Telangana News
నిండిన హుస్సేన్ సాగర్..పరిసర ప్రాంతాల ప్రజలకు అలర్ట్
హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాలకు హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. 513.50 మీటర్ల మేర నీరు చేరుకుంది. దీంతో సాగర్ ఫుల్ ట్యాంక్ లెవల్ ను క
Read Moreడబుల్ ఇండ్ల పేరుతో దగా చేస్తున్రు: బీజేపీ నేతలు
భూపాలపల్లి అర్బన్/హనుమకొండ/ములుగు/మహబూబాబాద్ అర్బన్/వర
Read Moreపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి: ఎంఎల్ ప్రజా పంథా
సూర్యాపేట, వెలుగు: నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఐ ఎంఎల్ ప్రజా పంథా నేతలు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి అడిషనల్ కలె
Read Moreపొంగులేటి రెండు నాలుకల ధోరణిని ప్రజలు గమనిస్తున్నరు.. ఎమ్మెల్యే సండ్ర
సత్తుపల్లి, వెలుగు: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెండు నాలుకల ధోరణిని ప్రజలు గమనిస్తున్నారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విమర్శించా
Read Moreకేసీఆర్ సీఎం కావడం దురదృష్టం.. డీకే అరుణ
గద్వాల, వెలుగు: కేసీఆర్ రాష్ట్రానికి సీఎం కావడం దురదృష్టకరమని, ప్రజలకు సేవ చేయకుండా డబ్బు సంపాదనకు మార్గంగా రాజకీయాలను మార్చేస్తున్నారని బీజేపీ
Read Moreపోడు పట్టాల కోసం గిరిజనుల ఆందోళన.. హైవేపై రాస్తారోకో
ఆమనగల్లు, వెలుగు: పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ కడ్తల్ మండలం పల్లె చెల్కతండాకు చెందిన గిరిజనులు సోమవారం మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి, హైవేప
Read More40 టన్నుల చేపలు మృతి
పెద్దపల్లి జిల్లాలో ఓ చెరువులో రూ. 40 లక్షల విలువైన చేపలు మృతి చెందాయి. రామగిరి మండలం సుందిళ్ళ గ్రామంలోని బక్క చెరువులో రూ. 40 లక్షల విలువ
Read Moreఎమ్మెల్యే దత్తత గ్రామంలో జనం తిప్పలు.. రోడ్లు బాగు చేయాలని కాంగ్రెస్ నిరసన
గోదావరిఖని, వెలుగు : ఎమ్మెల్యే కోరుకంటి చందర్ దత్తత తీసుకున్న జనగామ గ్రామ ప్రజలు తిప్పలు పడుతున్నారని డీసీసీ ప్రెసిడెంట్మక్కా
Read Moreరోడ్లపై నాట్లేసి నిరసన తెలిపిన గ్రామస్తులు
గంభీరావుపేట,వెలుగు: సిద్దిపేట,- కామారెడ్డి ప్రధాన రహదారి నుంచి కొత్తపల్లి గ్రామానికి డబుల్ రోడ్డు వేయాలని మండలంలోని గ్రామస్తులు రోడ్డుపై వ
Read Moreబీచ్లో దూకి ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్లో అదృశ్య మైన ఐఐటీ విద్యార్ధి కార్తీక్ సూసైడ్ చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో కార్తీక్ మృతదేహాన్ని
Read Moreఅర్హులకు డబుల్ బెడ్రూంలు ఇవ్వాలి.. బీజేపీ నేతల మహా ధర్నాకలెక్టరేట్ల ముట్టడి
మంచిర్యాల, వెలుగు: అర్హులైన పేదలకు డబుల్బెడ్రూం ఇండ్లు ఇవ్వాలంటూ బీజేపీ ఆధ్వర్యంలో పేదలు సోమవారం మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. జిల్లావ్యాప్
Read Moreకరెంట్ స్తంభాన్ని ఢీకొట్టిన ఆర్డీసీ కార్గో బస్సు
జన్నారం, వెలుగు: అంగన్వాడీ కేంద్రానికి సరుకులు సప్లై చేసేందుకు వచ్చిన కార్గో బస్సు కరెంట్పోల్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో స్తంభం విరిగి బస్సుపై ఒరిగింది.
Read Moreవార్ధా నది ఉగ్రరూపం.. రికార్డ్ స్థాయిలో వదర
కాగజ్ నగర్/మంచిర్యాల/కోల్బెల్ట్/ఆదిలాబాద్ఫొటోగ్రాఫర్, వెలుగు: తెలంగాణ–మహారాష్ట్ర మధ్య సరిహద్దు సిర్పూర్ టీ మండలం వద్ద వార్ధా నది ఉధృతిత
Read More












