Telangana News
తెలంగాణకు వర్ష సూచన..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ తో పాటు...పలు జిల్లాలో వానలు పడుతున్నాయి. రాబోయే ఐదు రోజుల పాటు రాష్ట్
Read Moreబోనమెత్తిన ఎమ్మెల్సీ కవిత.. స్వాగతం పలికిన ఆలయ అధికారులు
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బోనాన్ని సమర్పించారు. ఆమె స్వయంగా బోనం ఎత్తుకుని ఆలయానికి వచ్చారు. ఆమె వెంట బీ
Read Moreఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన కేసీఆర్
లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. కాసేపటి క్రితమే ఉజ్జయిని మహంకాళి &nbs
Read Moreవిభజన హామీల ఊసేత్తని మోదీ.. :కూనంనేని సాంబశివరావు
ప్రధాని వరంగల్టూర్ నిరాశ మిగిల్చిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, విభజ
Read MoreHeavy rains: ఎడతెరిపిలేని వర్షాలు..అమర్నాథ్ యాత్రకు బ్రేక్..బేస్ క్యాంపుల్లోనే 50 వేల మంది యాత్రికులు
ఉత్తరాదిలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరపి లేని వర్షాలతో నదులు ఉప్పొంగుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లోని ఏడు జిల్లాలకు 24 గంటల పాటు వాతావ
Read Moreఢిల్లీ వీధుల్లో నదుల్లా పారుతున్న వరద.. 40 ఏళ్ల రికార్డు బ్రేక్
దేశ రాజధాని ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాలు అక్కడి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వివిధ అవసరాలు, పనుల మీద బయటకి వచ్చే వారి రాకపోకలకు
Read MoreHeavy rains: అతి భారీ వర్షాలు..20 ఏళ్లలో ఇదే మొదటిసారి
గురుగ్రామ్లో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వానల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి. రహదారులు నదులను తలపిస్తున్నాయి. జులై 08వ తేదీ శనివారం భారీ వ
Read Moreబీభత్సమైన వర్షాలు..నదులను తలపిస్తున్న వరదలు.. ఉత్తరభారతం అతలాకుతలం
భారీ వర్షాలు, వరదలకు ఉత్తర భారతం విలవిల్లాడుతోంది. పలు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలకు నదులు ఉప్పొం
Read Moreఘనంగా ఉజ్జయిని బోనాలు.. దర్శించుకున్న ప్రముఖులు
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఆలయాన్ని బంతి పూలు, పూల
Read Moreడబుల్ బెడ్రూంల పరిశీలనకు వచ్చిన కాంగ్రెస్నేతల అరెస్ట్
కరీంనగర్ లో నిర్మిస్తున్న డబల్ బెడ్రూం ఇళ్ల పరిశీలనకు వచ్చిన కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేశారు. చింతకుంటలో నిర్మిస్తున్న ఇళ్లలో నాణ్యత లే
Read Moreఅమర్నాథ్ యాత్రలోని భైంసా వాసులు సేఫ్
భైంసా, వెలుగు: నిర్మల్ జిల్లా భైంసా నుంచి అమర్నాథ్ యాత్రకు వెళ్లిన భక్తులు అక్కడ సురక్షితంగా ఉన్నారు. ఐదు రోజుల కింద భైంసా పట్టణానికి చెందిన 10 కుట
Read Moreకాషాయ రంగులో వందేభారత్ ట్రైన్స్.. లుక్కు అద్దిరిపోయిందిగా
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే ప్రారంభించిన వందే భారత్ రైళ్లు ఇకపై కాషాయ రంగులో దర్శనమివ్వనున్నాయి. అయితే ఇవి చెన్నైలోని ఇంటిగ్రల్కోచ్ ఫ్యాక్టరీలో ఉన్
Read Moreపేదలకు ఉచితంగా న్యాయ సహాయం: కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి
సిద్ధిపేట, వెలుగు: పేదరికం కారణంగా ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా పేదలందరికీ ఉచిత న్యాయ సేవలు అందించడమే న్యాయ సేవాధికార సంస్థ లక్ష్యమని స్టేట్ లీగల్ సర్వ
Read More












