Telangana News

బెల్లంపల్లి రీజియన్​లో భారీ పోలింగ్ .. ఉత్సాహంగా ఓటేసిన సింగరేణి కార్మికులు

కోల్​బెల్ట్/ఆసిఫాబాద్/​బెల్లంపల్లి, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్​జిల్లాలో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. పోలింగ్​కేంద్రాల వద్ద సాధార

Read More

చెన్నూరు ఆసుపత్రిని గత ​ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది : వివేక్​వెంకటస్వామి

కోల్​బెల్ట్/చెన్నూరు/బెల్లంపల్లి, వెలుగు: చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిని బీఆర్ఎస్ ​ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని.. డాక్టర్లు, స్టాఫ్ కొరత ఉన్నా పట్టించ

Read More

గుండెపోటుతో మిర్యాలగూడ మున్సిపల్ వైస్ చైర్మన్ మృతి

మిర్యాలగూడ, వెలుగు : మిర్యాలగూడ మున్సిపల్  వైస్ చైర్మన్  కుర్ర కోటేశ్వరరావు అలియాస్  విష్ణు (52) మంగళవారం రాత్రి గుండెపోటుతో చనిపోయారు.

Read More

200 యూనిట్లలోపు కరెంట్​ కాల్చేవాళ్లు బిల్లులు కట్టొద్దు : కవిత

నిజామాబాద్, వెలుగు : కాంగ్రెస్​ ప్రకటించిన గృహజ్యోతి పథకం కింద 200లోపు యూనిట్లు కాల్చేవారు  కరెంట్  బిల్లులు కట్టవద్దని ఎమ్మెల్సీ కవిత సూచిం

Read More

మా స్కీమ్​లు అమలు చేస్తరా : ఉత్తమ్ కుమార్ రెడ్డి

కరీంనగర్, వెలుగు :  ఆసరా పింఛన్లు తీసుకుంటున్న వాళ్లు.. మహాలక్ష్మి స్కీమ్ కోసం అప్లై చేసుకోవద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. కొత్త వా

Read More

పంజాబ్ నేషనల్ బ్యాంక్ ..ఎల్​బీనగర్ బ్రాంచ్ తరలింపు

    శివగంగ కాలనీ నుంచి మన్సూరాబాద్​కు షిఫ్ట్ ఎల్ బీనగర్, వెలుగు :  పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎల్​బీనగర్ బ్రాంచ్​ను శివగంగ కాలనీ నుం

Read More

ఎరుకల ఆత్మగౌరవ భవనం ప్రారంభించాలి

    తెలంగాణ ఎరుకల సంఘం విజ్ఞప్తి ముషీరాబాద్,వెలుగు : ఎరుకల కులస్తులకు నిజాంపేటలో ఎకరం భూమిలో రూ. 3.50 కోట్లతో నిర్మించిన ఆత్మగౌరవ భవ

Read More

కొబ్బరి మద్దతు ధర రూ. 12 వేలు

న్యూఢిల్లీ: కొబ్బరి రైతులను ప్రోత్సహించేందుకు గాను కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ను రూ. 250 నుంచి రూ. 300 వరకు పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించి

Read More

వరంగల్‍ ఓఆర్‍ఆర్‍పై ప్రమాదకరంగా వడ్ల కుప్పలు .. ఐదు దాటితే కనిపించని రోడ్డు

ఈ రింగ్ రోడ్  మీదుగానే మేడారం జాతరకు 25 జిల్లాల భక్తులు వడ్ల కుప్పలతో ఇటీవలే పదుల సంఖ్యలో ప్రమాదాలు  గ్రామాల కనెక్టివిటీ వద్ద పనిచేయన

Read More

గిరిజనుల హక్కుల్ని కాలరాస్తున్నరు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ఆసిఫాబాద్, వెలుగు :  జడ్పీ చైర్మన్, చైర్​పర్సన్​ ​పదవులను ఆదివాసీలకు కేటాయిస్తే వాటిని ఆధిపత్య కులాల వారు ఆక్రమించుకుని తీవ్ర అన్యాయం చేస్తున్నార

Read More

పెండ్లి కావడం లేదని పురుగుల మందు తాగిండు

సుల్తానాబాద్, వెలుగు : తనకు ఇంకా పెండ్లి కావ డం లేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై విజేందర్ కథ నం ప్రకారం..పెద్దపల్లి జిల్లా

Read More

రెక్కి వేసి దోచేస్తుండు .. వరుస చోరీల దొంగ అరెస్ట్

20 తులాల గోల్డ్​ రూ.13.50 లక్షల సొత్తు స్వాధీనం  ఓయూ, వెలుగు : రెక్కీ వేసి తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగను ఉస్మానియా యూని

Read More

కేంద్ర పథకాలు అందరికీ అందేలా చూడాలి : తమిళిసై

సికింద్రాబాద్​,వెలుగు : అన్నివర్గాల మహిళల సంక్షేమం దృష్ట్యా ప్రధాని మోదీ పలు అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నారని గవర్నర్​తమిళి సై తెలిపారు. తెలంగాణలో

Read More