Telangana News

ఆవిష్కరణ మెరిసింది.. జపాన్ పిలిచింది

మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అన్నారం జడ్పీ హైస్కూల్​స్టూడెంట్, జాతీయ ఇన్​స్పైర్​అవార్డు గ్రహీత ​మణిప్రసాద్ కు అరుదైన అవకాంశం దక

Read More

సర్కారీ స్కూళ్లకు ఉచిత కరెంట్ ఇవ్వాలి .. డిప్యూటీ సీఎంకుహెడ్మాస్టర్ల సంఘం వినతి

హైదరాబాద్, వెలుగు :  గ్రామాలు, పట్టణాల్లోని సర్కారీ బడులకూ ఉచిత విద్యుత్  సౌకర్యాన్ని కల్పించాలని తెలంగాణ స్టేట్ గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోస

Read More

తెలంగాణలో పాత పద్ధతిలోనే ఈసీ నియామకం చేపట్టాలి : చంద్రకుమార్

ఖైరతాబాద్, వెలుగు: భారత ఎన్నికల కమిషన్​నియా మకం పాత పద్ధతిలోనే జరగాలని జాగో  తెలంగాణ సంస్థ ప్రతినిధి, రిటైర్డ్ జస్టిస్ చంద్ర కుమార్ అన్నారు. గతంల

Read More

మరణించిన తొమ్మిదేండ్ల తర్వాత యూనిక్ డిజబిలిటీ ఐడీ కార్డులు మంజూరు

మల్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి, ముత్యంపేటకు చెందిన మరో వ్యక్తికి వారు మరణించిన తొమ్మిదేళ్ల తర్వాత కేంద్ర ప్ర

Read More

2047లోపు అభివృద్ధి చెందిన భారత్ దిశగా ముందుకు పోతున్నం: మంత్రి బీఎల్​ వర్మ

హనుమకొండ, వెలుగు: అట్టడుగు వర్గాల అభివృద్ధే కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని, ఇందులో భాగంగా 2047 లోపు అభివృద్ధి చెందిన భారత్​గా నిలవడమే లక్ష్యంగా &nbs

Read More

ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సుకు.. 5 వేల మంది ప్రతినిధులు

జేఎన్టీయూహెచ్​లో మూడు రోజుల పాటు నిర్వహణ ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభించే అవకాశం ప్రభుత్వానికి వివరాలు పంపిన అధికారులు హైదరాబాద్, వెలుగు: జేఎ

Read More

తెలంగాణలో కిలో కందిపప్పు రూ.180

కొని బ్లాక్ ​చేసిన వ్యాపారులు  అవసరం మేరకే బయటకు రిలీజ్​  ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్న తాండూరు కందిపప్పు  హైదరాబాద్, వెల

Read More

తెలంగాణలో కాళేశ్వరం పేరుతో ప్రజాధనం దుర్వినియోగం : వివేక్‌‌‌‌ వెంకటస్వామి

‘‘2 టీఎంసీల నీటిని ఉపయోగించుకోలేని కేసీఆర్‌‌‌‌‌‌‌‌ సర్కారు తమ స్వార్థ ప్రయోజనాల కోసం మూడో టీఎంసీ ప

Read More

గెలిచిన సంఘాలకు సవాళ్లు..

కోల్​బెల్ట్/గోదావరిఖని,వెలుగు: సింగరేణిలో గెలిచిన గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలకు కార్మికుల సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధన పెను సవాల్​గా మారనుంది

Read More

స్టాఫ్ నర్స్‌‌‌‌ పోస్టుల భర్తీలో అన్యాయం .. కోఠిలోని మెడికల్ బోర్డు వద్ద ఆందోళన

వెయిటేజీ మార్కులు కలపలేదని పలువురు అభ్యర్థుల అభ్యంతరం ఎక్కువ మార్కులు వచ్చినా.. మెరిట్‌‌‌‌ లిస్టులో పెట్టలేదని వెల్లడి జోన్

Read More

ప్రజలను ఆఫీసుల చుట్టూ తిప్పొద్దు : మంత్రి సీతక్క

హైదరాబాద్, వెలుగు: ప్రజలు సమస్యల పరిష్కారం కోసం వస్తే అధికారులు వెంటనే పరిష్కరించాలని, వారిని ఆఫీసుల చుట్టూ తిప్పించుకోవద్దని పంచాయతీరాజ్, రూరల్​ డెవల

Read More

భూములు, ఇండ్ల బాధితులే ఎక్కువ.. సీఎం ప్రజావాణికి 2 వేల 445 అర్జీలు

పంజాగుట్ట, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం బేగంపేటలోని మహాత్మ జ్యోతిబా ఫూలే ప్రజాభవన్​లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణికి విశేష స్పందన వచ్చింది. దూర ప్రాంత

Read More

పాస్ పోర్టు జారీలోటాప్ 5లో హైదరాబాద్ : ఆర్పీవో స్నేహజ

ఈసారి 7,85,485 పాస్‌‌‌‌పోర్ట్‌‌‌‌లు జారీ చేసినం సికింద్రాబాద్, వెలుగు: పాస్‌‌‌‌పోర

Read More