Telangana News

విద్యుత్ కొరత రాకుండా బొగ్గు ఉత్పత్తి చేయండి : భట్టి విక్రమార్క

ఒడిశా నైనీ బ్లాక్​లో ఉత్పత్తి ప్రారంభంపై ఫోకస్ పెట్టండి సింగరేణి అధికారులతోడిప్యూటీ సీఎం సమీక్ష హైదరాబాద్‌‌‌‌, వెలుగు: వ

Read More

తెలంగాణలో ఇంటర్ ఎగ్జామ్స్‌‌‌‌ ఫీజు గడువు పెంపు

ఫైన్‌‌‌‌తో వచ్చే నెల 3 వరకు ఫీజు కట్టేందుకు అవకాశం  హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ఎగ్జామ్ ఫీజు చెల్లింప

Read More

గంజాయి తాగుతూ పోలీస్​ స్టేషన్​ ఎదుట రీల్స్..​సీఎం రేవంత్​ ట్యాగ్​ చేసిన నెటిజన్లు

ఫేమస్ అయిపోయి మస్తుగా డబ్బులు సంపాదించాలన్న మోజులో.. కొంత మంది ఓవరాక్షన్‌ చేస్తూ ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. మరికొంత మందైతే ప్రాణాల మీదికి

Read More

కాళేశ్వరం.. రూ. 95 వేల కోట్ల ఖర్చు....97 వేల ఎకరాల ఆయకట్టు

ప్రాజెక్టు వార్షిక నిర్వహణ వ్యయం 13 వేల కోట్లు  సీడబ్ల్యూసీ అప్రూవ్ చేసింది 80 వేల కోట్లు మాత్రమే రిపేర్లు అయ్యే సరికి రూ.

Read More

CM రేవంత్ రెడ్డికి నచ్చేసిన సలార్ పాట.. వైరల్ అవుతున్న ముఖ్యమంత్రి ట్వీట్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth reddy)కి సలార్(Salaar) సినిమా పాట, ఆ పాటలోని పదాలు తెగ నచ్చేశాయట. ఎంతలా అంటే.. ఆ పాటలోని పదాలను తన ట్విట్టర్ లో పోస

Read More

కాళేశ్వరం... ప్రజాధనం.. దుర్వినియోగం: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామి

కాళేశ్వరం ప్రాజెక్ట్​ నుంచి ఇంతవరకు రెండు టీఎంసీల పనే పూర్తి కాలేదని... కాని మూడో టీఎంసీకి గత ప్రభుత్వం అనవసరంగా ఖర్చు చేసిందని  చెన్నూరు ఎమ్మెల్

Read More

మేడిగడ్డ నష్టాన్ని ఏజన్సీతో కట్టించాలి: మంత్రి పొంగులేటి

మేడిగడ్డ  ప్రాజెక్ట్​ ను మంత్రులు సందర్శించారు.  గత ప్రభుత్వం నిర్మాణంలో రూల్స్​ పాటించనందుకే కుంగి పోయిందని మంత్రి పొంగులేటి అన్నారు.  

Read More

త్వరలోనే కాళేశ్వరంపై జ్యూడిషియల్ ఎంక్వైరీ వేస్తాం: ఉత్తమ్ కుమార్

కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రజాధనం వృధా కావడంతో పాటు నష్టం కూడా జరిగిందని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. డిసెంబర్ 29వ తేదీ శుక్రవారం మేడిగ

Read More

ఆ రోజు ఏం జరిగిందో అధికారులు ప్రజలకు చెప్పాలి: మంత్రి శ్రీధర్ బాబు

మేడిగడ్డ పల్లర్లు కుంగినరోజు అసలేం జరిగిందో ఇరిగేషన్ అధికారులు తెలంగాణ ప్రజలు వివరించాలని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. డిసెంబర్ 29వ తేదీ శుక్రవారం మేడ

Read More

న్యూ ఇయర్​ వేళ.. జియో అదిరిపోయే ఆఫర్లు..

దేశంలోనే లీడింగ్​ టెలికాం సంస్థ రిలయన్స్​ జియో.. మరో కొత్త ఆఫర్​తో కస్టమర్ల ముందుకు వచ్చేసింది.. 2024 కొత్త సంవత్సరం లో . జియో ప్రీపెయిడ్​ సబ్​స్క్రైబ

Read More

కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి.. ఎవర్నీ వదలం: ఉత్తమ్ కుమార్

గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.లక్ష కోట్లతో నిర్మించిన  కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరో

Read More

మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణుకు తుది వీడ్కోలు

మిర్యాలగూడ, వెలుగు: ఈనెల 26న గుండెపోటుతో మృతి చెందిన మిర్యాలగూడ మున్సిపాలిటీ వైస్ చైర్మన్  కుర్ర  విష్ణు(కోటేశ్వరరావు)(52)కు కార్యకర్తలు తుడ

Read More

యాదాద్రిలో పెరిగిన క్రైమ్

యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లాలో ఈ ఏడాది నేరాలు పెరిగాయని పోలీస్​ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసి క్రైమ్​ రిపోర్ట్​లో వెల్లడైంది. గతేడాదితో పోలిస్తే అత్య

Read More