Telangana News
ప్రజాపాలన అప్లికేషన్లకు రెడీగా ఉండాలి : సీహెచ్.శివలింగయ్య
జనగామ అర్బన్, వెలుగు : ప్రజా పాలన, ఆరు గ్యారంటీలకు సంబంధించిన అప్లికేషన్లు తీసుకునేందుకు ఆఫీసర్లు రెడీగా ఉండాలని జనగామ కలెక్టర్&zwnj
Read Moreకల్లూరులో సదరం క్యాంపుల ఏర్పాటుకు కృషి చేస్తా : మట్టా రాగమయి
కల్లూరు, వెలుగు : దివ్యాంగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా సదరం సర్టిఫికెట్ల జారీ కోసం మండల కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాల ఏర్పాటుకు కృషి చేస్తానని స
Read Moreసూర్యాపేట జిల్లాలో తగ్గిన క్రైమ్..యాన్యువల్ క్రైమ్ వివరాలు : ఎస్పీ రాహుల్
సూర్యాపేట, వెలుగు : జిల్లాలో 2022తో పోలిస్తే 2023లో నేరాలు తగ్గాయని ఎస్పీ రాహుల్ హెగ్డే చెప్పారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో యాన్యువల్ క్
Read Moreబుక్ మై షోపై కేసు నమోదు.. సన్ బర్న్ హైదరాబాద్ ఈవెంట్ రద్దు
సన్ బర్న్ హైదరాబాద్ ఈవెంట్ టికెట్ విక్రయాలను బుక్ మై షో నిలిపివేసింది. అనుమతి ఇవ్వకుండా టికెట్లు విక్రయిస్తున్నందుకు బుక్ మై షోపై పోలీసులు
Read Moreకార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం : పొంగులేటి శ్రీనివాస రెడ్డి
మణుగూరు, వెలుగు: సింగరేణి కార్మికులు మళ్లీ టీబీజీకేఎస్ మాయ మాటలు నమ్మి మోసపోయి గోసపడొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. సిగరేణి గుర్తిం
Read Moreగ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తాం : శ్రీధర్ బాబు
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మంథని టౌన్ , వెలుగు : మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామని రాష్ట
Read Moreఐఎన్టీయూసీతోనే అవినీతి రహిత పాలన : ఎంఎస్ రాజ్ఠాకూర్
రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ గోదా
Read Moreఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి : బండి సంజయ్ కుమార్
ఎంపీ బండి సంజయ్ కుమార్ కరీంనగర్ సిటీ, వెలుగు : రాష్ట్రంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన క
Read MoreNEW YEAR 2024 :న్యూ ఇయర్ ఈవెంట్స్పై పోలీసుల ఆంక్షలు
హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. పర్మిషన్ తీసుకున్న ఈవెంట్స్ కు మాత్రమే అనుమతిస్తామని చెప్పారు పోలీసులు. డిసెంబర్ 22
Read Moreవేములవాడ బైపాస్పై.. లారీ ఢీకొని కారు పల్టీ
వేములవాడ, వెలుగు : వేములవాడ బైపాస్పై ముందు వెళ్తోన్న కారును ఓ లారీ వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు పల్టీ కొట్టింది. కరీంనగర్ జిల్లా గంగధారక
Read Moreప్రజాపాలన కు ఏర్పాట్లు చేయాలి : ప్రియాంక అల
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఈనెల 28 నుంచి జనవరి 6 వరకు నిర్వహించనున్న ప్రజా పాలన ప్రోగ్రామ్కు ఏర్పాట్లు చేయాలని జిల్లా ఆఫీసర్లను కలెక్టర్ డాక్టర్
Read Moreదేశాన్ని అగ్రస్థానంలో నిలిపేది బీజేపీనే : డీకే అరుణ
పాలమూరు, వెలుగు : మోదీ నాయకత్వంలోనే భారత్ విశ్వ గురువు అవుతుందని, అందుకు మూడో సారి బీజేపీ గెలవాలని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. మ
Read Moreగ్రామసభల ద్వారానే పేదలకు సంక్షేమ పథకాలు : పర్నికారెడ్డి
మరికల్, వెలుగు : గ్రామసభల ద్వారా పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు పార్టీ కార్యకర్తలు కృషిచేయాలని నారాయణపేట ఎమ్మెల్యే పర్నికారెడ్డి సూచించారు. స
Read More












