
Telangana government
బీజేపీని ప్రజలు ఆదరించాలి: రవీందర్ నాయక్
ఇల్లెందు, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఆదరించాలని ఇల్లెందు బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి రవీందర్ నాయక్ కోరారు. మంగళవారం స్థానిక పార్ట
Read Moreతిరిగి బీఆర్ఎస్ గూటికి చేరిన సర్పంచులు
ఖమ్మం, వెలుగు: ఖమ్మం నియోజకవర్గంలోని ఏకైక మండలమైన రఘునాథపాలెంలో ముగ్గురు సర్పంచులు తరిగి బీఆర్ఎస్ గూటికి చేరారు. సోమవారం సాయంత్రం మాజీ ఎంపీ పొంగులేటి
Read Moreకేసీఆర్ రూ.లక్ష కోట్లు దోచుకున్నరు: పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
కూసుమంచి, వెలుగు : సీఎం కేసీఆర్ తెలంగాణ సంపద రూ.లక్ష కోట్లు దోచుకొని దాచుకున్నారని కాంగ్రెస్పార్టీ రాష్ట్ర ప్రచార కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరె
Read Moreబీజేపీతోనే రాష్ట్రం అభివృద్ధి: హుస్సేన్ నాయక్
గూడూరు, వెలుగు: బీజేపీ తోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని గిరిజన మొర్చా రాష్ట్ర అద్యక్షుడు హుస్సేన్ నాయక్ తెలిపారు. మహబుబాబాద్ జి
Read Moreబీఆర్ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి: దొంతి మాధవరెడ్డి
నల్లబెల్లి, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని పీసీసీ సభ్యుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నార
Read Moreకాంగ్రెస్, బీఆర్ఎస్ చేసిందేమీ లేదు: కంకణాల నివేదిత రెడ్డి
హాలియా, వెలుగు: నాగార్జున సాగర్కు కాంగ్రెస్, బీఆర్ఎస్ చేసిందేమీ లేదని తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని బీజేపీ అభ్యర
Read Moreబీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: అనిల్ జాదవ్
నేరడిగొండ, వెలుగు: నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్త, నాయకుడు బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని బోథ్ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ అన్నారు. నేరడిగొం
Read Moreఅవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా: పాయల్ శంకర్
ఆదిలాబాద్, వెలుగు: బీజేపీ ఆదిలాబాద్ అసెంబ్లీ టికెట్ ను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ కు కేటాయించడంతో సోమవారం నవశక్తి దుర్గామాత ఆలయంలో పూజలు చ
Read Moreఅధికారంలోకి రాగానే మేనిఫెస్టో అమలు: సండ్ర వెంకట వీరయ్య
సత్తుపల్లి, వెలుగు : అధికారంలోకి వచ్చిన వెంటనే మేనిఫెస్టోని అమలు చేస్తామని బీఆఎస్అభ్యర్థి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చెప్పారు. సత్తుపల్లి మం
Read Moreరైతులకు అండగా నిలిచేది కాంగ్రెస్సే: జీవన్ రెడ్డి
రాయికల్, వెలుగు: ఆనాడైనా, ఈనాడైనా రైతులకు అండగా నిలిచేది కాంగ్రెస్ పార్టీయేనని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. మండలంలోని ఇటిక్యాలలో ఇంటింట
Read More50 వేల మెజార్టీతో గంగుల గెలుస్తడు: చల్ల హరిశంకర్
కరీంనగర్ టౌన్,వెలుగు: కేసీఆర్, కేటీఆర్ లపై ఎంపీ బండి సంజయ్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని బీఆర్ఎస్ సిటీ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్ హ
Read Moreరాష్ట్రం అప్పుల తెలంగాణగా మారింది: రాజాసింగ్
కరీంనగర్, వెలుగు: సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం బంగారు తెలంగాణకు బదులు అప్పుల తెలంగాణ అయిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు.
Read Moreమతం పేరిట రెచ్చగొట్టడమే సంజయ్ పద్దతి: సునీల్ రావు
కరీంనగర్ టౌన్,వెలుగు: మతం పేరిట ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడమే ఎంపీ బండి సంజయ్ పద్దతి అని మేయర్ సునీల్ రావు ఫైర్ అయ్యారు. సీఎ
Read More