Telangana News

బీసీ బిల్లు అమలుకు సహకరించండి

  మధ్యప్రదేశ్ సీఎంకు ఆర్. కృష్ణయ్య వినతి  బషీర్ బాగ్, వెలుగు: బీసీ హక్కుల సాధన కోసం తాము చేసే ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని మధ్యప్

Read More

ఏసీ రైళ్ల చార్జీల్లో డిస్కౌంట్..   ఆఫర్ ప్రకటించిన రైల్వే శాఖ  

న్యూఢిల్లీ, వెలుగు: సిట్టింగ్ అకామడేషన్ ఉన్న ఏసీ రైళ్ల చార్జీల్లో రైల్వే శాఖ డిస్కౌంట్ స్కీంను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా గడచిన 30 రోజుల్లో 50 శాత

Read More

కృష్ణా ట్రిబ్యునల్ గడువు పొడిగింపు

న్యూఢిల్లీ, వెలుగు:  కృష్ణా నది జల వివాదాల ట్రిబ్యునల్ గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడగించింది. ట్రిబ్యునల్ గడువును 2024 మార్చి 31 వరకు పొడగ

Read More

ఐదు రాష్ట్రాల ఎన్నికలే టార్గెట్

న్యూఢిల్లీ, వెలుగు:  త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలపై బీజేపీ హైకమాండ్ శనివారం కీలక భేటీ నిర్వహించింది. ఢిల్లీలోని పార్టీ హెడ్ ఆఫీసులో జరిగ

Read More

పేదలకు చదువు అందొద్దని సీఎం ​దుర్మార్గ ప్రణాళిక

రిటైర్డ్​ ఐఏఎస్ ఆకునూరి మురళి ఫైర్​ హైదరాబాద్, వెలుగు: పేదలకు విద్య అందొద్దనే దుర్మార్గపు ప్రణాళికను సీఎం కేసీఆర్​అమలు చేస్తున్నారని రిటైర్డ్​

Read More

13ఏండ్ల బాలికను పెండ్లి చేసుకున్న 42ఏండ్ల వ్యక్తి..  పోలీసులు, ఆఫీసర్లు  వెళ్లేసరికి పరార్​

నవీపేట్, వెలుగు :  నిజామాబాద్​ జిల్లా నవీపేట మండలంలోని అబ్బపూర్ తండాలో  13ఏండ్ల బాలికను గుట్టుచప్పుడు కాకుండా  శుక్రవారం అర్ధరాత్రి 42ఏ

Read More

కవితను ఎందుకు అరెస్టు చేయలే:  మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్  

తిమ్మాపూర్, వెలుగు:  లిక్కర్ స్కామ్​లో  కేసీఆర్ కూతురు కవితను  సీబీఐ, ఈడీ  ఎందుకు అరెస్ట్​ చేయలేదో  ఎంపీ బండి సంజయ్​ ప్రజలకు

Read More

మేక్ ఇన్ ఇండియాలో భాగస్వామిగా..కాజీపేట రైల్వే ప్రాజెక్ట్

తెలంగాణ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నం: ప్రధాని రూ.6,100 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు వరంగల్‍/ హనుమకొండ,వెలుగు: తెలంగా

Read More

ఢిల్లీలో దంచికొట్టిన వాన.. నీటిలో మునిగిపోయిన ప్రగతి మైదాన్  టన్నెల్

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీలో శనివారం వర్షం దంచికొట్టింది.ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరపి లేకుండా వాన పడింది. మధ్యాహ్నం 12 నుంచి 2.30 గంటల మధ్య 9.8 సెంట

Read More

ఈసారీ టెంపరరీ పనులే..మరో ఆర్నెళ్లలో మేడారం మహా జాతర

రూ.200 కోట్లు ఇస్తానని ఐదేండ్ల కింద హామీ ఇచ్చి మరిచిన సీఎం కేసీఆర్‌‌‌‌ ఈసారి  కూడా రూ.75 కోట్లతో ప్రపోజల్స్​ పంపిన ఆఫీసర

Read More

రెండు సొరంగాలను కలిపే రోడ్డు కొట్టుకపోయింది..జమ్మూ- శ్రీనగర్ హైవేపై ఘటన

శ్రీనగర్‌‌‌‌: జమ్మూ - శ్రీనగర్ జాతీయ రహదారిపై రెండు సొరంగాలను కలిపే రోడ్డు కొట్టుకపోయింది. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో ర

Read More

ముంబైలో ఐరన్ బ్రిడ్జి చోరీ.. 6 వేల కిలోల వంతెనను కట్​ చేసి తీసుకెళ్లిన దొంగలు

ముంబై: ముంబైలో 90 అడుగుల ఇనుప వంతెన మాయమైంది. డ్రైన్​పై నిర్మించిన 6 వేల కిలోల ఇనుప వంతెన చోరీకి గురైందని అధికారులు  శనివారం తెలిపారు. ఈ కేసులో న

Read More