stopped

భద్రాచలం కరకట్ట పనులు కావట్లే!

గత జూన్​లోనే పనులు పూర్తి చేయాలని ప్లాన్ మంత్రుల ఆదేశాలతో పనుల్లో వేగం పెంచినా కంప్లీట్​ కాలే..  వరదలతో పూర్తిగా ఆగిపోయిన పనులు  వా

Read More

జర్నలిస్టులపై దాడులను అరికట్టాలి

ఏడీజీపీకి టీడబ్ల్యూజేఎఫ్ విజ్ఞప్తి సిరిసిల్లలో యూసుఫ్​పై కేసు ఎత్తివేయాలని నేతల వినతి బషీర్​బాగ్, వెలుగు: రాష్ట్రంలో జర్నలిస్టులపై జరుగ

Read More

బ్రిడ్జిల నిర్మాణం పూర్తయ్యేదెప్పుడో?

ఆగిన రైల్వే అండర్, ఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పనులు కేంద్ర, రాష్టాల వాటల కింద రూ. 97.20 కోట్లు మంజూరు 8 నెలలుగా పనులు పిల్లర్ల వరకే పరిమితం.. భూసేక

Read More

గవర్నమెంట్ స్కూళ్ల స్టూడెంట్లకు మళ్లీ విహారయాత్రలు

గవర్నమెంట్ స్కూళ్ల విద్యార్థుల కోసం తెలంగాణ దర్శిని పేరిట టూర్లు నిర్మల్​ జిల్లాలో కొయ్య బొమ్మలు, కోటలతోపాటు బాసరకు పెరగనున్న ఆదరణ కడెం, కవ్వాల

Read More

గంభీరావుపేటలో 10 రోజులుగా నిలిచిన రాకపోకలు

రాజన్నసిరిసిల్ల, వెలుగు: గంభీరావుపేట మండలకేంద్రం– లింగన్నపేట గ్రామాల మధ్య 10 రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. గత సర్కార్ హయాంలో లింగన్నపేట వాగుపై

Read More

కాకతీయ కాలువకు నీటి నిలిపివేత

బాల్కొండ,వెలుగు: ఎగువ ప్రాంతాల్లో వరదలు తగ్గుముఖం పట్టడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువకు శుక్రవారం అధికారులు నీటి విడుదల నిలిపివేశారు.

Read More

నాగార్జునసాగర్​ ఎడమ కాలువకు పలు చోట్ల గండి

వందలాది ఎకరాల్లో పంట వరద పాలు చుట్టుపక్క గ్రామాలను ఖాళీ చేయిస్తున్న ఆఫీసర్లు నడిగూడెం(మునగాల), వెలుగు: నాగార్జునసాగర్ ఎడమ కాలువకు భారీ గండి

Read More

కొట్టుకుపోయిన అప్రోచ్ వంతెన.. నిలిచిన రాకపోకలు

కడెం, వెలుగు: నిర్మల్ జిల్లా కడెం మండలంలోని ధర్మాజీపేట నుంచి కుర్రగూడ, రేపోజిపేట గ్రామాలకు వెళ్లే మార్గమధ్యలో ఉన్న అప్రోచ్ ​వంతెన గురువారం రాత్రి కురి

Read More

హైడ్రా పేరుతో కూల్చివేతలు ఆపకుంటే ఉద్యమిస్తం: వెంకటరామిరెడ్డి

    పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్లపై చర్యలుండవా? : ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి  హైదరాబాద్, వెలుగు: హైడ్రాపేరుతో నగరంలో చేస్తున్న కూల్చివ

Read More

పలు దేశాల్లో గూగుల్​సేవలకు బ్రేక్

ప్రపంచవ్యాప్తంగా వేలాది మందికి సమస్య నిలిచిన జీమెయిల్, డ్రైవ్, యూట్యూబ్ సేవలు న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో గూగుల్ సేవలు న

Read More

సుంకిశాల ప్రాజెక్టు ఇక ప్రశ్నార్థకమేనా?

రిటైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాల్‌‌‌‌‌‌&

Read More

జీడిమెట్ల ఏరియాలో ఇయ్యాల పవర్​కట్

జీడిమెట్ల, వెలుగు: షాపూర్​నగర్​సబ్​స్టేషన్​పరిధిలో రిపేర్లు కారణంగా ఆదివారం కరెంట్​సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఏఈ కృష్ణ తెలిపారు. జీడిమెట్ల ఇండస్ట్రియ

Read More

త్రిబుల్ ఆర్ సర్వేను అడ్డుకున్న రైతులు

శివ్వంపేట, వెలుగు: శివ్వంపేట మండలం రత్నాపూర్ గ్రామంలో గురువారం త్రిబుల్ ఆర్ కు భూసేకరణ కోసం సర్వే నిర్వహించేందుకు వచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్నా

Read More