Tamil Nadu
ఉద్యోగులకు దీపావళి బోనస్ .. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ గిప్డ్
తమిళనాడుకు చెందిన ఓ బిజినెస్ మెన్ తన కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు దీపావళి బోనస్ గా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ లను గిప్ట్ గా ఇచ్చాడు. &
Read Moreగజ్వేల్లో కేసీఆర్ పై పోటీకి తమిళనాడు వాసి.. నామినేషన్ కూడా వేసిండు
తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్ అంతా గజ్వేల్ .. ఎందుకంటే ఇక్కడి నుండి సీఎం కేసీఆర్ పై మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటెల రాజేందర్ పోటీ చేయడమే. దీంతో గజ్వేల్ ర
Read Moreనీట్ వ్యతిరేక బిల్లును ఆమోదించండి
చెన్నై: తమిళనాడు ప్రభుత్వం తీసుకొచ్చిన నీట్ వ్యతిరేక బిల్లుకు ఆమోదం తెలపాలంటూ ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముకు విజ్ఞప్
Read Moreతమిళనాడు రాజ్భవన్పై పెట్రోల్ బాంబు దాడి
చెన్నై: తమిళనాడు గవర్నర్ హౌస్పై ఓ వ్యక్తి పెట్రోల్ బాంబు విసిరేందుకు ప్రయత్నించాడు. నిందితుడు బుధవారం మధ్యాహ్నం చెన్నైలోని రాజ్&zwn
Read Moreసూర్యాపేట నుంచి అరుణాచలానికి బస్సులు
సూర్యాపేట, వెలుగు: ప్రతి పౌర్ణమికి తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలగిరి ప్రదక్షిణకు వెళ్లాలనుకునే భక్తుల కోసం సూర్యాపేట డిపో నుంచి స్పెషల్ బస్సును ఏర్పాట
Read Moreతమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం, ఏడుగురు మృతి
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరువన్నామలై దగ్గర ఓ టాటా సుమోను బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా 14 మందికి తీవ్ర గాయాలయ్
Read Moreపార్టీ మద్దతుపై తీవ్ర అసంతృప్తి.. బీజేపీకి నటి గౌతమి రాజీనామా
ప్రముఖ నటి గౌతమి తాడిమళ్ల భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి అధికారికంగా రాజీనామా చేశారు. పార్టీలో మద్దతు లేకపోవడంపై నిరాశ వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఆమె
Read Moreవిశాల్ కంప్లైంట్తో.. సెన్సార్ బోర్డులో పెను మార్పులు!
విశాల్(Vishal).. ఇప్పుడు ఈ పేరు మార్మోగుతుంది. అందరు తన పోరాటానికి సలాం కొడుతున్నారు. ఎందుకంటే, ఇండస్ట్రీలో లంచం తీసుకుని..సినిమా రిలీజ్ కి పర్మిషన్ ఇ
Read Moreఓం శాంతి.. పద్మశ్రీ అవార్డు గ్రహీత 'అమ్మ' కన్నుమూత
శక్తి దేవాలయాల గర్భగుడిలో మహిళలు పూజలు చేసుకునేందుకు వీలుగా విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చిన 'అమ్మ'గా ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక గురువు బంగా
Read Moreపటాకుల కేంద్రాల్లో మంటలు,11 మంది మృతి
విరుధ్నగర్: తమిళనాడులోని విరుధ్నగర్ జిల్లాలో దారుణం జరిగింది. రెండు వేర్వేరు పటాకుల కేంద్రాల్లో జరిగిన అగ్నిప్రమాదంలో11 మంది మృతిచెందగా,
Read Moreహిస్టరీ : ఊటీ రైల్వేస్టేషన్ కు 115 ఏళ్లు
ఊటీ .. అందరూ ఒక్కసారైనా చూడాలనుకునే ప్రదేశం.. తమిళనాడు రాష్ట్రం, నీలగిరి జిల్లా, నీలగిరి పర్వతాలపై నెలకొని ఉన్న ఈ ఊటీ అద్భుతమైన పర్యాటక ప్రదేశాల
Read Moreపటాకుల ఫ్యాక్టరీలో పేలుడు...9 మంది మృతి
తమిళనాడులో బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు. పలువురికి గాయాలయ్యాయి. వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్
Read Moreతమిళనాడు రామేశ్వరంలో మత్స్యకారుల ఆందోళన
తమిళనాడు రామేశ్వరంలో మత్స్యకారులు ఆందోళనకు దిగారు. శ్రీలంక నేవీ అదుపులోకి తీసుకున్న 27మంది తమిళ ఫిషర్ మ్యాన్ లతో పాటు ఐదు బోట్లను రిలీజ్ చేయాలని డిమాం
Read More