
Positive
దవాఖాన్ల ఉండనిస్తలె..ఊర్లకు రానిస్తలె..!
మరీ సీరియస్ గా ఉంటేనే హాస్పిటల్లో ఉంచుతున్న డాక్టర్లు మామూలు జ్వరం, దగ్గు ఉంటే పాజిటివ్ అయినా ఇంటికే.. చిన్న ఇండ్లలో హోం ఐసోలేషన్ కష్టమన్నా వింటలేరు ఫ
Read More32 మంది వైద్య సిబ్బందికి కరోనా
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. సోమవారం జరిపిన పరీక్షల్లో పేట్ల బురుజు ప్రసూతి ఆస్పత్రిలో 32 మంది వైద్య సిబ్
Read Moreనిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తాకు కరోనా పాజిటివ్
టీఆర్ఎస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ వచ్చింది. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తకు కరోనా పాజిటివ్ అని తేలింది. స్వల్ప
Read Moreచావుకు పోతే 21 మందికి అంటింది
సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ టౌన్లోని శాంతినగర్ లో ఈ నెల 9న 55 ఏండ్ల మహిళ చనిపోయింది. అదే రోజు అంత్యక్రియలు నిర్వహించారు. నలభై మంది
Read Moreవరంగల్ లో వేగంగా పెరుగుతున్న కేసులు
కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరగడంతో.. అదికారులే కాదూ సామాన్య ప్రజలు భయపడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాజిటివ్ కేసులు పెరగుతుండటంతో వరం
Read Moreఏపీలో కొత్తగా 135 కేసులు
అమరావతి : ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు మరిన్ని పెరిగిపోయాయి. 24 గంటల్లో 11,602 శాంపిళ్లను పరీక్షించగా 135 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్
Read Moreకాశ్మీర్ లో 28 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందికి వైరస్
శ్రీనగర్: దక్షిణ కాశ్మీర్లోని కుల్గాం జిల్లాలో 28 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) సిబ్బందికి కరోనా పాజిటివ్ కన్ఫామ్ అయిందని సీనియర్
Read MoreGHMC మేయర్ పేషిలో అటెండర్ కు కరోనా
హైదరాబాద్ : GHMCలో కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మేయర్ పేషిలోని అటెండర్ కు కరోనా వచ్చినట్లు గుర్తించారు. కొద్దిరోజులుగా GHMC ఆఫీసులో కేసులు పెరుగుతుం
Read Moreదేశంలో కొత్తగా 9971 పాజిటివ్ కేసులు
న్యూడిల్లీ: దేశంలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తుంది. కరోనా కేసుల్లో క్రమంగా టాప్ లో ఉన్న దేశాలను చేరుకుంటుంది భారత్. తాజా లెక్కల ప్రకారం అత్యదికంగా
Read Moreనల్గొండ జిల్లాలో ఇద్దరికి కరోనా పాజిటివ్
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొత్తగా రెండు కరోనా కేసులు నవెూదయ్యాయి. వైరస్ సోకిన వారిని చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్లో నివాసముంటున
Read Moreతెలంగాణలో కొత్తగా 143 కేసులు.. 8 మంది మృతి
హైదరాబాద్: రాష్ట్రంలో ఇవాళ 143 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా.. 8మంది చనిపోయారు. ఒకరోజులో కరోనాతో ఇంత ఎక్కువ మంది చనిపోవడం ఇదే తొలిసారి. రాష్ట్రంలో క
Read Moreకేంద్ర ఆరోగ్యశాఖలో ముగ్గురికి కరోనా
ఢిల్లీ : కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ముగ్గురు అధికారులకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు ఆరోగ్యశాఖ అధికారులు. దీంతో అప్రమత్తమైన అధికారులు శన
Read Moreరక్షణ శాఖ కార్యదర్శికి కరోనా వైరస్
న్యూఢిల్లీ: రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ కు కరోనా వైరస్ సోకింది. దీంతో డిఫెన్స్ మినిస్ట్రీలో భారీ సంఖ్యలో కాంటాక్ట్స్ ట్రేసింగ్ ప్రారంభించినట్లు అ
Read More