ryths

ఇద్దరు యువ రైతులు పాణం తీస్కున్నరు

పంట దిగుబడి రాలేదని ఒకరు.. అప్పుల బాధతో మరొకరు పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో దారుణం ముత్తారం / మొగుళ్లపల్లి, వెలుగు: రాష్ట్రంలో

Read More

అమాయక రైతుల పేరిట పంట బీమా కొట్టేశారు

ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి జమ అధికార పార్టీ లీడర్ హస్తం అనుచరులతో కలసి డ్రా చేసుకున్న లీడర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణలో తేలను

Read More

రైతులకు పరామర్శలే తప్ప పరిహారం ముచ్చట్లేదు

తామర పురుగు​ నష్టం రూ.2 వేల కోట్లు అప్పుల బాధతో ప్రాణాలు తీసుకుంటున్న అన్నదాతలు ఖమ్మం, వెలుగు: ఈ ఏడాది మిర్చి రైతులను తామర, అకాల వర్షాలు నిం

Read More

సర్కారు వద్దన్నా.. అందరూ వరే వేస్తున్రు

సర్కారు వద్దన్న ఇతర పంటలేయలేక వరికే మొగ్గు 5 లక్షల ఎకరాలకు చేరిన నాట్లు హైదరాబాద్‌, వెలుగు: యాసంగిలో వరి వేయొద్దు..  కొనుగోలు కేంద

Read More

కొనుడూ లేటే.. పైసలిచ్చుడూ లేటే

కొనుగోలు కేంద్రాల్లో వడ్లమ్మి రైతుల తిప్పలు హైదరాబాద్, వెలుగు: వడ్లు అమ్మడం నుంచి పైసలు చేతికొచ్చేదాకా రైతులకు అడుగడుగునా తిప్పలే ఎదురైతున్నయి

Read More

90 వేల ఎకరాలకు పురుగు తగిలింది

ఖమ్మంలో నిండా మునిగిన మిర్చి రైతులు  మొత్తం లక్ష ఎకరాల్లో సాగు.. దాదాపు 90 శాతం తోటల్లో తెగుళ్లు  ఇప్పటికే 10 వేల ఎకరాల్లో పంట పీకేసి

Read More

రైతు ఉద్యమాన్ని విరమింపచేసేందుకు కేంద్ర మరో అడుగు

ఆందోళన ఆపాలంటూ రైతు సంఘాలకు కేంద్రం లేఖ న్యూఢిల్లీ: రైతు ఉద్యమాన్ని విరమింపచేసేందుకు మరో అడుగు ముందుకేసింది కేంద్ర ప్రభుత్వం. ఆందోళన ఆపాలంటూ ర

Read More

రైతుల గందరగోళానికి కేసీఆరే కారణం

హుజూరాబాద్ ఎన్నికల టెన్షన్ లో మర్చిపోయి ఇప్పుడు హడావుడి చేస్తున్రు బీజేపీ ఎంపీ అరవింద్ న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో రైతులు గందరగోళం కావడాన

Read More

రైతు గోసను పక్కకు పెట్టిన లీడర్లు

కేంద్ర మంత్రులను దద్దమ్మలు, ఉన్మాదులు అని తిట్టిన కేసీఆర్​ సీఎం మాటల్లో తప్పేముందన్న టీఆర్​ఎస్​ లీడర్లు కేసీఆర్ నోటిని ఫినాయిల్​తో కడగాలె: బండి

Read More

వర్షాలకు నేలవాలిన వరి పంట

హార్వెస్టర్లతో కోయలేని పరిస్థితి కూలీలకు పెరిగిన డిమాండ్ ఎకరం గుండుగుత్త రూ.3,500 హైదరాబాద్, వెలుగు: భారీ వర్షాలకు వరి పొలాలన్నీ నేలవాలాయి

Read More

విత్తనాలియ్యరు.. ఏమెయ్యాల్నో చెప్పరు..

వడ్ల కొనుగోళ్లపై క్లారిటీ ఇవ్వని రాష్ట్ర సర్కారు వరి వద్దని చెప్పుడుకే సర్కారు పరిమితం  పునాస పంటలు వేసుకొమ్మని సూచనలు ఏవి, ఎంత వెయ్యాలో

Read More

పోడు భూములపై హైకోర్టు విచారణ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం లో ఉన్న పోడు భూముల పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. పోడు భూముల్ని సాగుచేసుకుంటున్న తమకు పట్టాలు జారీ చేయాలని 73 మంది రై

Read More

వడ్లు కొనేటోళ్లు లేక రోడ్లపైనే అన్నదాతలు

ధాన్యం కొనాలంటూ జిల్లాల్లో రైతుల ఆందోళనలు హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఎమ్మెల్యే సతీష్ నిలదీత టోకెన్ల కోసం పాలకవీడు అగ్రికల్చర్ ఆఫీసుకు తాళం వే

Read More