Telangana News

కొత్తగూడెంలో నాలుగో రోజుకు చేరిన తపాలా ఉద్యోగుల సమ్మె

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :  తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ కొత్తగూడెం పోస్టాఫీస్​ సెంటర్​లో తపాలా ఉద్యోగులు చేస్తున్న సమ్మె శుక్రవ

Read More

విద్యాసంస్థల్లో ర్యాగింగ్ భూతాన్ని తరిమికొట్టాలి : డీఎస్పీ వెంకటేశ్​ 

పాల్వంచ, వెలుగు : విద్యాసంస్థల్లో ర్యాగింగ్ భూతాన్ని తరిమికొట్టాలని పాల్వంచ డీఎస్పీ కె.వెంకటేశ్​ పిలుపునిచ్చారు. శుక్రవారం పాల్వంచలోని కేఎస్​ఎం ప్రభుత

Read More

ఢిల్లీ మేయర్ ఫేస్ బుక్ ఖాతానే హ్యాక్ చేశారు.. ఇక మామూలు జనం సంగతేంటీ..

ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ డిసెంబర్ 15న తన ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్ అయిందని తెలిపారు. గత కొన్ని రోజులుగా తన సోషల్ మీడియా పేజీని యాక్సెస్ చేయలేకపోతు

Read More

కరీంనగర్‌‌‌‌కు రూ.200కోట్లు కేటాయించాలి : యాదగిరి సునీల్ రావు

కరీంనగర్ టౌన్, వెలుగు: వచ్చే బడ్జెట్‌‌లో కరీంనగర్​సిటీ అభివృద్ధికి రూ.200కోట్లు కేటాయించాలని మేయర్ యాదగిరి సునీల్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని

Read More

జీవన భృతి చెల్లించాలని ఆటో డ్రైవర్ల ఆందోళన

సిరిసిల్ల టౌన్, చందుర్తి, వెలుగు: మహాలక్ష్మీ పథకంతో తమ ఉపాధి దెబ్బతిందని, తమకు నెలకు రూ.15వేల జీవన భృతి చెల్లించి ఆదుకోవాలని ఆటోడ్రైవర్లు డిమాండ్​చేశా

Read More

నియోజకవర్గాలు, మండలాలకు స్పెషల్​ ఆఫీసర్ల నియామకం : ప్రియాంక అల

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలోని ఐదు నియోజకవర్గాలు, మండలాలకు స్పెషల్​ ఆఫీసర్లను నియమిస్తూ కలెక్టర్​ డాక్టర్​ ప్రియాంక అల శుక్రవారం ఉత్తర్వులు

Read More

ఫార్మాసిటీ  రద్దు నిర్ణయం దారుణం : కల్వకుంట్ల సంజయ్

మెట్ పల్లి, వెలుగు:  హైదరాబాద్‌‌లో చేపట్ట దలిచిన ఫార్మాసిటీ రద్దు నిర్ణయం దారుణమని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. శుక్రవార

Read More

బంజారా భవన్​ పనులు కంప్లీట్​ చేయాలి : మయాంక్  మిత్తల్

నారాయణపేట, వెలుగు: బంజారా భవన్  నిర్మాణ పనులు, తండాలకు రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని అడిషనల్​ కలెక్టర్  మయాంక్  మిత్తల్ ఆదేశించారు

Read More

ప్రజల సమస్యల  పరిష్కారానికే ప్రజా భవన్ : వంశీకృష్ణ

అచ్చంపేట, వెలుగు: నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​ను ప్రజా భవన్ గా మారుస్తున్నట్లు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్​ వంశీ

Read More

2024 లోక్‌సభ ఎన్నికలు.. ఒంటరి పోరుకు బీజేపీ సమాయత్తం

2024 లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రకటించింది. రాష్ట్రంలో ఇటీవల ము

Read More

తెలంగాణలో ప్రజా సమస్యలపై పోరాడుదాం : హరీశ్ రావు  

బెజ్జంకి, వెలుగు: ఓడిపోయామని బాధపడొద్దని, ప్రజా సమస్యలపై పోరాటం చేద్దామని మాజీమంత్రి హరీశ్​రావు బీఆర్‌‌ఎస్​నాయకులకు భరోసా కల్పించారు. శుక్రవ

Read More

దీర్ఘకాలిక రుణాలపై 50 శాతం వడ్డీ రాయితీ : వై వెంకట్రామరెడ్డి

ధన్వాడ, వెలుగు: పీఏసీఎస్​ల పరిధిలోని దీర్ఘకాలిక రుణాలకు డీసీసీబీ 50 శాతం వడ్డీ రాయితీ ఇస్తున్నట్లు పీఏసీఎస్​ చైర్మన్​ వై వెంకట్రామరెడ్డి తెలిపారు. శుక

Read More

వికసిత్​ భారత్ సంకల్ప్ యాత్ర సక్సెస్​ చేయాలె : పౌసుమి బసు

మెదక్ టౌన్, సంగారెడ్డి టౌన్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు పనిచేయాలని కేంద్ర ప్రభుత్వ మినిస్

Read More