Telangana News
రూ.కోటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన: గూడెం మహిపాల్ రెడ్డి
రామచంద్రాపురం/పటాన్చెరు, వెలుగు : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీ, శ్రీరామ్ నగర్ కాలనీ, శాంతినగర్ కాలనీలలో రూ.కోటితో చ
Read Moreవ్యాధుల పట్ల అలర్ట్గా ఉండాలి: చందూనాయక్
కౌడిపల్లి, వెలుగు : వర్షాకాలం అయినందున సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మెదక్ డీఎంహెచ్వో చందూనాయక్ సూచించారు. మ
Read Moreకాంగ్రెస్ది స్కామ్ల ప్రభుత్వం : గంగుల కమలాకర్
కరీంనగర్, వెలుగు: కాంగ్రెస్ ది స్కామ్ ల ప్రభుత్వమని, బీఆర్ఎస్ ది స్కీమ్ ల ప్రభుత్వమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. స్థానిక కలెక్టరేట్లో, మీ సేవ ఆఫీస
Read Moreనిరుద్యోగులను మోసం చేసిన కేసీఆర్.. బీజేపీ, బీజేవైఎం లీడర్ల ధర్నా
నెట్వర్క్, వెలుగు: నిరుద్యోగ భృతి, ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను సీఎం కేసీఆర్ మోసం చేశాడని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బీజేపీ, బీజేవైఎం నేతలు
Read Moreఆర్డీ డబ్బులు చెల్లించడంలేదంటూ బాధితుల ధర్నా
కాగజ్ నగర్: పోస్టల్ అర్డీ పాలసీ డబ్బులు కాజేశారని ఆరోపిస్తూ చింతలమానేపల్లి మండలంలోని బాలాజీ అనుకోడ గ్రామనికి చెందిన వృద్ధులు, మహిళలు శుక్రవారం
Read Moreసర్టిఫికెట్ల కోసం ఆఫీసుల చుట్టూ చక్కర్లు
ఎన్నికల ముందు రాష్ట్ర సర్కారు ప్రకటిస్తున్న వివిధ స్కీంలకు అప్లై చేసుకుంటున్న లబ్ధిదారులు సర్టిఫికెట్ల కోసం ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. సొంత
Read Moreఇండ్ల స్థలాల పంపిణీలో రచ్చ
వంగూరు, వెలుగు: మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో ఇండ్ల స్థలాల కేటాయింపు కోసం శుక్రవారం సర్పంచ్ కాయితీ భారతమ్మ అధ్యక్షతన జరిగిన గ్రామసభ రసాభసా
Read Moreఅక్రమంగా తరలిస్తున్న దేశీదారు పట్టివేత
కాగజ్ నగర్, వెలుగు: మహారాష్ట్ర నుంచి కాగజ్ నగర్ పట్టణానికి అక్రమంగా తరలిస్తున్న దేశీదారును పోలీసులు పట్టుకొని నిందితులపై కేసు నమోదు చేశారు. టౌన్ సీఐ స
Read Moreమిర్చి డబ్బులు ఎవరు ఇస్తారు?.. 18 లక్షలతో నేపాల్ ముఠా పరార్
గద్వాల, వెలుగు: మిర్చి అమ్మిన డబ్బులు చేతికి అందక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు శివారులోని రైతుమిత్ర కోల్డ్ స్టోరే
Read Moreహైదరాబాద్ ను కమ్మేసిన కారుమబ్బులు.. పలు చోట్ల వర్షం
హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం 9 గంటల వరకు బాగా ఎండ, ఉక్క బోతగా ఉండగా.. ఆ తర్వాత హ
Read Moreఅరెస్టులు... నిర్బంధాలు.. అఖిల పక్ష దీక్షకు అడుగడునా అడ్డంకులు
గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ అఖిల పక్షం ఆధ్వర్యంలో ఆగస్టు 12న గన్పార్క్లో దీక్ష చేపట్టాలని నిర్ణయించగా పోలీసులు అడుగడుగునా
Read Moreఅంబేద్కర్ విజ్ఞాన కేంద్రం కట్టేదెప్పుడు?
వివాదాస్పద స్థలాన్ని ఎంపిక చేసిన అధికారులు కోర్టు స్టేతో ఆగిన పనులు సెంటర్ లేక ఇబ్బంది పడుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు
Read Moreనకిలీ ఫిజియోథెరపిస్టులు.. బీపీటీ చదవకుండానే క్లినిక్ల ఏర్పాటు
నాలుగున్నరేండ్ల బీపీటీ చదవకుండానే క్లినిక్ల ఏర్పాటు సర్టిఫికెట్, డిప్లొమా, డిస్టెన్స్కోర్సులతో మరికొందరు ఆయుష్, ఆయుర్వేద,
Read More












