Telangana News
పంద్రాగస్టు రోజున మహిళపై థర్డ్ డిగ్రీ..ఇద్దరు పోలీసులపై వేటు
హైదరాబాద్లో స్వాతంత్య్ర దినోత్సవం రోజున దారుణ ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి పోలీసులు ఓ మహిళను అదుపులోకి తీసుకుని చిత్ర హింసలు పెట్టిన ఘటన ప్రస్తుతం
Read Moreరూ.11 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఆరుగురు అరెస్ట్
హైదరాబాద్ లో రోజు రోజుకు డ్రగ్స్ దందా పెరుగుతుంది. నగరంలో రెండు వేరు వేరు ప్రాంతాల్లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ త
Read Moreమనిషికి పంది కిడ్నీ.. అమెరికా డాక్టర్ల రికార్డ్
జీవన్మృతుడైన ఓ వ్యక్తికి జన్యుమార్పిడి చేసిన పంది మూత్రపిండాన్ని డాక్టర్లు అమర్చిన సంఘటన అమెరికాలో జరిగింది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల రోజ
Read Moreబీఆర్ఎస్ లో జనగామ టికెట్ లొల్లి.. పల్లా వద్దు ముత్తిరెడ్డే ముద్దు
జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మధ్య టికెట్ వార్ కొనసాగుతోంది. ఇప్పటికే ఇరు
Read Moreతహసీల్దార్ ఆఫీస్ లోకి దూసుకెళ్లిన బీజేపీ నేతలు.. ఎల్లారెడ్డిపేటలో ఉద్రిక్తత
ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులందరికీ ఇవ్వట్లేదని ఆరోపిస్తూ బీజేపీ నేతలు చేసిన నిరసనలు ఉద్రిక్తతకు దారి తీశాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సి
Read Moreభూవివాదంలో యజమానిపై దాడి.. నిందితులను చెట్టుకు కట్టేసిన స్థానికులు
భూవివాదంలో యజమానిపై దాడికి పాల్పడ్డ నిందితుల్ని స్థానికులు చెట్టుకు కట్టేసిన ఘటన కరీంనగర్ లో జరిగింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. మాన
Read Moreహైవేపై గ్రామస్తుల రాస్తారోకో.. మట్టి అక్రమ రవాణా ఆపాలని డిమాండ్
జగిత్యాల జిల్లాలో మట్టి అక్రమంగా రవాణా చేస్తున్నారని ఆరోపిస్తూ గ్రామస్థులు ధర్నాకు దిగారు. నిరసనకారులు తెలిపిన వివరాల ప్రకారం.. మెట్పల్లి మండలం
Read Moreకేంద్ర ప్రభుత్వం రైల్వే డబ్లింగ్ పనులకు గ్రీన్ సిగ్నల్
నిజామాబాద్/ కామారెడ్డి, వెలుగు: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మీదుగా ప్రస్తుతమున్న రైల్వే సింగిల్లైన్ను డబ్లింగ్లైన్గా మార్చేందుకు కేంద్ర
Read Moreస్థానిక నినాదంతోనే .. రాజకీయాల్లోకి వచ్చా : ఎమ్మెల్యే రాజయ్య
స్టేషన్ఘన్పూర్, వెలుగు : కొందరు నాయకులు ఆరుద్ర పురుగుల్లా వచ్చి పోతుంటరు, స్థా
Read Moreరియల్టర్లు, కాంట్రాక్టర్లు వెళ్లిపోవచ్చు: కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
బీసీలను అవమానిస్తే ఊరుకునేదిలేదు యాదాద్రి, వెలుగు: రియల్టర్లు, కాంట్రాక్టర్లు పార్టీ నుంచి వెళ్లిపోవచ్చని, బీసీలను అవమానిస్తే ఊరుకున
Read Moreనర్సన్న హుండీ ఆదాయం రూ.1.89 కోట్లు
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి 22 రోజుల్లో రూ.1.89 కోట్ల ఆదాయం వచ్చింది. బుధవారం ఎస్పీఎఫ్, హోంగార్డుల భద్రత
Read Moreవరంగల్కు కేసీఆర్ రూ. 2,700 కోట్లు బాకీ: కూరపాటి వెంకటనారాయణ
వరంగల్, వెలుగు : వరంగల్ నగరానికి సీఎం కేసీఆర్ రూ. 2,700 కోట్లు బాకీ ఉన్నారని రిటైర్డ్
Read Moreకేసీఆర్ ఆశీర్వదిస్తే మళ్లీ గెలుస్తా: గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతోనే ఆలేరు ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచానని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి
Read More












