Telangana News

చత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్ ..​ ముగ్గురు మావోయిస్టులు మృతి

భద్రాచలం,వెలుగు : చత్తీస్​గఢ్​లో ఆదివారం రాత్రి జరిగిన ఎన్​కౌంటర్​లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. దంతెవాడ, సుక్మా జిల్లాల సరిహద్దుల్లో దట్టమైన అడవ

Read More

మనుస్మృతిని పునరుద్ధరించే ..ప్రయత్నాలను సహించం : చెరుకు రామచందర్

    తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెరుకు రామచందర్ ముషీరాబాద్, వెలుగు :  బానిసత్వానికి, దోపిడీకి కారణమైన అధర్మ మన

Read More

టీఎస్​పీఎస్సీ ఎగ్జామ్స్​పై నో క్లారిటీ

కమిషన్ చైర్మన్, ముగ్గురు మెంబర్ల  రాజీనామా.. ఆమోదించని గవర్నర్​ రిజైన్​ చేయబోమంటున్న ఇంకో ఇద్దరు మెంబర్లు కొత్త బోర్డు వస్తేనే రిక్రూట్​

Read More

ప్రజా పాలన కోసం బల్దియాలో 600 కౌంటర్లు : దానకిశోర్

      మున్సిపల్ చీఫ్​ సెక్రటరీ దానకిశోర్​కు వివరించిన కమిషనర్ రోనాల్డ్ రాస్ హైదరాబాద్, వెలుగు :  జీహెచ్‌ఎంసీ పరి

Read More

మాజీ ప్రధాని వాజ్​పేయికి నివాళి

శంషాబాద్/వికారాబాద్ : భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్​పేయి 99వ జయంతిని సోమవారం శంషాబాద్ మండలం పాలమాకులలో బీజేపీ నేతలు ఘనంగా నిర్వహించారు. వాజ్

Read More

మళ్లీ నంది అవార్డులు ఇస్తం : మంత్రి జూపల్లి

పదేండ్లు ఈ కార్యక్రమం ఆగిపోవడం బాధాకరం: మంత్రి జూపల్లి ఘనంగా సినీ నటి సి.కృష్ణవేణి శతవసంత మహోత్సవం హైదరాబాద్​, వెలుగు: ఉమ్మడి రాష్ట్రంలో సిన

Read More

న్యూ ఇయర్ కు ఎటు పోదాం?..వెల్​కమ్ చెప్పేందుకు హైదరాబాద్ యువత రెడీ

      కొత్త ఏడాదికి గ్రాండ్​గా వెల్​కమ్ చెప్పేందుకు టూర్లకు ప్లాన్ చేస్తున్న యువత      ఈసారి  వీకెండ్​తో కలిసి

Read More

రాజన్న దర్శనానికి వెళ్తుండగా ఆటో బోల్తా .. గుడిబండపల్లి వద్ద ప్రమాదం

టైర్​ పగిలి విరిగిన స్టీరింగ్​ రాడ్​ ఏడుగురికి గాయాలు ఎల్కతుర్తి, వెలుగు : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి సమీపంలోని సురారం పరిధి గుడిబండపల్లి క్

Read More

ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా .. జయశంకర్ ​భూపాలపల్లి జిల్లా గాంధీనగర్ లో ​కలకలం

వృద్ధురాలి పరిస్థితి విషమం  మరో నలుగురికి ఇంట్లోనే చికిత్స జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్ గ్రామా

Read More

గుండెపోటుతో 13 ఏండ్ల బాలుడు మృతి .. నిజామాబాద్ లో విషాదం

కోనరావుపేట, వెలుగు :  గుండెపోటుతో  13 ఏండ్ల విద్యార్థి చనిపోయాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్‌‌ గ్రామానికి

Read More

నుమాయిష్​లో..2,400 స్టాల్స్ కొనసాగుతున్న పనులు

    జనవరి  1న ఎగ్జిబిషన్​ను ప్రారంభించనున్న సీఎం రేవంత్      కరోనా నేపథ్యంలో జాగ్రత్త తీసుకుంటామంటున్న సొసైటీ

Read More

బంగారు సింగరేణిని .. అప్పులు తెచ్చుకునే దుస్థితికి తెచ్చిన్రు : పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి

ఐఎన్​టీయూసీని గెలిపిస్తే సింగరేణి డే రోజు సెలవు  250 గజాల స్థలంతో పాటు రూ. 20 లక్షల వడ్డీ లేని రుణం   అండర్​గ్రౌండ్​లో పని చేసే యూత్​

Read More

కొండరాళ్ల మధ్య ఇరుక్కుపోయి రైతు కూలీ మృతి

మంగపేట, వెలుగు :  కొండరాళ్ల మధ్య ఇరుక్కుని ములుగు జిల్లాలో ఒకరు మృతి చెందారు. ఎస్సై గోదారి రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మంగపేట మండలం శనగకుం

Read More