Telangana News
వాహనదారులకు అలర్ట్.. హైదరాబాద్లో పెట్రోల్ బంకులు ఫుల్ రష్
రేపటి(జనవరి 03) నుంచి పెట్రోల్, డీజిల్ ట్యాంకర్ల యజమానుల సమ్మె కారణంగా.. హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల దగ్గర వాహనదారులు బారులు తీరారు. బహీర్ బాగ్, హైదర్
Read Moreఅంగన్వాడీలకు జగన్ సర్కార్ అల్టిమేటం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లకు అక్కడి ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. సమ్మె పేరుతో విధులకు రాని వారి పై చర్యలు తీసుకుంటామని ప్రకటించిం
Read Moreవైన్ షాప్లో చోరీ.. రూ. 2.5 లక్షల నగదు ఎత్తుకెళ్లారు
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లద్నాపూర్ గ్రామంలోని శ్రీ మహాలక్ష్మీ వైన్ షాప్ లో అర్థరాత్రి చోరీ జరిగింది. వైన్ షాప్ స్వెటర్ తాళాలు పగలగొట్టి షాపులో
Read Moreపెట్రోల్ బంకులు కిటకిట.. స్టేట్ మొత్తం వాహనదారుల హైరానా
హిట్ అండ్ రన్ కేసుల్లో కొత్త చట్టం తీసుకొచ్చిన మార్పులతో.. మహారాష్ట్ర వ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు ధర్నాకు దిగారు. ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేశారు. ఇం
Read Moreతాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్.. 2 తులాల బంగారం, 50 వేల నగదు చోరీ
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. కొర్రెముల గ్రామం లక్ష్మీనగర్ కాలనీలోని ఓ ఇంట్లో 2024 జనవరి 02న చోరీ జరిగింది. ఈ చోరీలో రెండ
Read Moreప్రయాణికులకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ గుడ్ న్యూస్..
నూతన సంవత్సరం సందర్భంగా ప్రయాణికులకు శంషాబాద్ విమానాశ్రయం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఫ్లైట్ జర్నీ సమయానికి కొన్ని నిమిషాల ముందు ప్రయాణికులంతా ఎయిర్&zwnj
Read Moreహైదరాబాద్లో రెచ్చిపోయిన తాగుబోతు దొంగలు.. అమ్మవారి విగ్రహాన్ని కూడా వదల్లేదు
హైదరాబాద్ లో తాగుబోతు దొంగలు రెచ్చిపోయారు. పాతబస్తీలోని ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పుగూడ నరహరి నగర్ లో శ్రీ పంట మైసమ్మ దేవాలయంలో అర్థరాత్రి
Read Moreఫిబ్రవరి 15 వరకు నుమాయిష్ ఎగ్జిబిషన్
నుమాయిస్ జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు 46 రోజులు జరగనుంది. ఈ ఎగ్జిబిషన్లో 2,400 స్టాళ్లను ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాల ఉత్
Read Moreఏంది సామి ఇది.. ఊచ కోత.. సలార్ డే 11 కలెక్షన్ ఎంతో తెలుసా..?
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సలార్- పార్ట్ వన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ ల సునామీ సృష్టిస్తుంది. భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వచ
Read Moreపంట పండింది : తాలు మిర్చినే క్వింటా రూ.15 వేలు.. నెంబర్ వన్ రకం 22 వేలు
ఈ ఏడాది మిర్చి పంటకు డిమాండ్ బాగా పెరిగింది. ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి భారీగా ఆర్డర్లు వస్తుండడమే దీనికి కారణమని అధికారులు చెప్తున్నారు. మొదటి కోత మి
Read Moreకాళేశ్వరంపై సీబీఐ విచారణ చేసే దమ్ముందా : కిషన్ రెడ్డి సవాల్
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరిని తప్పుబట్టారు కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి. 2024, జనవరి 2వ తే
Read Moreకేసీఆర్ సర్వేకు.. సీఎం రేవంత్ రెడ్డి సర్వేలకు తేడా ఇదే
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అభయ హస్తం గ్యారంటీల ప్రజా పాలన దరఖాస్తుల సమాచారాన్ని బిగ్ డేటాబేస్ కింద డిజిటలైజ్ చేసేందుకు కసరత్తు
Read Moreఅర్హులైన వారందరికీ ఆరు గ్యారంటీలు ఇస్తాం: వివేక్ వెంకటస్వామి
బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ప్రజా సంక్షేమ పథకాలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు.. ఆ పార్టీ వాళ్లే అక్రమంగా తీసుకున్నారని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు. కా
Read More











