Started

విజయవాడలో రోడ్డెక్కిన సిటీ బస్సులు

విజయవాడ: నగరంలో సిటీ బస్సులు రోడ్డెక్కాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ ఇవాళ ఉదయం నుండి సిటీ సర్వీసులు నడుపుతున్నారు. గత మార్చిలో లాక్ డౌన్ ప్రారంభమైన తర్వ

Read More

వరంగల్ లో.. ఏనీ టైమ్ కరోనా టెస్టులు

ఎంజీఎం సూరింటెడెంట్ నాగార్జునరెడ్డి వరంగల్ అర్బన్ :  వరంగల్ వాసులకు శుభవార్త.. కోవిడ్ టెస్టుల కోసం ఎదురు చూపులు అవసరం లేకుండా 24 గంటలు పరీక్షలు చేసేంద

Read More

ఎట్టకేలకు కాళేశ్వరం ఎత్తిపోతలు షురూ

వానాకాలం మొదలైన రెండు నెలల తర్వాత ఎట్టకేలకు కాళేశ్వరం ప్రాజెక్టులో ఎత్తిపోతలు మొదలయ్యాయి. ఫ్లడ్‌ సీజన్‌ మొదలై ఇన్నిరోజులైనా లేటుగా నీళ్ళ లిఫ్టింగ్ చేప

Read More

భూమిపూజ చేసి ఏడాది.. కొత్త సెక్రటేరియట్ ఎప్పుడో?

హైదరాబాద్, వెలుగు: కొత్త సెక్రటేరియట్​కు భూమి పూజ చేసి ఏడాది కావొస్తున్నా ఇంకా ఇటుక కూడా పడలేదు. నిర్మాణం విషయం కోర్టు వివాదాల్లో చిక్కుకోవడంతో అడుగు

Read More

పీఎం కేర్స్ నిధికి ఏడాది పాటు జీతం నుంచి 50 వేలు విరాళం

ప్రకటించిన సీడీఎస్ బిపిన్ రావత్ న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్​కు ఏడాదిపాటు ప్రతి నెలా తన జీతంలోంచి రూ.5

Read More

కివీస్ తోనే సూపర్ ఓవర్ మొదలైంది

క్రికెట్ కు థ్రిల్లింగ్ తెచ్చిన సూపర్ ఓవర్ మొదటిసారిగా జరిగింది న్యూజిలాండ్ తోనే. 2008లో టీ20 మ్యాచుల్లో మొదటిగా సూపర్ ఓవర్ మొదలైంది. అంతకుముందు ఉన్న

Read More

అద్వానీ రథయాత్ర..అరెస్టుతో గుడి కథలో మలుపు

సమస్తిపూర్, ముంబై, న్యూఢిల్లీ: అయోధ్య వివాదంపై సుప్రీం వెలువరించిన తీర్పుతో బీజేపీ సీనియర్​ నేత ఎల్​కే అద్వానీని సంతోషంలో ముంచెత్తింది. సరిగ్గా ఆయన 92

Read More

ప్రారంభమైన హుజూర్ నగర్ ఉప ఎన్నిక పోలింగ్

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక పోలింగ్‌కు ప్రారంభమైంది.  ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్ల

Read More

హైదరాబాద్ లో ‘వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌ కార్డు’ ప్రారంభం

తెలంగాణలో ”వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌ కార్డు” విధానం ప్రయోగాత్మకంగా ప్రారంభమైంది. ఏపీ ప్రజలు తెలంగాణలో రేషన్ సరుకులు తీసుకోవాలంటే వీలైయ్యేది కాదు. ఇకపై అ

Read More

నేడే తొలి బోనం

రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి బోనాల సంబురం మొదలు కానుంది. ఆషాఢ బోనాలు ప్రారంభం కానుండటంతో.. జగదంబిక అమ్మవారి ఆలయం జాతరకు ముస్తాబైంది. భక్తులు భారీగా వచ్చే

Read More

బీసీ గురుకులాలను ప్రారంభించిన మంత్రులు

ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 119 గురుకుల పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బీసీ గురుకుల పాఠశాలలను ప్రారంభించారు నేతలు. హైదరాబాద

Read More

ప్రాక్టీస్‌‌ మొదలు పెట్టిన టీమిండియా

  నేటి నుంచి వామప్‌‌ మ్యాచ్‌‌లు మూడో వరల్డ్‌‌కప్‌‌ ఖాతాలో వేసుకోవడమే లక్ష్యంగా ఇంగ్లండ్‌‌లో అడుగుపెట్టిన టీమిండియా అందుకోసం సన్నాహకం మొదలుపెట్టింది.

Read More

పట్టాలెక్కిన 12 బోగీల MMTSలు

12 కార్ రాక్ లు కలిగిన రెండు ఎంఎంటీఎస్ రైళ్లు బుధవారం ఉదయం పట్టాలెక్కాయి. గురువారం మరో రెండు రైళ్లను అధికారులు పట్టాలెక్కించనున్నారు. త్వరలో12 కార్ రా

Read More