Telangana News
బీజేపీలో చేరిన కోరుట్ల ముఖ్య నేత..
జగిత్యాల జిల్లాలో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. కోరుట్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి మరో నేత జంప్ అయ్యారు. ఈరోజు (సెప్టెంబర్ 29) హైదరాబాద్ లో సీనియర్ నాయ
Read Moreపాకిస్తాన్లో సూసైడ్ బాంబ్ : 52 మంది స్పాట్ డెడ్
పాకిస్తాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్లో బాంబు పేలింది. ప్రవక్త ముహమ్మద్ జన్మదిన వేడుకల కోసం జనాలు ర్యాలీగా వెళ్తున్న సమయంలో ఆత్మాహుతి పే
Read Moreసీడీఎఫ్ నిధులు విడుదల చేయడం లేదని సీతక్క పిటిషన్
నియోజకవర్గాల అభివృద్ధి నిధుల మంజూరులో ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఎమ్మెల్యే సీతక్క పిటిషన్ వేశారు. ములుగు నియోజకవర్గానికి సీడీఎఫ్ నిధులు విడుదల చేయడం
Read Moreఆయిల్ పామ్ సాగుతో రైతులకు ఎంతో మేలు: నిరంజన్ రెడ్డి
వ్యవసాయం బలోపేతం చేయడానికే సీఎం కేసీఆర్ పంటల మార్పిడికి శ్రీకారం చుట్టారని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. అందులో భాగంగానే ఆయిల్ పామ్ సాగున
Read Moreబాల్ బ్యాడ్మింటన్ పోటీలకు..జిల్లా జట్టు ఎంపిక
ఆర్మూర్, వెలుగు: ఈనెల 30 నుంచి అక్టోబరు 2 వరకు ఆర్మూర్ లో జరగనున్న 42వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాల్ బ్యాట్మింటన్క్రీడా పోటీలకు జిల్లా జట్టు ఎంపికయ
Read Moreబిగ్ బ్రేకింగ్ : లోకేష్ ముందస్తు బెయిల్ పిటీషన్ తిరస్కరణ
ఏపీ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాంలో ఇప్పటికే ముద్దాయిగా ఉన్న టీడీపీ యువ నేత, మాజీ మంత్రి నారా లోకేష్.. ఏసీబీ కోర్ట
Read Moreబీఆర్ఎస్ లోకి సర్పంచులు
సిరికొండ, వెలుగు: మెట్టు మర్రి తండా సర్పంచ్ మంజుల, ఆమె భర్త బాల్ సింగ్ గురువారం కాంగ్రెస్పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరారు. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి
Read Moreరైతుల శ్రేయస్సు కోసం సమష్టిగా కృషి చేయాలి: ఈగ సంజీవరెడ్డి
మోపాల్, వెలుగు: సొసైటీ పాలకవర్గాలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తించి, వాటి పరిష్కారం కోసం సమష్టిగా కృషి చేయాలని నుడా చైర్మన్ ఈగ సంజీవరెడ్డి పేర్క
Read Moreసీఎం కేసీఆర్ పునరాలోచన చేయాలి : శ్రీరాములు
చేర్యాల, వెలుగు : జనగామ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలకు గుర్తింపు లేకుండా పోతుందని, బీసీలను చిన్నచూపు చూస్తున్నారని, టికెట్ విషయంలో సీఎం కేస
Read Moreగ్రూప్1 పై సీబీఐ ఎంక్వైరీ జరిపించాలి
కొహెడ, వెలుగు : గ్రూప్1 ఎగ్జామ్పై సీబీఐతో ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్ చేస్తూ గురువారం కొహెడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం ప
Read Moreజడ్చర్ల టికెట్ పై రెండు రోజుల్లో క్లారిటీ : మల్లురవి
జడ్చర్ల టౌన్,వెలుగు : జడ్చర్ల అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలిచే అభ్యర్థి పేరును రెండు, మూడు రోజు ల్లో హైకమాండ్ ప్రకటిస్తుందని టీపీసీసీ వైస్
Read Moreభూత్పూర్ లో మోదీ సభను విజయవంతం చేయాలి
ఆమనగల్లు, వెలుగు : భూత్పూర్ లో అక్టోబర్ 1న నిర్వహించే ప్రధాని మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేపీ లీడర్లు రాములు, ఆచారి కోరారు. గురువారం పట
Read Moreఅర్హులందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు : ఆల వెంకటేశ్వర్ రెడ్డి
మదనాపురం, వెలుగు : దేశంలో ఎక్కడా లేనివిధంగా అన్ని సౌకర్యాలతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఉచితంగా అందిస్తున్నామని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
Read More













