

Read More

రూ.3 వేల పెన్షన్ ఇచ్చి ఒక్కొక్కరిపై 5 లక్షల అప్పు మోపిండు : సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌పై కేఏ పాల్ ఫైర్‌‌‌

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలోని వృద్ధులకు రూ.3 వేల పెన్షన్ ఇస్తూ.. తెలంగాణలో ఒక్కో కుటుంబంపై సీఎం కేసీఆర్ రూ.5 లక్షల అప్పును మోపారని ప్రజా శాంతి పార్

Read More

ప్రభుత్వం పెన్షనర్లను నిర్లక్ష్యం చేయొద్దు

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లను నిర్లక్ష్యం చేస్తుందని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ మండిపడింది. గురువారం బాగ్ లింగంపల్లి

Read More

వెల్​నెస్ సెంటర్​​కు  వెళ్లాలంటేనే భయం

    మూడేళ్ల కాలంలో మూడుచోట్లకు మార్పు     ప్రస్తుత బిల్డింగ్​లో ఓల్డ్​ఏజ్ వారికి అంటువ్యాధుల ప్రమాదం  &

Read More

పెన్షన్ పెంచే వరకు పోరాడతాం.. బీఎస్ఎన్ఎల్ రిటైర్డ్ పెన్షనర్లు

ముషీరాబాద్, వెలుగు: పెరిగిన ధరలకు అనుగుణంగా 15 శాతం ఫిట్​మెంట్‌ పెంచి పెన్షన్ రివిజన్ చేయాలని బీఎస్ఎన్ఎల్ రిటైర్డ్ పెన్షనర్స్ డిమాండ్ చేశారు. &nb

Read More

తెలంగాణలో దివ్యాంగుల పెన్షన్ పెంపు

తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్ ను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రూ.3,016 నుంచి 4,016 కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జులై నెల నుంచే దివ్యాంగులు

Read More

కొత్త పీఆర్సీ ఏర్పాటెప్పుడు.?

తెలంగాణ తొలి పే రివిజన్ కమిషన్(పీఆర్సీ) ఐదేళ్ల గడువు గత నెల(జూన్)30తో ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వోద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు జులై 2023 నుంచి రెండో ప

Read More