pm modi
కౌలు రైతులకు వానాకాలం నుంచే రైతు భరోసా ఇవ్వాలి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గం డిమాండ్ హైదరాబాద్, వెలుగు: ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్&
Read Moreసంజయ్కి హోం..కిషన్రెడ్డికి కోల్
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసిన కిషన్రెడ్డి, బండి సంజయ్కి ప్రధాని మోదీ మంత్రిత్వ శాఖలను కేటాయించారు. కోల్,
Read Moreరుణమాఫీ గైడ్లైన్స్ ఖరారు చేయండి
పూర్తి డేటా సేకరించి ప్రణాళికలతో రండి.. వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించిన రేవంత్ కటాఫ్ డేట్లో ఇబ్బందులు రాకుండా చూడాలన్న సీఎం హైదరాబాద్, వెల
Read More2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్: కిషన్ రెడ్డి
2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. 100 రోజుల యాక్షన్ ప్లాన్ పై ప్రధాని మో
Read Moreకిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు కేటాయించిన శాఖలు ఇవే
కేంద్రమంత్రి పదువులను బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి బొగ్గు, గనుల శాఖ కేటాయించగా.. బండి సంజయ్ కుమార్ కు హోం
Read Moreప్రతిక్షణం దేశాభివృద్ధి కోసం పాటుపడుతా : మోదీ
ఎవరిలో విద్యార్థి లక్షణాలు ఉంటాయో వారు సక్సెస్ అవుతారని ప్రధాని మోదీ అన్నారు. తన సిక్రెట్ అదేనని చెప్పుకొచ్చారు. తనలో ఎప్పుడు ఓ విద్యార్థి ఉంటాడ
Read Moreమోదీ 3.0 : కేంద్ర మంత్రులు వీళ్లే..
మూడోసారి భారత ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో మోదీతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. మోదీతో
Read MoreModi 3.0: కేంద్ర క్యాబినెట్ లోకి టీడీపీ ఎంపీలు..
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘానా విజయం సాధించిన ఎన్డీయే కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం మోడీ ప్రధానిగా మూడోసారి ప్రమాణ
Read Moreప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలుపుతూ చైనా రాయబారి మెసేజ్
మూడోసారి ప్రధానిగా ఎన్నికైన మోదీకి చైనా అభినందన సందేశాన్ని పంపించింది. అయితే సందేశాన్ని స్వీకరిస్తూనే.. ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక ఒప్పందా ల
Read Moreఇండియాలో మా కంపెనీలు పెట్టాలని చూస్తున్నా:ఎలాన్ మస్క్
మోదీకి కంగ్రాట్స్: ఎలాన్ మస్క్ న్యూయార్క్: మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీకి టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కంగ్రాట్స్ చెప్
Read Moreమోదీ గ్యారెంటీకి వారెంటీ ఖతం : సీఎం రేవంత్రెడ్డి
న్యూఢిల్లీ, వెలుగు : దేశంలో మోదీ గ్యారెంటీకి వారెంటీ ఖతమైందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో
Read Moreఇది ప్లాన్ ప్రకారం జరిగిన హత్యాయత్నమే... వర్మ
ఏపీలో ఎన్నికల ఫలితాల అనంతరం ఉద్రిక్త వాతావరణం నెలకొంది.కూటమి శ్రేణులు వైసీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ గవర్నర్ కు కూడా
Read Moreరామోజీరావు మరణంపై జగన్ ట్వీట్..
ఈనాడు సంస్థల అధినేత మీడియా దిగ్గజం రామోజీ రావు మరణంపై వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ సంతాపం వ్యక్తం చేశారు. ఎక్స్ ( ట్విట్టర్ ) ద్వారా స్పందించారు
Read More












