Telangana News
తెలంగాణలో భారీ వర్షాలు.. 19 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
తెలంగాణలో వానలు పడుతున్నాయి. పశ్చిమ భారత ప్రాంతాల నుంచి తెలంగాణలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. ఈ ప్రభావంతో రాష్ట్రంలో అక్కడ
Read Moreఉప్పొంగి ప్రవహిస్తున్న యమునా నది..
ఉత్తర భారత దేశంలో కురుస్తున్న వర్షాలు విలయాన్ని సృష్టిస్తున్నాయి. దీంతో కాలువలు నదుల్ని, నదులు సముద్రాల్ని తలపిస్తున్నాయి. ఉత్తరాఖండ్లోని యమునా
Read Moreఅన్నం పెట్టిన యజమాని ఇంటికే కన్నం వేసిన్రు
అన్నం పెట్టిన యజమాని ఇంటికే కన్నం వేశారు ఈ నిందితులు. నమ్మకంగా పనిచేస్తూ యజమానినే మోసం చేశారు. ఈ ఘటన కుత్బుల్లాపూర్ లోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి
Read Moreక్రమబద్ధీకరణ రుసుం తగ్గించాలని బీజేపీ శ్రేణుల నిరసన
ప్రభుత్వం జీవో 58, 59 కింద ఇళ్ల క్రమబద్ధీకరణ రుసుమును వెంటనే తగ్గించాలని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కూన శ్రీశైలం గౌడ్ డిమాండ్ చేశారు
Read Moreమామిడి పండ్లు తినాలనుకుంటే.. మరో వారం రోజులే మీకు అవకాశం
వేసవి కాలం ముగియడంతో మార్కెట్ లో మామిడి పండ్ల రాక గణనీయంగా పడిపోయింది. ఫిబ్రవరి, జూన్ మధ్య సీజన్లో తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక జి
Read Moreజలపాతాలకు జనకళ
వానలు లేక ఇన్నాళ్లు వెలవెలబోయిన జలాపాతాల వద్ద మళ్లీ సందడి మొదలైంది. చత్తీస్గఢ్ గుట్టలు, అడవుల్లో భారీ
Read Moreచేనేత కార్మికుల సమస్యలు పరిష్కరిస్తా: ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
చౌటుప్పల్ వెలుగు: చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం చౌటుప
Read Moreశివసత్తుల పూనకాలు.. పోతురాజుల విన్యాసాలు
నిజామాబాద్లో ఘనంగా ఊర పండగ నిజామాబాద్ నగరంలో ఆదివారం ఊర పండగ ఘనంగా జరిగింది. ఉదయం 6 గంటల నుంచే ఖిల్లాలోని తేలుగద్దె వద్ద అమ్మవారిని దర్శించుకునేందుకు
Read Moreధాన్యాన్ని తరలిస్తున్న లారీలు పట్టివేత
సూర్యాపేట, వెలుగు: అక్రమంగా ధాన్యం తరలిస్తున్న రెండు లారీలను సివిల్ సప్లయీస్ అధికారులు సీజ్ చేసినట్టు సమాచారం. గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లికి చెంద
Read Moreనిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
మోపాల్, వెలుగు: మంచిప్ప ప్రాజెక్టు నిర్మాణంతో నిర్వాసితులైన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ భరోసానిచ్చారు. మంచిప్ప
Read Moreతెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ను ప్రజలే అధికారంలోకి తెస్తారు: కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కారేపల్లి,వెలుగు: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనాన్ని చూసి బీఆర్ఎస్ నాయకులు పారిపోవాల్సిందేనని కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరె
Read Moreఆశ్రమ పాఠశాలలను గురుకులాలతో సమానంగా అభివృద్ధి చేయాలి: ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
భద్రాచలం, వెలుగు : ఏజెన్సీ ప్రాంతంలో అత్యధిక గిరిజన విద్యార్థులకు విద్యను అందిస్తున్న గిరిజన సంక్షేమ పాఠశాలలను గురుకులాలతో సమానంగా అభివృద్ధి చేయాలని,
Read Moreజీవోలతో కార్మికులకు ప్రయోజనం లేదు: కార్యదర్శి జనక్ ప్రసాద్
గోదావరిఖని, వెలుగు: తెలంగాణ సర్కార్ కార్మికులకు సంబంధించిన ప్రయోజనాలపై జీవోలు ఇచ్చిందే తప్
Read More












