Telangana News

ప్రజాపాలన దరఖాస్తుల రూపకల్పనలో లోపాలున్నాయి : కడియం శ్రీహరి

స్టేషన్​ఘన్​పూర్​, వెలుగు: ప్రజాపాలన దరఖాస్తుల రూపకల్పనలో లోపాలు ఉన్నాయని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. స్టేషన్​ఘన్​పూర్​లో మంగళవారం ఆయన మీడియాత

Read More

సింగరేణిలో యాక్టింగ్​పై .. పనిచేస్తున్న వారికి ప్రమోషన్లు ఇవ్వాలి : శ్రీనివాస్​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణిలో పలు విభాగాల్లో యాక్టింగ్​పై పనిచేస్తున్న వారికి ప్రమోషన్లు ఇవ్వాలని సింగరేణి కాలరీస్​ ఎంప్లాయీస్​ యూనియన్​ కొ

Read More

పూవ్వాడ అనుచరులు .. మోసం చేసి మూడున్నర కోట్లు వసూలు చేసిన్రు

మాజీ మంత్రి పువ్వాడ అనుచరులపై చర్యలు తీసుకోవాలి  ఖమ్మంలో బాధితుల ఆందోళన  ఖమ్మం టౌన్, వెలుగు : సిటీలోని పలు ఏరియాలలో నివసిస్తున్న న

Read More

నో టెన్షన్ : బంకులన్నీ ఓపెన్.. ఫుల్ పెట్రోల్

వాహనాదారులకు పెట్రోల్ దొరుకుతుందో.. లేదో.. అనే టెన్షన్ అవరంలేదు. జనవరి 3వ తేదీ బుధవారం హైదరాబాద్ సిటీలో పెట్రోల్ బంకులన్నీ ఓపెన్ అయ్యాయి. దీంతో ఈరోజు

Read More

ఆటో డ్రైవర్లకు సమగ్ర చట్టం చేయాలి .. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో డ్రైవర్ల ఆందోళన

ఆళ్లపల్లి, వెలుగు :  ఆటో డ్రైవర్లకు సమగ్ర చట్టం చేయాలని డిమాండ్​ చేస్తూ భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండల కేంద్రంలో మంగళవారం డ్రైవర్లు ధర

Read More

అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలి : పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఖమ్మం రూరల్/కూసుమంచి/నేలకొండపల్లి, వెలుగు : ప్రజాపాలన కార్యక్రమంలో అర్హులైన ప్రతి ఒక్కరూ అన్ని గ్యారంటీలకు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీన

Read More

జనవరి 2న ఒక్కరోజే 20 లక్షల ప్రజాపాలన అప్లికేషన్లు

తెలంగాణ వ్యాప్తంగా అభయహస్తం దరఖాస్తులకు భారీ రెస్పాన్స్ వస్తోంది. నాలుగోవ రోజు (జనవరి 2న) అభయహస్తంకు భారీగా అప్లికేషన్స్ వచ్చాయి. ఒక్కరోజే రాష్ట్ర వ్య

Read More

జనవరి13 నుంచి పతంగుల ఫెస్టివల్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా కైట్ ఫెస్టివల్‌‌ నిర్వహిస్తామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్న

Read More

కాళేశ్వరం బ్యాక్ వాటర్ బాధితులను ఆదుకుంటం

కాళేశ్వరం బ్యాక్ వాటర్ బాధితులను ఆదుకుంటం నష్టపరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తం: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ రూ.400 కోట్లతో కరకట్ట నిర్మాణానికి ఆ

Read More

జనవరి 4న కాంగ్రెస్​లో వైఎస్సార్టీపీ విలీనం!

హైదరాబాద్, వెలుగు:  వైఎస్సార్టీపీని కాంగ్రెస్​లో విలీనం చేసే ముహూర్తం ఖరారైంది. గురువారం ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీని వ

Read More

బౌరంపేటలో ప్రభుత్వ భూమిరక్షణకు చర్యలేవి : హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: మేడ్చల్‌ జిల్లా దుండిగల్‌–గండిమైసమ్మ మండలం బౌరంపేటలో రూ.కోట్ల విలువైన పది ఎకరాల ప్రభుత్వ భూముల రక్షణకు తీసుకున్న చర

Read More

మల్లన్న లగ్గానికి రండి.. సీఎం రేవంత్​కు ఆహ్వానం

కొమురవెల్లి, వెలుగు: ఈ నెల 7వ తేదీన జరిగే మల్లన్న కల్యాణోత్సవానికి రావాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి ఆలయ అర్చకులు, అధికారులు ఆహ్వాన పత్రికను అందజేశా

Read More

దేశంలోనే రాజేంద్రనగర్ ఠాణాకు ఫస్ట్ ప్లేస్

గండిపేట, వెలుగు : సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని రాజేంద్రనగర్‌ ఠాణా దేశంలోనే ఫస్ట్ ప్లేస్​లో నిలిచింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్వహ

Read More