Positive

నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తాకు కరోనా పాజిటివ్

టీఆర్ఎస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ వ‌చ్చింది. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తకు కరోనా పాజిటివ్ అని తేలింది.  స్వల్ప

Read More

చావుకు పోతే 21 మందికి అంటింది

సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ టౌన్లోని శాంతినగర్ లో ఈ నెల 9న 55 ఏండ్ల మహిళ చనిపోయింది. అదే రోజు అంత్యక్రియలు నిర్వహించారు. నలభై మంది

Read More

వ‌రంగ‌ల్ లో వేగంగా పెరుగుతున్న కేసులు

కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరగ‌డంతో.. అదికారులే కాదూ సామాన్య ప్రజలు భ‌య‌ప‌డుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాజిటివ్ కేసులు పెరగుతుండటంతో వరం

Read More

ఏపీలో కొత్తగా 135 కేసులు

అమరావతి : ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు మరిన్ని పెరిగిపోయాయి.  24 గంటల్లో 11,602 శాంపిళ్లను పరీక్షించగా 135 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్

Read More

కాశ్మీర్ లో 28 మంది సీఆర్పీఎఫ్​ సిబ్బందికి వైరస్

శ్రీనగర్: దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో 28 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్​) సిబ్బందికి కరోనా పాజిటివ్ కన్ఫామ్ అయిందని సీనియర్

Read More

GHMC మేయర్ పేషిలో అటెండర్ కు కరోనా

హైదరాబాద్ : GHMCలో కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మేయర్ పేషిలోని అటెండర్ కు కరోనా వచ్చినట్లు గుర్తించారు. కొద్దిరోజులుగా  GHMC ఆఫీసులో కేసులు పెరుగుతుం

Read More

దేశంలో కొత్తగా 9971 పాజిటివ్‌ కేసులు

న్యూడిల్లీ: దేశంలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తుంది. కరోనా కేసుల్లో క్రమంగా టాప్ ‌లో ఉన్న దేశాలను చేరుకుంటుంది భారత్‌. తాజా లెక్కల ప్రకారం అత్యదికంగా

Read More

నల్గొండ జిల్లాలో ఇద్దరికి కరోనా పాజిటివ్

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొత్తగా రెండు కరోనా కేసులు నవెూదయ్యాయి. వైరస్ సోకిన వారిని చికిత్స కోసం గాంధీ  ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్‌లో నివాసముంటున

Read More

తెలంగాణలో కొత్తగా 143 కేసులు.. 8 మంది మృతి

హైదరాబాద్: రాష్ట్రంలో ఇవాళ 143 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా.. 8మంది చనిపోయారు. ఒకరోజులో కరోనాతో ఇంత ఎక్కువ మంది చనిపోవడం ఇదే తొలిసారి. రాష్ట్రంలో క

Read More

కేంద్ర ఆరోగ్యశాఖలో ముగ్గురికి కరోనా

ఢిల్లీ : కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ముగ్గురు అధికారులకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు ఆరోగ్యశాఖ అధికారులు. దీంతో అప్రమత్తమైన అధికారులు శన

Read More

రక్షణ శాఖ కార్యదర్శికి కరోనా వైరస్

న్యూఢిల్లీ: రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ కు కరోనా వైరస్ సోకింది. దీంతో డిఫెన్స్ మినిస్ట్రీలో భారీ సంఖ్యలో కాంటాక్ట్స్ ట్రేసింగ్ ప్రారంభించినట్లు అ

Read More

యాదాద్రి జిల్లాలో మృతి చెందిన మహిళకు కరోనా పాజిటివ్

యాదాద్రి భువనగిరి జిల్లా: మరణించిన మహిళకు కరోనా పాజిటివ్ వచ్చింది. రాజపేట మండలం, దూది వెంకటాపురం గ్రామానికి చెందిన 7నెలల గర్భిణీకి నొప్పులు రావడంతో రా

Read More

ఉస్మానియాలో ఏడుగురు జూనియర్ డాక్టర్లకు కరోనా

హైదరాబాద్ : ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఏడుగురు జూనియర్ డాక్టర్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం పీజీ స్టూడెంట్స్ అందరికీ కరోనా టెస్టులు చేస్తు

Read More