Telangana News
రైలులో మంటలు..పరుగులు తీసిన జనం
ఎక్స్ ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కర్నాటక రాజధాని బెంగళూరులోని సంగోల్లి రాయన్న రైల్వే స్టేషన్లో ఉద్యాన ఎక్స్ప్రెస్&zw
Read Moreసీట్లిస్తేనే ఇంటింటి ప్రచారం చేస్తం..కాంగ్రెస్ కు తెలంగాణ మహిళా నేతల అల్టిమేటం
న్యూఢిల్లీ, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా నేతలకు టికెట్లు ఇవ్వకపోతే ఇంటింటి ప్రచారం చేయబోమని పార్టీ హైకమాండ్ కు తెలంగాణ మహిళా కాంగ్రెస్ నేతల
Read Moreసరితను కో ఆర్డినేటర్ గా ఎట్ల నియమిస్తారు?.. హైకమాండ్కు సీనియర్ల కంప్లైంట్
గద్వాల, వెలుగు: జడ్పీ చైర్పర్సన్ సరితను ‘తరిమికొడదాం.. తిరగబడదాం’ కార్యక్రమానికి కో ఆర్డినేటర్ గా ఎట్లా నియమించారని గద్వాలకు చెందిన కాంగ
Read Moreఫుట్బాల్ విన్నర్ రంగారెడ్డి
పెబ్బేరు, వెలుగు: వనపర్తి జిల్లా ఫుట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెబ్బేరు పీజేపీ గ్రౌండ్లో నిర్వహించిన 9వ రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ ఛాంపియన్ షిప్
Read Moreకేసీఆర్ మోసాలపై ఉద్యమించాలి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఏర్పడిన తర్వాత అత్యంత మోసానికి గురైంది దళిత సమాజమేనని తెలంగాణ ఎస్సీ మోర్చా ఇన్ చార్జి, ఎంపీ మునిస్వామి అన్నారు. మోసపు
Read Moreమంథని మధుకర్ ఫ్యామిలీకి న్యాయమెప్పుడు?
హైదరాబాద్, వెలుగు: మంథని మధుకర్ కుటుంబానికి న్యాయం ఇంకెప్పుడు చేస్తారని ప్రభుత్వాన్ని మాల మహానాడు రాష్ర్ట అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ప్రశ్నించారు
Read Moreఐఐఎంలో ఎంబీఏకు క్యాట్
మేనేజ్మెంట్ కోర్సు అందించడంలో ఐఐఎం(ఇండియన్ ఇన్స్టిట్యూ
Read Moreఅర్థరాత్రి కారులో మంటలు..గంట పాటు ట్రాఫిక్ జామ్
తమిళనాడులో రన్నింగ్ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. చెన్నై పల్లవరం సమీపంలోని జీఎస్టీ రోడ్డుపై శుక్రవారం అర్థరాత్రి కారులో మంటలు అంటుక
Read Moreఓటింగ్ శాతం పెంచాలి
హైదరాబాద్, వెలుగు: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచాలని డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ మనోజ్ సాహు అన్నారు. రాష్ట్రంలోని మొత్త
Read Moreహరీశ్ రావును కలిసినం.. టికెట్ ఎవరికిచ్చినా గెలిపిస్తం
హరిత ప్లాజాకు వెళ్లిన జనగామ లీడర్లు టికెట్ ఎవరికిచ్చినా గెలిపిస్తామని ప్రకటన జనగామ, వెలుగు : &
Read Moreచేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయాలని రాస్తారోకో
చేర్యాల, వెలుగు : సిద్దిపేట జిల్లాలో అన్ని అర్హతలు కలిగిన చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని అఖిలపక్ష జేఏసీ శుక్రవారం స్థానిక గాం
Read Moreతెలంగాణ జాబ్స్..కరెంట్ ఎఫైర్స్
నేషనల్ ఏడు బిల్లులకు రాష్ట్రపతి ఆమోదముద్ర పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన ఏడు బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపింది. జనన, మరణా
Read Moreఅమరుల ఆశయాలు నెరవేరలేదు: ప్రొఫెసర్ కోదండరాం
ఓయూ,వెలుగు : తెలంగాణ ఉద్యమ అమరుల ఆశయాలు నెరవేరలేదని టీజేఎస్అధ్యక్షుడు ప్రొఫెసర్కోదండరాం వ్యాఖ్యానించారు. ఏ ఉద్దేశంతో రాష్ర్టం ఏర్పాటైందో పాలకు
Read More












