Telangana News

మనీలాండరింగ్ కేసు ఛార్జిషీటులో ప్రియాంక గాంధీ పేరు

కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీపై మనీ లాండరింగ్ కేసు పెట్టింది ఈడీ.. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్. హర్యానాలోని ఓ భూమి కొనుగోలు విషయంలో ఆమె పేరును ఛార

Read More

ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ చలో మహబూబ్ నగర్

కొల్లాపూర్, వెలుగు: ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ బుధవారం మాలల చైతన్య సమితి ఆధ్వర్యంలో చలో మహబూబ్​నగర్​ కార్యక్రమాన్ని చేపట్టారు. సంఘం ఎనిమిదో వార్షి

Read More

ఆమనగల్లు లో ఈ కేవైసీ కోసం క్యూ కట్టిన్రు

ఆమనగల్లు, వెలుగు: ఈ కేవైసీ చేసుకుంటేనే గ్యాస్​ సిలిండర్ కు సబ్సిడీ వస్తుందనే పుకార్లతో వినియోగదారులు ఏజెన్సీలకు క్యూ కడుతున్నారు. ఆమనగల్లు పట్టణంలోని

Read More

సంక్షేమ పథకాలు వినియోగించుకోండి : మేఘారెడ్డి

అడ్డాకుల, వెలుగు: ప్రజా సంక్షేమ పథకాలను పార్టీలకతీతంగా అందరూ వినియోగించుకోవాలని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి కోరారు. మహబూబ్​నగర్  జిల్లా అడ్డాకుల

Read More

ప్రజాపాలనను సక్సెస్​ చేయాలె : రజిత

    హుస్నాబాద్​ మున్సిపల్ చైర్ ​పర్సన్​ రజిత హుస్నాబాద్, వెలుగు : అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో వ్యవహరిస్తూ ప్రజాప

Read More

అర్హులందరికీ కేంద్ర పథకాలు అందాలి : సోయం బాపురావు

ఆదిలాబాద్/సారంగాపూర్, వెలుగు: ప్రధాని మోదీ ఆధ్వర్యంలో 2047 నాటికి భారత్​ను అగ్రస్థానంలో నిలపడమే ‘వికసిత్ భారత్’ లక్ష్యమని ఆదిలాబాద్​ఎంపీ స

Read More

రామగుండం రీజియన్‌‌‌‌‌‌‌‌లో..93.77 శాతం పోలింగ్‌‌‌‌‌‌‌‌

ఓటేసేందుకు  బారులుదీరిన కార్మికులు  గనుల వద్ద పోటాపోటీగా ఓట్లు అభ్యర్థించిన సంఘాలు గోదావరిఖని, వెలుగు : సింగరేణి రామగుండం రీజియన్&

Read More

ఎస్సార్ఎస్పీ సరస్వతి కెనాల్​కు నీటి విడుదల

నిర్మల్, వెలుగు: యాసంగి పంటల కోసం బుధవారం శ్రీరాంసాగర్​జలాశయం నుంచి నీటిని విడుదల చేశారు. ముందుగా సోన్ మండలం గాంధీనగర్ వద్ద ఎమ్మెల్యే మహ్వేశ్వర్​రెడ్డ

Read More

ఈ చలాన్లపై రాయితీ సద్వినియోగం చేసుకోవాలె : డీసీపీ అందె శ్రీనివాసరావు

సిద్దిపేట రూరల్, వెలుగు : ఈ చలాన్లు పెండింగ్​లో ఉన్న వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ రాయితీ ప్రకటించిందని ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అడిషనల్ డీస

Read More

సిరిసిల్లలో ఎమ్యెల్యే కేటీఆర్ పర్యటన

రాజన్నసిరిసిల్ల/ ఎల్లారెడ్డిపేట, వెలుగు : సిరిసిల్లలో మాజీ మంత్రి, ఎమ్యెల్యే కేటీఆర్ బుధవారం పర్యటించారు.  ఎల్లారెడ్డిపేట మండలంలోని హరిదాస్ నగర్

Read More

మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి : కిరణ్

మక్తల్, వెలుగు: మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు కిరణ్  కోరారు. పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే

Read More

ఆల్ఫాజోలం డ్రగ్ తయారీ యూనిట్లపై దాడులు

రూ. 70 లక్షల విలువ గల ముడి పదార్థాల సీజ్ నలుగురు నిందితుల అరెస్టు సంగారెడ్డి టౌన్ , వెలుగు : నిషేధిత పదార్థాలైన ఆల్ఫాజోలం యూనిట్లపై పోలీసులు

Read More

పాట్నపూర్ సిద్ధేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు

జైనూర్, వెలుగు: సద్గురు పులాజీ బాబా సమాధి మహోత్సవాన్ని బుధవారం జైనూర్​లోని పాట్నపూర్ సిద్ధేశ్వర సంస్థాన్​లో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబ

Read More