Telangana News
80 కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం
మహిళల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. డిసెంబర్ 30వ తేదీ
Read Moreరేషన్ కార్డు లేకున్నా అప్లై చేసుకోండి : ఆర్వీ కర్ణన్
సూర్యాపేట, వెలుగు: రేషన్ కార్డులు లేకపోయినా ఆరుగ్యారంటీల కోసం అప్లై చేసుకోవచ్చని వైద్య శాఖ డైరెక్టర్, ఉమ్మడి నల్గొండ జిల్లా నోడల్ అధికారి
Read Moreవెహికల్ ఓనర్లు.. డాక్యుమెంట్లు కలిగి ఉండాలి : డీసీపీ ఎ. లక్ష్మి నారాయణ
కరీంనగర్ క్రైమ్, వెలుగు: ఆటో డ్రైవర్స్ తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, డాక్యుమెంట్లు కలిగి ఉండాలని డీసీపీ ఎ. లక్ష్మి నారాయణ తెలిపారు. స్థానిక జా
Read Moreబీదర్ టూ అయోధ్య సైకిల్ యాత్ర
బాల్కొండ, వెలుగు: కర్నాటక, బీదర్ నుంచి అయోధ్యకు బయలు దేరిన సైకిల్ ర్యాలీ శుక్రవారం బాల్కొండకు చేరింది. సైకిల్ ర్యాలీ బృందం మదర్ థెరీసా హైస్కూల్ స్టూడ
Read Moreరాత్రి పదకొండు తర్వాత బయట తిరిగితే కేసులే : వంగ రవీంద్ర రెడ్డి
మెట్ పల్లి, వెలుగు : యువకులు రాత్రి సమయంలో బయట కనబడితే చర్యలు తప్పవని మెట్ పల్లి డీఎస్పీ రవీంద్రారెడ్డి హెచ్చరించారు. సీఐ లక్ష్మీనారాయణ, ఎస్సై చిరంజీవ
Read Moreసింగరేణికి రావాల్సిన బకాయిలు ఇప్పించేందుకు కృషి : జనక్ ప్రసాద్
గోదావరిఖని,వెలుగు: ప్రభుత్వం నుంచి సింగరేణికి రావాల్సిన బకాయిలను ఇప్పించేందుకు ఐఎన్టీయూసీ కృషి చేస్తుందని ఆ యూనియన్ సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ తెలిప
Read Moreఎలక్షన్ ఖర్చుల వివరాలు ఇవ్వకుంటే అనర్హత : రాజీవ్ గాంధీ హన్మంతు
నిజామాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు.. రిజల్ట్ వెలువడిన 30 రోజుల్లోగా ఎన్నికల్లో చేసిన ఖర్చుల వివరాలు సమర్పించాల్సి ఉంటుందని
Read Moreఆర్యవైశ్యులు సమాజ సేవలో ముందుండాలి : నలమాద పద్మావతి
మునగాల, వెలుగు : ఆర్యవైశ్యులు సమాజ సేవలో ముందుండాలని కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి సూచించారు. శుక్రవారం మునగాల ఎంపీడీవో ఆఫీస్ ఆవరణలో వాస
Read Moreకోనరావుపేటలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి : ఆది శ్రీనివాస్
కోనరావుపేట, వెలుగు: మండలంలోని మామిడిపల్లిలో పల్లె దవాఖానను ప్రభుత్వ విప్ఎ, మ్మెల్యే ఆది శ్రీనివాస్, జడ్పీ చైర్పర్సన్ అరుణతో కలిసి శుక్రవారం ప్
Read Moreసిద్దిపేటలో కల్తీపాల కలకలం..
సిద్దిపేట జిల్లాలోని చేర్యాలలో కల్తీపాల కలకలం రేగింది. పాలల్లో వెన్నశాతం ఎక్కువ రావడానికి ఉప్పు, చక్కెర వేసి కల్తీ చేసి పాలను అమ్ముతున్న ఘటన చేర
Read Moreమరుగుదొడ్ల అవినీతిపై ఎంక్వైరీ చేయాలె : కొమురవెల్లి శ్రీధర్
దహెగాం, వెలుగు: దహెగాం మండలం కొంచవెల్లిలో నిర్మించిన మరుగుదొడ్ల బిల్లుల చెల్లింపులో అవినీతి జరిగిందని బీజేపీ లీడర్కొమురవెల్లి శ్రీధర్ఆరోపించారు. వెం
Read Moreపథకాల కోసం దళారులను నమ్మొద్దు : కలెక్టర్ రాహుల్ రాజ్
ఆదిలాబాద్, వెలుగు: ప్రజా పాలన’ అప్లికేషన్లు అందజేశాక, ఎవరైనా పథకాలు అందేలా చూస్తామంటూ డబ్బు డిమాండ్ చేస్తే నమ్మొద్దని ఆదిలాబాద్కలెక్టర్ ర
Read Moreఅసెంబ్లీ ఎన్నికల ఖర్చు వివరాలను సమర్పించాలి : శ్రీయాన్
నిర్మల్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ప్రచారంలో భాగంగా చేసిన ఖర్చు వివరాలు సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల వ్యయ పరిశీలకుడు శ్రీయాన్
Read More












