హైదరాబాద్ : GHMCలో కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మేయర్ పేషిలోని అటెండర్ కు కరోనా వచ్చినట్లు గుర్తించారు. కొద్దిరోజులుగా GHMC ఆఫీసులో కేసులు పెరుగుతుండటంతో.. అందరికీ కరోనా టెస్టులు చేస్తున్నారు. ఇందులో భాగంగానే అటెండర్ కు కరోనా వచ్చినట్లు తేలింది. మేయర్ పేషికి వచ్చే గెస్టులందరికీ ఈ అటెండరే సర్వ్ చేస్తుంటాడు. దీంట్లో అందరిలో ఆందోళన మొదలైంది. ఇక 4వ అంతస్థులోని ఉద్యోగులకు ఇవాళ సరోజిని హాస్పిటల్ లో కరోనా టెస్టులు చేస్తున్నారు.
GHMC మేయర్ పేషిలో అటెండర్ కు కరోనా
- హైదరాబాద్
- June 10, 2020
లేటెస్ట్
- ఫుట్బాల్కు..ఛెత్రి గుడ్ బై
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- రాయ్బరేలి ప్రచారానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు
- నిల్వ చేసే జాగ లేక..సెంటర్లలోనే వడ్ల కుప్పలు
- ఆలస్యంగా తునికాకు సేకరణ!
- కవిత బెయిల్ గురించి సీబీఐకి నోటీసులు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు
- హైదరాబాద్ గాలిలో ధూళి కణాలు పెరిగినయ్
- నీతి తప్పి ఉంటే ఉరి తీయండి!
- వానొస్తే సిరిసిల్ల..మునుగుడే
- ఇకపై వెహికల్స్అన్నీ టీజీతోనే రిజిస్ట్రేషన్ గెజిట్ విడుదల చేసిన కేంద్రం
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు