Telangana News
చత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ .. ముగ్గురు మావోయిస్టులు మృతి
భద్రాచలం,వెలుగు : చత్తీస్గఢ్లో ఆదివారం రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. దంతెవాడ, సుక్మా జిల్లాల సరిహద్దుల్లో దట్టమైన అడవ
Read Moreమనుస్మృతిని పునరుద్ధరించే ..ప్రయత్నాలను సహించం : చెరుకు రామచందర్
తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెరుకు రామచందర్ ముషీరాబాద్, వెలుగు : బానిసత్వానికి, దోపిడీకి కారణమైన అధర్మ మన
Read Moreటీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్పై నో క్లారిటీ
కమిషన్ చైర్మన్, ముగ్గురు మెంబర్ల రాజీనామా.. ఆమోదించని గవర్నర్ రిజైన్ చేయబోమంటున్న ఇంకో ఇద్దరు మెంబర్లు కొత్త బోర్డు వస్తేనే రిక్రూట్
Read Moreప్రజా పాలన కోసం బల్దియాలో 600 కౌంటర్లు : దానకిశోర్
మున్సిపల్ చీఫ్ సెక్రటరీ దానకిశోర్కు వివరించిన కమిషనర్ రోనాల్డ్ రాస్ హైదరాబాద్, వెలుగు : జీహెచ్ఎంసీ పరి
Read Moreమాజీ ప్రధాని వాజ్పేయికి నివాళి
శంషాబాద్/వికారాబాద్ : భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 99వ జయంతిని సోమవారం శంషాబాద్ మండలం పాలమాకులలో బీజేపీ నేతలు ఘనంగా నిర్వహించారు. వాజ్
Read Moreమళ్లీ నంది అవార్డులు ఇస్తం : మంత్రి జూపల్లి
పదేండ్లు ఈ కార్యక్రమం ఆగిపోవడం బాధాకరం: మంత్రి జూపల్లి ఘనంగా సినీ నటి సి.కృష్ణవేణి శతవసంత మహోత్సవం హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి రాష్ట్రంలో సిన
Read Moreన్యూ ఇయర్ కు ఎటు పోదాం?..వెల్కమ్ చెప్పేందుకు హైదరాబాద్ యువత రెడీ
కొత్త ఏడాదికి గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు టూర్లకు ప్లాన్ చేస్తున్న యువత ఈసారి వీకెండ్తో కలిసి
Read Moreరాజన్న దర్శనానికి వెళ్తుండగా ఆటో బోల్తా .. గుడిబండపల్లి వద్ద ప్రమాదం
టైర్ పగిలి విరిగిన స్టీరింగ్ రాడ్ ఏడుగురికి గాయాలు ఎల్కతుర్తి, వెలుగు : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి సమీపంలోని సురారం పరిధి గుడిబండపల్లి క్
Read Moreఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా .. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గాంధీనగర్ లో కలకలం
వృద్ధురాలి పరిస్థితి విషమం మరో నలుగురికి ఇంట్లోనే చికిత్స జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్ గ్రామా
Read Moreగుండెపోటుతో 13 ఏండ్ల బాలుడు మృతి .. నిజామాబాద్ లో విషాదం
కోనరావుపేట, వెలుగు : గుండెపోటుతో 13 ఏండ్ల విద్యార్థి చనిపోయాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామానికి
Read Moreనుమాయిష్లో..2,400 స్టాల్స్ కొనసాగుతున్న పనులు
జనవరి 1న ఎగ్జిబిషన్ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ కరోనా నేపథ్యంలో జాగ్రత్త తీసుకుంటామంటున్న సొసైటీ
Read Moreబంగారు సింగరేణిని .. అప్పులు తెచ్చుకునే దుస్థితికి తెచ్చిన్రు : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఐఎన్టీయూసీని గెలిపిస్తే సింగరేణి డే రోజు సెలవు 250 గజాల స్థలంతో పాటు రూ. 20 లక్షల వడ్డీ లేని రుణం అండర్గ్రౌండ్లో పని చేసే యూత్
Read Moreకొండరాళ్ల మధ్య ఇరుక్కుపోయి రైతు కూలీ మృతి
మంగపేట, వెలుగు : కొండరాళ్ల మధ్య ఇరుక్కుని ములుగు జిల్లాలో ఒకరు మృతి చెందారు. ఎస్సై గోదారి రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మంగపేట మండలం శనగకుం
Read More












