Telangana News
సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన కందిపప్పు ధరలు..
ఏం కొనేటట్లు లేదు.. ఏం తినేటట్లు లేదు.. ఈ పాట మనం అందరం ఎన్నో సార్లు వినే ఉంటాం. అయితే.. ప్రస్తుతం ప్రజల పరిస్థితి అలానే మారింది. సామాన్య ప్రజలను ఏవస్
Read Moreగ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేస్తం.. 78 సీట్లు పక్కా
రాష్ట్ర సంపదను , వనరులను కాపాడాలని కాంగ్రెస్ భావిస్తుందని కానీ.... వాటిని దోచుకోవాలని బిఆర్ఎస్ భావిస్తున్నదని ఆరోపించారు సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్
Read Moreనీచాతి నీచంగా..బటానిల్లాగా గ్రూప్ 1 పేపర్లను అమ్ముకున్నరు:పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
రాష్ట్ర హైకోర్టు గ్రూప్ 1 రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పు .. బిఆర్ఎస్ ప్రభుత్వానికి చెంపపెట్టని అన్నారు మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్
Read Moreఆటో మొబైల్ షాపులో అగ్ని ప్రమాదం.. పూర్తిగా దగ్ధమైన సామాగ్రి
మెదక్ జిల్లాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రామయంపేట్ మండలం కేంద్రంలోని చాముండేశ్వరి ఆటోమొబైల్ షాప్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్థానికులు ఫైర్
Read Moreబిల్డింగులు ఉన్నోళ్లకే గృహలక్ష్మి.. మాలాంటి వాళ్లు ఏం కావాలి: లబ్ధిదారులు
ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామమైన మూడు చింతలపల్లి మండలం కేశవరం గ్రామంలో గృహలక్ష్మీ పథకం లబ్దిదారుల ఎంపికలో అవతవకలు జరిగాయంటూ మహిళలు ధర్నాకు దిగారు. అ
Read Moreమటన్ బిర్యానీలో బొద్దింక.. మూసేసిన మెరిడియన్ హోటల్ పేరుతో ఆన్ లైన్ ఆర్డర్లు..!
హైదరాబాద్ సిటీ పంజాగుట్టలోని మెరిడియన్ రెస్టారెంట్.. కొన్ని రోజుల క్రితం ఈ హోటల్ లో.. కస్టమర్ పై రెస్టారెంట్ సిబ్బంది దాడి చేయగా చనిపోయాడు. దీంతో రెస్
Read Moreనా నీళ్లు తాగొద్దు..సింహానికి తాబేలు వార్నింగ్
సింహాన్ని ఆమడ దూరంలో చూస్తేనే.. భయంతో పారిపోతాం. ఎక్కడ దాడి చేస్తుందో అని గజ గజ వణికిపోతాం. ఇక సాధారణ జంతువుల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.
Read More30వ తేదీలోపు పార్టీ విలీనంపై నిర్ణయం : షర్మిల
కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీ విలీనంపై ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీ విలీనంపై సెప్టెంబరు
Read Moreఇది కదా క్రేజ్ అంటే.. వాట్సాప్ ఛానెల్లో మోదీకి 5 మిలియన్ల ఫాలోవర్స్
ప్రధాని నరేంద్ర మోదీకి ప్రపంచ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ముఖ్యంగా ఆయన్ను సోషల్ మీడియాలో కోట్ల మంది ఫాలో అవుతుంటారు. ఇప్పటి
Read Moreబీఆర్ఎస్కు షాక్.. రాజీనామాకు సిద్ధమైన మరో ఎమ్మెల్యే
ఎన్నికల ముందు ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్కి షాక్ తగిలింది. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆ పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. త్వరలోనే క
Read Moreరోడ్డుపై వజ్రాలు..ఎగబడ్డ జనం..
రోడ్డుపై వజ్రాలు దొరుకుతున్నాయ్. కోట్ల రూపాయలు విలువ చేసే వజ్రాలు రోడ్డుపై లభిస్తున్నాయ్. అవునండీ..ఇది నిజం. రోడ్డుపై వజ్రాలు ఉన్నాయన్న సంగతి తె
Read Moreమెదక్ జిల్లాలో విషాదం.. చెరువులో మునిగి నలుగురు మృతి
మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మనోహరాబాద్ మండలం రంగయ్యపల్లి చెరువులో మునిగి నలుగురు మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక బాలుడు(12) ఉన్నార
Read Moreరోడ్డు లేదు..అంబులెన్స్ రాలేదు.. అర్థరాత్రి గర్బిణీని 3 కి.మీ మోసుకెళ్లిన గ్రామస్తులు..
తెలంగాణలో మారుమూల గ్రామాలకు రోడ్డు మార్గం కూడా లేని దుస్థితి. తెలంగాణలో ప్రజల చెంతకు అన్ని సౌకర్యాలు చేరుతున్నాయి...అని గొప్పలు చెప్పుకునే అధికా
Read More













