Telangana News

తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ప్రిన్సిపాల్స్ కొత్త కార్యవర్గం ఏర్పాటు

కరీంనగర్ టౌన్, వెలుగు : తెలంగాణ రాష్ట్ర మైనారిటీ రెసిడెన్షియల్ ప్రిన్సిపాల్స్​నూతన కార్యవర్గాన్ని బుధవారం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలే

Read More

వీడీసీలపై యాక్షన్​ షురూ .. 15 రోజుల్లోనే 39 మందిపై కేసులు

నిజామాబాద్​ జిల్లాలోని ఆర్మూర్​, బాల్కొండ, నిజామాబాద్​ రూరల్​అసెంబ్లీ నియోజకవర్గాల్లో వేళ్లూనుకున్న వీడీసీల అరాచకాలపై పోలీసులు ఫోకస్​పెట్టారు. రాజకీయ

Read More

డిసెంబర్ 29న మల్లేపల్లిలో జాబ్ మేళా

మెహిదీపట్నం, వెలుగు : హైదరాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో జాబ్​లు కల్పించేందుకు మల్లేపల్లి ప్రభుత్వ ఐటీఐలోని జిల్లా ఉపాధి ఆఫీసులో జా

Read More

ఒకే వేదికపై 500 రకాల భారతీయ స్వీట్లు

ఖైరతాబాద్, వెలుగు :  ఒకే వేదికపై 5 వందల రకాల భారతీయ స్వీట్లను ప్రదర్శించి బేగంపేటలోని కలనరీ అకాడమీ ఆఫ్‌‌‌‌‌‌‌&

Read More

యోగాతో హెల్దీ లైఫ్ :విజయలక్ష్మి

    గ్రేటర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి     జలగం వెంగళరావు పార్కులో యోగా, మెడిటేషన్ సెంటర్ ఓపెన్ హైదరాబాద్, వెలుగు :

Read More

ఎలక్ట్రికల్ ​షాప్​లో రూ. 6 లక్షల సామగ్రి చోరీ .. శంకర్​పల్లిలో ఘటన

శంకర్ పల్లి, వెలుగు:  ఓ ఎలక్ట్రికల్ ​షాపులో రూ. లక్షల విలువైన సామగ్రిని దొంగలు ఎత్తుకెళ్లిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. శంకర్​పల్లి సీ

Read More

మా పాలనలోప్రొటోకాల్ సమస్య ఉండదు : కొండా సురేఖ

సంగారెడ్డి, వెలుగు :  ప్రజాపాలన సమీక్ష సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రి కొండా సురేఖ మధ్య ఆసక్తికర చర్చ నడిచింది. బుధవారం సంగారెడ్డి కలెక్టర

Read More

శబరిమలకు పోటెత్తిన భక్తులు

శబరిమల: కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తారు. బుధవారం నిర్వహిం చిన మొదటి మండల పూజకు వేలాదిగా  హాజరయ్యారు. కేరళ తో పాటు పొరుగు రాష్

Read More

ఆర్టీపీసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్​లపై నిర్లక్ష్యం వద్దు : రాజారావు

      వైరస్​ లక్షణాలుంటే ముందుగా ఐసోలేట్ ​కావాలి      జీనోమ్​ సీక్వెన్సింగ్ పరీక్షలకు 59 శాంపిల్స్    &

Read More

కూలీల కొరత.. చేలల్లో రాలుతున్న పత్తి

కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా దహెగాం మండలంలో కూలీల కొరత రైతులను వేధిస్తోంది. పత్తి తీసేందుకు కూలీలు దొరకకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కిలో పత్తి

Read More

హైదరాబాద్‌లో న్యూ ఇయర్ రూల్స్ మస్ట్ గా పాటించాలి : అవినాష్​ మహంతి

రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు ఫ్లై ఓవర్లు క్లోజ్​ క్యాబ్​, ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు నిబంధనలు ఫాలో కావాలి   అర్ధరాత్రి అదనపు వసూళ్లకు పాల

Read More

సంక్షేమ ఫలాలు అందించేందుకే..ప్రజాపాలన : దామోదర రాజనర్సింహ

జిల్లా ఇన్​చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ  మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు : సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు నేరుగా అందించేందుకే ప్రజాపాలన క

Read More

ప్రజాపాలన సభలు..పారదర్శకంగా జరగాలె : కొండా సురేఖ

అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో నడిపించండి ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో మంత్రి కొండా సురేఖ సమీక్ష సంగారెడ్డి, వెలుగు : ప్రజా సమస్యల పరిష్

Read More