
south central railways
హైదరాబాద్ నుంచి కాకినాడకు రైల్లో వెళుతుంటారా.. ఈ గుడ్ న్యూస్ మీ కోసమే..
ఏపీలోని కాకినాడ నుంచి తరచూ హైదరాబాద్ కి ప్రయాణించేవారికి గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. కాకినాడ, హైదరాబాద్ మధ్య రద్దీకి చెక్ చెప్పే దిశగా ఈ
Read Moreజూన్ 1 నుంచి 44 సమ్మర్ వీక్లీ స్పెషల్ రైళ్లు.. దక్షిణ మధ్య రైల్వే ప్రకటన
వచ్చే నెల 1 నుంచి జులై 31 వరకు సర్వీసులు హైదరాబాద్సిటీ, వెలుగు: వేసవి సెలవుల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు వివిధ ప్రాంతాలను సందర్శిం
Read Moreతిరుమల భక్తులకు గుడ్ న్యూస్ : ప్రతి గురువారం చర్లపల్లి నుంచి తిరుపతికి స్పెషల్ రైలు
సమ్మర్ హాలిడేస్ లో విహార యాత్రలకు వెళ్లే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకునే భ
Read Moreనిజామాబాద్ - తిరుపతి ఎక్స్ ప్రెస్ రైల్లో భారీ దోపిడీ..
నిజామాబాద్ నుంచి తిరుపతి వెళ్లే రాయలసీమ ఎక్స్ ప్రెస్ లో భారీ చోరీ జరిగింది.. సోమవారం ( ఏప్రిల్ 28 ) గుత్తి స్టేషన్ దగ్గర రైలు ఆగి ఉండగా చోరీ జరిగింది.
Read Moreకుంభమేళాకు సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి 140 స్పెషల్ ట్రైన్స్
ఇప్పటికే సుమారు 1.3 లక్షల మంది ట్రావెల్ రద్దీ ఆధారంగా మరో నాలుగు రైళ్లను నడిపే యోచన హైదరాబాద్సిటీ, వెలుగు: ప్రయాగ్&
Read Moreగుడ్ న్యూస్: సికింద్రాబాద్ టు లక్నో స్పెషల్ రైలు షురూ..
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే శాఖ. సికింద్రాబాద్ నుంచి లక్నో వరకు స్పెషల్ రైలు సర్వీసును ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిం
Read Moreరైల్వే స్టేషన్లలో నవరాత్రి స్పెషల్ థాలీ
తెలంగాణ, ఏపీలోని 150 స్టేషన్లలో అందుబాటులో హైదరాబాద్, వెలుగు: దసరా, దీపావళిని దృష్టిలో పెట్టుకొని ప్రయాణీకులకు రుచికరమైన భోజనం అందించేందుకు &l
Read Moreరైల్వే ప్రయాణికుల కోసం నవరాత్రి స్పెషల్ థాలీ
150 రైల్వే స్టేషన్లలో అందుబాటులోకి తెచ్చిన రైల్వేశాఖ సికింద్రాబాద్, వెలుగు: నవరాత్రుల సమయంలో రైళ్లలో వెళ్లే ప్రయాణికులకు రైల్వేశాఖ నవరాత్రి స్
Read Moreకాజీపేట టు దాదర్ 34 స్పెషల్ ఎక్స్ ప్రెస్ రైళ్లు
డిసెంబర్ 4 నుంచి జనవరి 30 వరకు అందుబాటులో రైళ్లు దక్షిణ మధ్య రైల్వే అధికారుల వెల్లడి సికింద్రాబాద్, వెలుగు: పండుగల సందర్భంగా ప్రయాణికుల సౌకర
Read Moreపెద్దపల్లిలో వందేభారత్ రైలుకు స్టాప్ ఏర్పాటు చేయాలి.. రైల్వేజీఎంకు ఎంపీ వంశీకృష్ణ రిక్వెస్ట్..
పెద్దపల్లి నియోజకవర్గంలో రైల్వే అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని రైల్వే జీఎం ను కోరారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ
Read More4 గంటలు ఆలస్యంగా వైజాగ్ వందే భారత్
సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్– విశాఖపట్నం మధ్య నడుస్తున్న వందేభారత్ ఎక్స్ప్రెస్ సోమవారం 4 గంటలు ఆలస్యంగా నడవనున్నదని దక్షిణ మధ్య రై
Read Moreట్రాక్ లైన్ డబ్లింగ్పనుల కారణంగా రైళ్ల దారి మళ్లింపు
సికింద్రాబాద్, వెలుగు: పుణె డివిజన్ దౌండ్మన్మాడ్ సెక్షన్ లోని రాహురి -పదగావ్ స్టేషన్ల మధ్య ట్రాక్ లైన్ డబ్లింగ్పనుల కారణంగా పలు రైళ్లను &n
Read Moreతెలంగాణ ఎక్స్ ప్రెస్ 5 గంటలు లేట్
సికింద్రాబాద్, వెలుగు: హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లే తెలంగాణ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ శుక్రవారం 5 గంటల ఆలస్యంగా బయలుదేరుతుందని దక్షిణ మధ్య రైల్వే
Read More