Telangana News
ఆశ్రమ పాఠశాలలను గురుకులాలతో సమానంగా అభివృద్ధి చేయాలి: ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
భద్రాచలం, వెలుగు : ఏజెన్సీ ప్రాంతంలో అత్యధిక గిరిజన విద్యార్థులకు విద్యను అందిస్తున్న గిరిజన సంక్షేమ పాఠశాలలను గురుకులాలతో సమానంగా అభివృద్ధి చేయాలని,
Read Moreజీవోలతో కార్మికులకు ప్రయోజనం లేదు: కార్యదర్శి జనక్ ప్రసాద్
గోదావరిఖని, వెలుగు: తెలంగాణ సర్కార్ కార్మికులకు సంబంధించిన ప్రయోజనాలపై జీవోలు ఇచ్చిందే తప్
Read Moreజూనియర్ కాలేజీల్లో క్లాసులు జరగట్లే.. జిల్లాలో 50 శాతం లెక్చరర్ పోస్టులు ఖాళీ
నాగర్ కర్నూల్, వెలుగు: జిల్లాలోని జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ల కొరతతో క్లాసులు జరగకపోవడంతో స్టూడెంట్స్ ఆందోళన చెందుతున్నారు. కాలేజీలు తెరిచి నెల దా
Read Moreఇథనాల్ కంపెనీ రద్దు చేయాలి
మరికల్, వెలుగు: ఇథనాల్ కంపెనీని రద్దు చేయాలని కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర నాయకులు చక్రవర్తి కోరారు. మండలంలోని ఎక్లాస్పూర్ వద్ద ఇథనాల్
Read Moreబీఆర్ఎస్ రాక్షస పాలనకు కాలం చెల్లింది: ప్రజాహిత పాదయాత్రలో అనిరుధ్రెడ్డి
నవాబుపేట, వెలుగు: రాష్ట్రంలో బీఆర్ఎస్ రాక్షస పాలనకు కాలం చెల్లిందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి
Read Moreడబుల్’ ఇండ్లకు వెళ్లాలంటే.. కాలినడకా కష్టమే
జిల్లా కేంద్రమైన మెదక్ మున్సిపాలిటీ పరిధిలోని పిల్లి కొటాల్ డబుల్ బెడ్ రూమ్ కాలనీ రోడ్లు కాలినడకకు సైతం వీలు లేకుండా తయారయ్యాయి. ఇక్కడ మొత్తం 1000 ఇం
Read Moreనెలరోజుల్లో రెండు ఫంక్షన్ హాళ్లు ప్రారంభిస్తాం : మంత్రి హరీశ్ రావు
సిద్దిపేట, వెలుగు : సిద్దిపేట పట్టణంలోని వైశ్య సదన్, గౌడ ఫంక్షన్ హాళ్లను నెలరోజుల్లో ప్రారంభిస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఆదివారం
Read Moreఘనంగా బోనాల వేడుకలు
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మి అమ్మవారు, పోచమ్మ ఆ
Read Moreవారం రోజుల్లో ఎత్తిపోసింది..4.5 టీఎంసీలే
ప్రాణహితకు వరద పెరుగుతున్నా.. నీళ్ల లిఫ్టింగ్ పెంచుతలే నదిలో రోజుకు 30 వేల క్యూసెక్కుల వరద.. మేడిగడ్డ బ్యారేజీలో 11 టీఎంసీలు మొత్తం 17 మో
Read Moreఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి.. ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ
నిర్మల్, వెలుగు: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర క
Read Moreలో వోల్టేజ్ సమస్య పరిష్కరించాలంటూ రాస్తారోకో
జన్నారం, వెలుగు: తమ గ్రామానికి కరెంట్ సరఫరాలో ఏర్పడుతున్న ఓల్టేజ్ సమస్యను పరిష్కరించి, మినీ సబ్ స్టేషన్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మండలంలోని ఇం
Read Moreకలిసి కట్టుగా బీజేపీని బలోపేతం చేయాలి : రాథోడ్ రమేశ్
మంచిర్యాల/జన్నారం, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో చేపట్టిన అభివృద్ధి పథకాలను వివరిస్తూ గ్రామాల్లో బీజేపీని బలపేతం చేయాలని మాజీ ఎంపీ, ఆ పా
Read Moreచినుకు పడ్తలే..విత్తు మొలుస్తలే
పునాస పంటలకు కష్టకాలం.. రందిపడ్తున్న రైతులు ఇప్పటి దాకా బట్టతడుపు వాన తప్ప గట్టి వర్షం పడలే దుక్కుల్లోనే మాడిపోతున్న పత్తి, మక్క విత్తనాలు మళ
Read More












