శ్రీనగర్: దక్షిణ కాశ్మీర్లోని కుల్గాం జిల్లాలో 28 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) సిబ్బందికి కరోనా పాజిటివ్ కన్ఫామ్ అయిందని సీనియర్ అధికారులు గురువారం మీడియాకు వెల్లడించారు. ఈ నెల 6 న వైరస్ బారిన పడి 44 ఏళ్ల కానిస్టేబుల్ చనిపోయాడని, అతనితో కలిసిన 75 మంది శాంపిల్స్ టెస్టులకు పంపించగా.. అందులో ఇప్పటివరకు 28 మందికి కరోనా సోకినట్లు తేలిందన్నారు. మరికొంతమంది రిజల్ట్స్ రావాల్సి ఉందన్నారు. బాధితులను ఐసోలేషన్ కు తరలించి, వారందరి కాంటాక్ట్స్ ట్రేస్ చేస్తున్నామని చెప్పారు. సీఆర్పీఎఫ్లో ఇప్పటివరకు 516 మంది వైరస్ బారిన పడగా అందులో 353 మంది సిబ్బంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
కాశ్మీర్ లో 28 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందికి వైరస్
- దేశం
- June 11, 2020
లేటెస్ట్
- ఫ్లోర్ టెస్ట్ జరగాల్సిందే .. ఎల్లారెడ్డి బల్దియా కేసులో హైకోర్టు
- అమిత్ షాను ప్రధానిని చేసేందుకే మోదీ ఓట్లు అడుగుతున్నారు : కేజ్రీవాల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- జగనన్న విద్యా దీవెన.. రూ.502 కోట్లు ఖాతాల్లో జమ
- Devara Fear Song: దేవర దెబ్బకి రజినీ హుకుం సాంగ్ అవుట్.. నిర్మాత షాకింగ్ కామెంట్స్
- నల్లమల అడవిలో బర్రెలతో సహా యువకుడు మిస్సింగ్
- ఈ కుర్రోళ్లు మరీ అరాచకం : రన్నింగ్ ఆర్టీసీ బస్సుపై.. బైకులపై వెళుతూ రాళ్ల దాడి
- పవన్ కళ్యాణ్ సెక్యూరిటీపై దాడి
- ఖమ్మం ఆర్టీసీకి రూ.7.63 కోట్ల ఆదాయం : సీహెచ్ వెంకన్న
- ఎంబ్రాయిడరీ వర్క్ లో స్త్రీలకు ఉచిత శిక్షణ
Most Read News
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్పై పంజాబ్ ఘనవిజయం