Telangana News

 కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ

పర్వతగిరి/వర్ధన్నపేట, వెలుగు : కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమంతో ప్రజలందరికీ పథ

Read More

కల్వకుంట్ల కుటుంబం లక్షల కోట్లు దోచుకుంది : ఎంపీ అర్వింద్​

మాక్లూర్, ఆర్మూర్​, వెలుగు: పదేండ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన కల్వకుంట్ల కుటుంబం రూ.లక్షల కోట్ల దోపిడీకి పాల్పడిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద

Read More

భద్రాద్రిలో ఐఎన్​టీయూసీ హవా

ఉత్కంఠగా సాగిన కౌంటింగ్​ కొత్తగూడెం సింగరేణి హెడ్డాఫీస్​వద్ద ఉద్రిక్తత భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేట్, కొత్త

Read More

రాష్ట్ర స్థాయి గిరిజన క్రీడలపై ఐటీడీఏ పీవో రివ్యూ

భద్రాచలం, వెలుగు :  జనవరి 4 నుంచి 6 వరకు పాల్వంచలోని కిన్నెరసాని స్కూల్​లో  నిర్వహించే రాష్ట్ర స్థాయి గిరిజన క్రీడలపై ఐటీడీఏ పీవో ప్రతీక్​ జ

Read More

బెల్ట్ షాపుల బంద్​ను స్వాగతిస్తూ ర్యాలీ : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

గట్టుప్పల్​ (చండూరు) వెలుగు: గ్రామాల్లో బెల్టు షాపుల మూసివేత నిర్ణయాన్ని తీసుకున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి   నిర్ణయాన్ని

Read More

బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలి : జాజుల లింగం గౌడ్

మిర్యాలగూడ, వెలుగు : కాంగ్రెస్  ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్టు  బీసీ రిజర్వేషన్లను 42 శాతం పెంచాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి

Read More

దొరల ప్రభుత్వం కాదు..ప్రజల ప్రభుత్వం: భట్టి విక్రమార్క

కాంగ్రెస్ ప్రభుత్వం దొరల ప్రభుత్వం కాదు.. ప్రజల ప్రభుత్వం అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అబ్దుల్లాపూర్ మెట్ లో  ప్రజాపాలన కార్యక్రమాన్ని

Read More

నల్గొండలో రైస్ మిల్లర్ల పై దాడులు .. అర్ధరాత్రి వరకూ కొనసాగిన తనిఖీలు

నల్గొండ అర్భన్, వెలుగు : యాదాద్రి, నల్లగొండ జిల్లాలో బుధవారం సాయంత్రం నుంచి ఆర్ధరాత్రి వరకూ అధికారులు పలు రైస్​ మిల్లుల్లో దాడులు నిర్వహించారు.నల్లగొం

Read More

చాన్స్​ ఇస్తే ఖమ్మం ఎంపీగా పోటీ చేస్తా : భట్టి సతీమణి నందిని

అన్నపురెడ్డిపల్లి, వెలుగు : కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అవకాశమిస్తే ఖమ్మం ఎంపీగా పోటీ చేస్తానని డిప్యూటీ సీఎం భట్టి సతీమణి మల్లు నందిని తెలిపారు. బుధవార

Read More

యాదగిరిగుట్టను మోడల్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తం : బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట మున్సిపాలిటీ ని  రాష్ట్రానికే మోడల్  గా  చేస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్న

Read More

జగిత్యాల జిల్లాలో 5070 కేసులు : ఎస్పీ సన్ ప్రీత్ సింగ్

జగిత్యాల రూరల్, వెలుగు :  పోలీసుల సమష్టి కృషితో జిల్లాలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని, పారదర్శకతతో పనిచేయడం వల్ల  పోలీసులపై ప్రజల్లో విశ్వా

Read More

డిసెంబర్ 30న లోక్ అదాలత్ : దుర్గా ప్రసాద్​

నల్గొండ అర్భన్​, వెలుగు :  ఈనెల 30న లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఫ్యామిలీ కోర్టు జడ్జి, ఇన్​ చార్జి జిల్లా జడ్జి  దుర్గాప్రసాద్ వెల

Read More

పాలమూరులో తొలి కరోనా కేసు నమోదు

పాలమూరు, వెలుగు: ఉమ్మడి మహబూబ్​నగర్  జిల్లాలో తొలి కరోనా కేసు నమోదైనట్లు మహబూబ్​నగర్  జనరల్  హాస్పిటల్​ సూపరింటెండెంట్ డాక్టర్  జీ

Read More