Positive
రాష్ట్రంలో 23 రోజుల పసికందుకు పాజిటివ్
మహబూబ్ నగర్ జిల్లాలో మంగళవారం మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా కలెక్టర్ ఎస్ .వెంకట రావు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
Read Moreఏపీలో 37 కరోనా పాజిటివ్.. అత్యధికంగా ఆ జిల్లాలోనే..!
ఏపీలో కరోనా కలకలం రేపుతోంది. రోజు రోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. సోమవారం రాష్ట్రంలో రాత్రి 7 గంటల వరకు మొత్తం 37 కరోనా పాజిటివ్ కేస
Read Moreఫ్రాన్స్ లో కరోనా బారిన పడ్డ డాక్టర్ ఆత్మహత్య
పారిస్: కరోనా వైరస్ బారిన పడ్డ ఓ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఫ్రాన్స్ లో జరిగింది. ఈ విషయాన్ని స్థానిక మీడియా తెలిపింది. ఫ్రెంచ్ ఫుట్ బాల్ ల
Read Moreఏపీలో 190కి చేరిన కరోనా కేసులు
ఏపీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. శనివారం మరో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై శనివారం సాయంత్రం బులిటెన్ వ
Read Moreరాష్ట్రంలో ఒక్కరోజే 75 కొత్త కరోనా కేసులు..ఇద్దరు మృతి
తెలంగాణలో కరోనా కలకలం రేపుతుంది. శుక్రవారం ఒక్కరోజే 75 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇవాళ్టి కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజి
Read Moreదేశంలో 2301 కరోనా పాజిటివ్ కేసులు
ఢిల్లీ మర్కజ్ వ్యవహారంతోనే దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నట్లు తెలిపింది కేంద్రం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2301కు చేరిందని శుక్రవారం కేంద్ర ఆరో
Read Moreసంగారెడ్డి జిల్లాలో 6 కరోనా పాజిటివ్ కేసులు
సంగారెడ్డి జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. గురువారం ఒక్క రోజే 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని మంత్రి హరీష్ రావు అధికారికంగా ప
Read Moreకరీంనగర్ లో మరో కరోనా పాజిటివ్ కేసు
కరీంనగర్ జిల్లాలో బుధవారం మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. కరీంనగర్ కు మత ప్రచారం కోసం వచ్చిన ఇండోనేషియన్లను రామగుండం నుంచి ఆటోలో తీసుకువచ్చిన వ్యక
Read Moreమరో 15 కరోనా పాజిటివ్ కేసులు
హైదరాబాద్ : మంగళవారం మరో 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు మంత్రి ఈటల రాజేందర్. మర్కజ్ నుంచి వచ్చినవారు, వారి బంధువుల్లో 15 మంద
Read Moreకరోనా కంట్రోల్ కావట్లే .. దేశంలో పెరుగుతున్నకేసులు
న్యూఢిల్లీ:దేశంలో కరోనా కోరలు చాస్తోంది. లాక్డౌన్ కొనసాగుతున్నా పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం పెరుగుతోంది. గత 4 రోజులుగా ఇంచుమించు రోజుకు 50కి మ
Read Moreకరీంనగర్ లో 11 పాజిటివ్ కేసులు
కరీంనగర్ లో ఇండోనేషియా వాళ్లతో కలిపి పదకొండు పొజిటివ్ కేసులు గుర్తించామని తెలిపారు సీపీ కమలాసన్ రెడ్డి. వారిలో ఒకరు స్థానికుడని, పది మంది ఇండోనేషియా
Read Moreకరోనాతో అల్లాడుతున్న అమెరికా
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కేసులు ఇప్పటికే 54వేలు దాటాయి. దీంతో అక్కడ చాలా రాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటించాయి. అ
Read Moreతెలంగాణలో ఇవాళ 5 పాజిటివ్ కేసులు
హైదరాబాద్: రాష్ట్రంలో ఇవాళ కూడా 5 పాజిటివ్ కేసులు నమోదైనట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఐదుగురు కూడా విదేశాల నుంచి వచ్చారని..ఇద్దరు లండన్, ఇద్దరు దుబాయ్,
Read More