Telangana government

అవసరమైతే కోకాపేట భూముల వేలం ఆపేస్తం

కోకాపేటలో లేని అభ్యంతరం.. వట్టినాగులపల్లి భూములకెందుకు: హైకోర్టు  హైదరాబాద్, వెలుగు: కోకాపేట ఏరియాలో లేని అభ్యంతరం వట్టినాగులపల్లి భూముల

Read More

ఏడాదిగా పెండింగ్‌లోనే ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు

పరిశీలనకు కొత్త కమిటీల నియామకానికి ప్రభుత్వం ఆదేశాలు స్క్రూటినీ అయ్యాకే ఫీజు వసూలు మరోవైపు గ్రేటర్​లో మొదలు కానున్న ఫీల్డ్ సర్వే ఇప్పటికీ వేధ

Read More

ఓవైపు దళిత బంధు అంటూనే.. ప్రమోషన్లలో అన్యాయం

ఎస్సీ, ఎస్టీ ఆఫీసర్ల ప్రమోషన్లకు గండి ఓవైపు దళిత బంధు అంటూ.. మరోవైపు ప్రమోషన్లలో రాష్ట్ర సర్కార్ అన్యాయం పార్లమెంటులో తొలగించిన ‘క్యాచ్ ఆ

Read More

కోర్టు ధిక్కరణ కేసుల కోసం రూ. 58 కోట్లు ఇవ్వడమేంటి?

హైదరాబాద్: కోర్టు ధిక్కరణ కేసుల విచారణ ఖర్చుల కోసం సీఎస్‌కు రూ. 58కోట్ల మంజూరుపై హైకోర్టులో విచారణ జరిగింది. సీఎస్‌కు నిధులు విడుదల చేయ

Read More

ఉద్యోగులు, టీచర్లు.. హక్కులు కోల్పోతున్నరు

ఉద్యమ మూలాలను మరచి టీఆర్ఎస్ సర్కార్ అనుసరిస్తున్న ఏకపక్ష వైఖరితో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు తమ హక్కులు, అలవెన్సులు, ఇతర సౌకర్యాలను ఒక్కొక్కటిగా కోల

Read More

ఎమ్మెల్సీ ఎన్నికలు సెప్టెంబర్ తర్వాత పెట్టండి

సెప్టెంబర్ తర్వాత పెట్టండి   హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో వాయిదా పడిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను సెప్టెంబర్​తర్వాత నిర్వహించాలని, దీన

Read More

దళిత బంధుకు 500 కోట్లు విడుదల

దళిత బంధుకు 500 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర సర్కార్​ హుజూరాబాద్​కే రూ.2 వేల కోట్లు ఖర్చవుతాయని అంచనా అందులో పావువంతే రిలీజ్ చేసిన ప్రభుత్వ

Read More

హిందువుల ఇండ్లను జీహెచ్ఎంసీ టార్గెట్ చేస్తుంది

హిందువుల ఇండ్లను టార్గెట్ చేస్తూ జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఎంఐఎం నాయకుల జోన్లకు మినహాయింప

Read More

అయ్యో రామప్ప!:ఏడేండ్ల నుంచి పట్టించుకోని సర్కారు

బురదలో శిల్పాలు.. గోడలకు పాకురు ప్రపంచం మెచ్చిన, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప గుడిని నిర్లక్ష్యం వెంటాడుతోంది. తెలంగాణ వచ్చి ఏడేండ్లవుతు

Read More

‘రామప్ప’పై నిర్లక్ష్యం వహిస్తే దేశమంతా నిందిస్తుంది

హైదరాబాద్: కాకతీయులు నిర్మించిన రామప్ప ఆలయం ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందడం తెలంగాణకు గర్వ కారణమని హైకోర్టు వ్యాఖ్యానించింది. రామప్పను అంచనాలకు

Read More

నాడు యునెస్కో పోటీలో..  నేడు ముండ్ల పొదల్లో!

వెయ్యి స్తంభాల గుడిపై సర్కారు నిర్లక్ష్యం 15 ఏండ్లుగా నేల మీదే టెంపుల్ ​పిల్లర్లు 2006 నుంచి పూర్తికాని కల్యాణ మండపం  వరంగల్‍ రూర

Read More

పంట నష్టంపై ఇంకా సర్వే చేపట్టని రాష్ట్ర సర్కారు

పునాస పంటలు ఆగం వానలతో 5 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు రూ.1500 కోట్ల పంట నష్టం ఇంకా సర్వే చేపట్టని రాష్ట్ర సర్కారు పంట నష్టాలకు ఆరేండ్లుగ

Read More

ఆర్టీసీ ఆస్తులు అమ్మేసేందుకు రాష్ట్ర సర్కారు ప్లాన్​

ఇగ ఆర్టీసీపై కన్ను సంస్థ ఆస్తులు, భూములు అమ్మేసేందుకు రాష్ట్ర సర్కారు ప్లాన్​ ముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఆపై పని కానిచ్చేయాలని ఎత్

Read More