Telangana News
బీజేపీ టికెట్ఎవరికి ఇచ్చినా గెలిపించాలి: పీసీ మోహన్
జనగామ అర్బన్, వెలుగు : బీజేపీ టికెట్ ఎవరికి ఇచ్చినా కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి గెలిపించాలని బెంగళూర్ ఎంపీ పీసీ మోహన్ అన్నారు. మంగళవారం జిల్ల
Read Moreరేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకున్నడు :కాంగ్రెస్ ఆశావహులు
చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం ముందు ప్రమాణం చేసిన ఆశావహులు హైదరాబాద్/సికింద్రాబాద్, వెలుగు : పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్
Read Moreకేసీఆర్ సభకు వచ్చినవాళ్లకు పైసల పంపిణీ
కేసీఆర్ సభకు వచ్చినవాళ్లకు పైసల పంపిణీ సిరిసిల్లలో బహిరంగంగా పంచిన సర్పంచులు, కౌన్సిలర్లు సిరిసిల్ల టౌన్, వెలుగు : సిరిసిల్ల జ
Read Moreహైకోర్టులో ఏఎస్జీగా నరసింహ శర్మ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర హైకోర్టులో కేంద్రం తరఫున కేసుల్ని వాదించేందుకు అడిషనల్ సొలిసిటర్ జనరల్(ఏఎస్
Read Moreనర్సాపూర్ పై వీడని సస్పెన్స్
అభ్యర్థులను ప్రకటించని ప్రధాన రాజకీయ పార్టీలు అయోమయానికి గురవుతున్న ఆయా పార్టీల క్యాడర్ మెదక్, నర్సాపూర్, వెలుగు
Read Moreమా ప్లాట్లను ఇప్పించండి..శంకర్ హిల్స్ ప్లాట్స్ పర్చేజర్స్ వెల్ఫేర్ అసోసియేషన్
బషీర్ బాగ్, వెలుగు : మా ఇళ్ల స్థలాలకు ప్రభుత్వం న్యాయం చేయకపోతే.. అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్ నుంచి వెయ్యి మంది సభ్యులు ఇండిపెండెంట్లుగా బరిలో ది
Read Moreస్థానికులకే బాన్సువాడ కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలి.. నియోజకవర్గ మండలాధ్యక్షుల డిమాండ్
కోటగిరి,వెలుగు: బాన్సువాడ కాంగ్రెస్ టికెట్స్థానికులకే కేటాయించాలని టీపీసీసీ, ఏఐసీసీ నాయకులకు బాన్సువాడ నియోజకవర్గంలోని తొమ్మిది మండలాల కాంగ్రెస్ పార్
Read Moreతెలంగాణ ఆడపడుచువి ఎట్లా అయితవు.. కవిత?: ఎంపీ అర్వింద్
తాను తెలంగాణ ఆడపడుచునని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంటున్నారని.. తెలంగాణ ఆడపడుచు అంటే లిక్కర్ దందా చేస్తారా? అంటూ ఎంపి ధర్మపురి అరవిం
Read Moreఎన్నికల్లో లబ్ధి కోసమే..లాభాల వాటా చెల్లింపు వాయిదా
ఏఐటీయూసీ స్టేట్ ప్రెసిడెంట్ వాసిరెడ్డి సీతారామయ్య కోల్బెల్ట్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర సర్కార్కు లబ్ధి చేకూర్చేం
Read Moreజాతీయ రహాదారిపై కారు బోల్తా .. దంపతుల మృతి
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని అల్లాదుర్గ్ మండలం గడి పెద్దాపూర్ వద్ద జాతీయ రహాదారి 161పై వేగంగా దూసుకొచ్చిన ఓ కారు
Read Moreకార్యకర్తలు కీలక పాత్ర పోషించాలి: చింతల రామచంద్రారెడ్డి
బాన్సువాడ, పిట్లం, వెలుగు: రాష్ట్రంలో డబుల్ఇంజిన్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి బీజేపీ కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని ఆ పార్టీ స్టే
Read Moreప్రాణమున్నంత వరకు ప్రజాసేవ చేస్తా: సుదర్శన్ రెడ్డి
ఎడపల్లి, వెలుగు: ప్రాణమున్నంత వరకు బోధన్ నియోజకవర్గ ప్రజల పని చేస్తానని మాజీ మంత్రి, బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి పి.సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవ
Read Moreకాంగ్రెస్లో చేరిన కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ దంపతులు
పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి మాదాపూర్, వెలుగు : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హఫీజ్పేట, మాదాపూర్ డివిజన్లకు
Read More













