ఓటింగ్​ శాతం పెంచాలి

ఓటింగ్​ శాతం పెంచాలి

హైదరాబాద్​, వెలుగు: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్​ శాతం పెంచాలని డిప్యూటీ ఎలక్షన్  కమిషనర్  మనోజ్  సాహు అన్నారు. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాలకు చెందిన జిల్లా స్వీప్​ (సిస్టమాటిక్  ఓటర్  ఎడ్యుకేషన్  అండ్  ఎలక్టోరల్  పార్టిసిపేషన్) నోడల్ ఆఫీసర్ల డు రోజుల ఈసీఐ కాన్ఫరెన్స్​లో ఆయన మాట్లాడారు. 

తెలంగాణలో 2019 లోక్‌‌‌‌సభ ఎన్నికల సమయంలో ఓటింగ్  శాతం తక్కువగా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 73.37 శాతం ఓటింగ్‌‌‌‌  రికార్డవగా తర్వాత జరిగిన లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో అది 62.77 శాతానికి తగ్గిందని గుర్తుచేశారు.