students
APPSC GROUP 1: ప్రిలిమ్స్ పరీక్షలో కాపీ కొడుతూ పట్టుబడ్డ యువకుడు
రాష్ట్రంలో గ్రూప్ 1 కి సంబంధించి ప్రిలిమ్స్ పరీక్ష జరుగుతోంది. ప్రశాంతంగా ప్రారంభమైన ఈ పరీక్షలో ఓ యువకుడు కాపీ కొడుతూ పట్టుబడ్డ ఘటన ఒంగోలులో చోటు చేసు
Read Moreవామ్మో.. స్కూల్కి లేట్గా వచ్చారని.. ఎర్రటి ఎండలో నిలబెట్టారు
స్కూల్ కి లేట్ గా వచ్చారని.. చెప్పులు లేకుండా విద్యార్థులను ఎండలో నిలబెట్టారు స్కూల్ యాజమాన్యం. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్ లోని హైద
Read Moreస్టూడెంట్లపై సీనియర్ల దాడి
సోషల్ వెల్ఫేర్ గురుకులంలో ఘటన జడ్చర్ల టౌన్, వెలుగు: మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని పోచమ్మ తండా సోషల్వెల్ఫేర్ గురుకులంలో జూనియర్లపై సీనియర
Read Moreపరీక్షలు రాసిన్రు.. పల్లెబాట పట్టిన్రు!
ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కు బుధవారంతో ఎగ్జామ్స్ పూర్తయ్యాయి. దీంతో గురుకులాలు, ప్రైవేట్ హాస్టళ్లలో ఉంటున్న స్టూడెంట్స్ పల్లెబాట ప
Read Moreఆసక్తిగా పరిశోధనలు చేసినప్పుడే మెరుగైన ఫలితాలు : డాక్టర్ డి.చెన్నప్ప
ముషీరాబాద్, వెలుగు : స్టూడెంట్లు ఇంట్రస్ట్, కమిట్మెంట్తో పరిశోధనలు చేసినప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయని ఓయూ కామర్స్ హెచ్ఓడీ ప్రొఫెసర్ డాక్టర్ డ
Read Moreఅట్టహాసంగా ఈ విద్యుత్ వాహనాల పోటీ
నర్సాపూర్, వెలుగు : ఈ బాజా సే ఇండియా 2024 పేరిట నిర్వహిస్తున్న ఈ విద్యుత్ వాహనాల పోటీలను బీవీఆర్ఐటీ కాలేజ్ఆధ్వర్యంలో నిర్వహించారు. శనివారం దేశవ్యాప
Read Moreస్టూడెంట్స్ కు పరీక్ష సామగ్రి పంపిణీ
ఖమ్మం టౌన్, వెలుగు : తెలంగాణ వసతి గృహ సంక్షేమ అధికారుల ఫోరం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, దివంగత తుమ్మలపల్లి రామారావు నాలుగో వర్ధంతి సందర్భంగా శుక్రవ
Read Moreరెంజల్ స్కూల్కు వస్తా..రేవంత్రెడ్డి హామీ
మైనార్టీ వెల్ఫేర్ స్కూల్ స్టూడెంట్లకు సీఎం హామీ వర్చువల్గా మాట్లాడిన రేవంత్ రెంజల్ (నవీపేట్), వెలుగ
Read Moreక్రమశిక్షణతో ఏదైనా సాధించగలం : రేవంత్
కంటోన్మెంట్, వెలుగు: కృషి, పట్టుదలకు క్రమశిక్షణ తోడైతే జీవితంలో ఏదైనా సాధించగలమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలని
Read Moreవిద్యార్థుల మెస్ చార్జీలు, స్కాలర్ షిప్లు పెంచాలి: ఆర్ కృష్ణయ్య
మెహిదీపట్నం, వెలుగు: రాష్ట్రంలోని 8 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల మెస్ చార్జీలు, స్కాలర్ షిప్ లు పెంచాలని, రాజ్యసభ సభ్యు
Read Moreఆర్టీసీ బస్సుల్లేక విద్యార్థుల తిప్పలు
హైదరాబాద్: ఆర్టీసీ బస్సుల్లేక విద్యార్థులు తిప్పలు పడుతున్నారు. సకాలంలో స్కూల్కు చేరేందుకు కొంత మంది విద్యార్థులు ట్రాక్టర్లో బ&zw
Read Moreవ్యాసరచనతో ఆలోచనా శక్తి పెరుగుతుంది : కలెక్టర్ వెంకట్రావు
సూర్యాపేట, వెలుగు: వ్యాసరచనతో విద్యార్థుల్లో ఆలోచనా శక్తి పెరుగుతుందని కలెక్టర్ వెంకట్రావు చెప్పారు. జిల్లాలో ఆర్బీఐ ఫైనాన్షియ
Read Moreరోడ్డెక్కిన నిజాం కాలేజీ స్టూడెంట్లు
బషీర్బాగ్, వెలుగు: బషీర్బాగ్లోని హాస్టల్ లో ఫుడ్డు సరిగ్గా పెట్టడం లేదని నిజాం కాలేజీ స్టూడెంట్లు మంగళవారం రోడ్డెక్కారు. హాస్టల్లో మౌలిక సదుపాయాలు
Read More












