Telangana News

రేవంత్, సీతక్క ఫొటోలకు క్షీరాభిషేకం

ములుగు, వెలుగు : కాంగ్రెస్​ నాయకులు, రైతులు మంగళవారం ములుగులో  సీఎం రేవంత్​రెడ్డి, మంత్రి సీతక్క ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు. వడ్లను మద్దతు ధరకు

Read More

 అయోధ్య వరకు యువకుల సైకిల్​ యాత్ర

పిట్లం, వెలుగు : సైకిల్​పై అయోధ్యకు వెళుతున్న యువకులకు పిట్లంలో స్థానికులు  స్వాగతం పలికారు.   ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ 21 రోజుల్లో

Read More

కాశీబుగ్గలో మంజూరైన పనులు వేగంగా చేపట్టాలి : కొండా సురేఖ

కాశీబుగ్గ(కార్పొరేషన్), వెలుగు: అనుమతులు మంజూరైన అభివృద్ధి పనులను వెంటనే చేపట్టాలని మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. గ్రేటర్​ వరంగల్ పరిధిలోన

Read More

పీఏసీఎస్ కోఆప్షన్ సభ్యుడి ఎన్నికకు తీర్మానం

స్టేషన్​ఘన్​పూర్, వెలుగు : జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్ పీఏసీఎస్​పాలక కమిటీలో 6వ టీసీ డైరెక్టర్​పోస్టు 3 సంవత్సరాలుగా ఖాళీగా ఉంది. దానికి కోఆప్షన్ మె

Read More

కాంగ్రెస్​ గవర్నమెంట్​ను ఇబ్బంది పెట్టం : ఎంపీ అర్వింద్

నిజామాబాద్​, వెలుగు:   కాంగ్రెస్​ గవర్నమెంట్​ను ఇబ్బందిపెట్టే ఆలోచన తమకు లేదని  ఎంపీ అర్వింద్​  తెలిపారు.  ఎలక్షన్​ టైంలో ఆ పార్టీ

Read More

అక్రమ మైనింగ్​పై చర్యలు తీసుకోవాలి : జూపల్లి కృష్ణారావు

నిజామాబాద్/ కామారెడ్డి​,  వెలుగు : జిల్లాలో అక్రమ మైనింగ్​ను   ఉపేక్షించబోమని  రాష్ర్ట ఎక్సైజ్​, పర్యాటక శాఖల మంత్రి, ఉమ్మడి నిజామాబాద్

Read More

అయోధ్య అక్షింతలతో శోభాయాత్ర

చండ్రుగొండ, వెలుగు : అయోధ్య రామ మందిరంలో పూజలు చేసిన అక్షింతలను  తెచ్చిన విశ్వహిందూ మండల కమిటీ సభ్యులు మంగళవారం చండ్రుగొండలో శోభాయాత్ర నిర్వహించా

Read More

అలీసాగర్​లో రోటరీ క్లబ్​ ఆధ్వర్యంలో అడ్వెంచర్​ ​ స్పోర్ట్స్

ఎడపల్లి,వెలుగు:  ఎడపల్లి మండలం లోని అలీసాగర్​లో రోటరీ క్లబ్​ ఆధ్వర్యంలో   విద్యార్థులకు సాహస క్రీడలు నిర్వహించారు.   అడ్వెంచర్స్ సొసైటీ

Read More

పార్లమెంట్‌‌‌‌ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి : కుందూరు జానారెడ్డి

మిర్యాలగూడ, వెలుగు : పార్లమెంట్‌‌‌‌ ఎన్నికలు సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి జానారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం మిర్యాల

Read More

ప్రభుత్వం ఆదుకోవాలని ఆటో కార్మికుల ధర్నా

ముదిగొండ, వెలుగు : ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్​ చేస్తూ మంగళవారం మండల కేంద్రంలోని అంబేద్కర్​ సెంటర్​లో ఆటో యూనియన్, సీఐటీయూ ఆధ్వర్యంలో

Read More

క్యాంప్‌‌లోనే భువనగిరి బీఆర్ఎస్​ కౌన్సిలర్లు

యాదాద్రి, వెలుగు :  భువనగిరి బీఆర్ఎస్ అసంతృప్త కౌన్సిలర్లు క్యాంప్‌‌లోనే కొనసాగుతున్నారు. మున్సిపల్​చైర్మన్​ఎనబోయిన ఆంజనేయులు, వైస్​ చై

Read More

మీ కోసం.. దేశం కోసం : రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్ర..

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరో యాత్రకు రెడీ అవుతున్నారు. జోడో యాత్రకు కొనసాగింపుగా ఇది ఉండబోతుంది. 2024 అంటే వచ్చే ఏడాది జనవరి 14వ తేదీ నుం

Read More

ఆర్టీసీ హమాలీలను ప్రభుత్వం ఆదుకోవాలి : కందుల భాస్కర్​

కొత్తగూడెం బస్టాండ్​లో హమాలీల నిరసన భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఆర్టీసీలో పనిచేస్తున్న హమాలీలను ప్రభుత్వం ఆదుకోవాలని హమాలీ వర్కర్స్​ యూనియన్

Read More