Telangana News
నిర్మల్ అడిషనల్ కలెక్టర్ గా పైజాన్ అహ్మద్
నిర్మల్, వెలుగు: నిర్మల్ అడిషనల్ కలెక్టర్ గా ఫైజాన్ అహ్మద్ నియమితులయ్యారు. ప్రతి జిల్లాకు ఇద్దరు అడిషనల్ కలెక్టర్లు కొనసాగుతుండగా నిర్మల్ జిల్లాలో మాత
Read Moreఇయ్యాల (డిసెంబర్ 16న) ఖాజాగూడ జంక్షన్ క్లోజ్ .. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు చర్యలు
గచ్చిబౌలి, వెలుగు: గచ్చిబౌలి – మెహిదీపట్నం రూట్లోని ఖాజాగూడ జంక్షన్ను శనివారం క్లోజ్ చేయనున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ట్రాఫి
Read Moreఎమ్మెల్యేగా వివేక్ వెంకటస్వామి గెలుపుతో సంబురాలు
కోల్బెల్ట్,వెలుగు: చెన్నూరు ఎమ్మెల్యేగా డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి గెలుపును పురస్కరించుకొని ముస్లింలు సంబురాలు జరుపుకున్నారు. శుక్రవారం మందమ
Read Moreకూలీ పనిదినాలు పెంచాలి : సురేంద్ర
జైనూర్, వెలుగు: వ్యసాయ కూలీలకు ఉపాధి హామీ పథకంలో ఎక్కువ పని దినాలు కల్పించాలని డీఆర్డీఏ పీడీ సురేంద్ర సూచించారు. జైనూర్ మండలంలో 2021నుంచి 2023 మార్చి
Read Moreకుత్బుల్లాపూర్ లో అక్రమ కట్టడాల కూల్చివేత..
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ లో అక్రమ కట్టడాల కూల్చివేత ఉద్రిక్తకు దారి తీసింది. నియోజక వర్గంలోని దేవేందర్ నగర్,బాలయ్య బస్తీలో వెలిసిన అక్రమ కట్టడాలన
Read Moreబీజేపీ ఎల్పీకి గది కేటాయించాలని స్పీకర్కు వినతి
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను శుక్రవారం బీజేపీ ఎమ్మెల్యేలు కలిశారు. అసెంబ్లీ ఆవరణలో బీజేపీ ఎల్పీకి గది కేట
Read Moreమహాలక్ష్మి స్కీమ్ కోసం స్పెషల్ ఆఫీసర్లు : అనుదీప్ దురిశెట్టి
హైదరాబాద్, వెలుగు: మహాలక్ష్మి స్కీమ్కోసం హైదరాబాద్ జిల్లాలోని ప్రతి సెగ్మెంట్లో స్పెషల్ఆఫీసర్లను నియమించనున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్ట
Read Moreఆయిల్ పామ్ ఇండస్ట్రీతో.. ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి : తుమ్మల
రూ.1,050 కోట్లతో ఏర్పాటు చేస్తం: తుమ్మల మంత్రిగా బాధ్యతల స్వీకరణ హైదరాబాద్, వెలుగు: ఆయిల్ పామ్ ఇండస్ట్రీతో అన్ని జిల్లాల్లో ప్రత్యక్ష, పరోక్
Read More9 జిల్లాలకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం పలు జిల్లాలకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లను నియమించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు ఇచ్చారు.
Read Moreదక్షిణ మధ్య రైల్వేకు 7 అవార్డులు .. అశ్విని వైష్ణవ్ చేతుల మీదుగా అందుకున్న అధికారులు
హైదరాబాద్, వెలుగు: ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో శుక్రవారం జరిగిన 68వ రైల్ వీక్ కార్యక్రమంలో భాగంగా ‘అతి విశిష్ట రైల్ సేవా పురస్కార్–2
Read Moreప్రతి ఇంటికి రోజు నీళ్లు ఇచ్చేలా చర్యలు చేపట్టండి: సీతక్క
మిషన్ భగీరథ స్కీమ్పై మంత్రి సమీక్ష హైదరాబాద్, వెలుగు: ‘‘వేల కోట్లతో మిషన్ భగీరథ ప్రాజెక్టును నిర్మించారు.. ప్రజలు ఆ నీళ్లు తాగేల
Read Moreఇద్దరు టీఎస్పీఎస్సీ మెంబర్లు రిజైన్
హైదరాబాద్, వెలుగు: టీఎస్పీఎస్సీ మెంబర్లు లింగారెడ్డి, కారం రవీందర్ రెడ్డి శుక్రవారం తమ పదవులకు రాజీనామా చేశారు. రెండు రోజులుగా అపాయింట్మెం
Read Moreఆస్ట్రేలియా 487 ఆలౌట్
పెర్త్: పాకిస్తాన్తో జరుగుతున్న తొలి టెస్ట్లో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది.
Read More












