Telangana News
అనారోగ్యంతో ఎంపీడీవో మృతి
జగిత్యాల జిల్లా బీర్పూర్ ఎంపీడీవో కరివేద మల్లారెడ్డి శుక్రవారం(జూన్ 23) తెల్లవారుజామున మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన కరీంనగర్ ల
Read Moreఆ వేంకటేశ్వరుడే.. పులి నుంచి పిల్లోడిని కాపాడాడా.. కాలి బాటలో ఏం జరిగింది ?
కొన్ని అద్బుతాలు.. విచిత్రాలు నమ్మటానికి టైం పట్టొచ్చు.. జరిగిన తర్వాత మాత్రం అద్భుతం అనక మానం.. తిరుమల వేంకటేశ్వరస్వామి అంటే కోట్లాది మంది భక్తులకు వ
Read Moreవీళ్లకెందుకు చదువు : ఫీజు అడిగారని.. టీచర్ను కాల్చిన స్టూడెంట్స్...
ట్యూషన్ ఫీజు అడిగారనే కారణంతో ఇద్దరు స్టూడెంట్స్ఏకంగా టీచర్నే మట్టుబెట్టాలని చూసిన ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మ
Read Moreడ్రగ్స్ అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
ముంబై లో డ్రగ్స్ కొనుగోలు చేసి నగరానికి తీసుకువచ్చి టోలిచౌకిలో అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. టోలీచౌకికి చెందిన మహ్మద్ ఇర్ఫాన్ ప్రైవేటు
Read Moreహెచ్ సీఏలో అవినీతి పెరిగింది.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్ సీ ఏ)లో అవినీతి పెరిగిపోయిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులోని పలు సెలక్షన్లలో అవకతవకల
Read Moreబీఆర్ఎస్ కు100 కుటుంబాలు రాజీనామా
కామేపల్లి, వెలుగు: ఇల్లందు ఎమ్మెల్యే, ఆమె భర్త అనుసరిస్తున్న ఒంటెద్దు పోకడలను నిరసిస్తూ మండలంలోని బండిపాడు, రాయిగూడెం, రుక్కితండాలో బీఆర్ఎస్ కు చెందిన
Read Moreఅవినీతి ఊబిలో కేసీఆర్ సర్కార్..జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి
గోదావరిఖని, వెలుగు : కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో కూరుక
Read Moreఅబ్బాయిగా మారనున్న మాజీ సీఎం కుమార్తె
వెస్ట్ బెంగాల్ మాజీ సీఎం బుద్ధా దేవ్ భట్టాచార్య కుమార్తె సుచేతన లింగ మార్పిడి ఆపరేషన్చేసుకునేందుకు రెడీ అయ్యారు. ఇందుకు సంబంధించి డాక్టర్లు, లాయర్
Read Moreపాస్ పోర్ట్ డ్రైవ్.. తెలంగాణ వ్యాప్తంగా అదనంగా అపాయింట్ మెంట్స్
హైదరాబాద్ మహా నగరంలోని పాస్పోర్ట్ సేవా కేంద్రాలలో (పీఎస్కే) అదనపు పాస్పోర్ట్ అపాయింట్మెంట్ స్లాట్లను జూన్ 26 నుండి 30 వరకు &
Read Moreకాలేజీలో వసతుల లేమిపై జడ్జి అసహనం
అశ్వాపురం, వెలుగు: మండల కేంద్రంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీని మణుగూరు ఫస్ట్ క్లాస్ మేజిస్ర్టేట్కోర్టు జడ్జి ఎం. వెంకటేశ్వర్లు గురువారం సందర్శించారు
Read Moreచనిపోయిన వ్యక్తికి ట్రీట్మెంట్ చేశారని ఆందోళన
నల్గొండ అర్బన్, వెలుగు : చనిపోయిన వ్యక్తికి ట్రీట్మెంట్ చేసి డబ్బులు వసూలు చేశారని ఆరోపిస్తూ గురువారం నల్గొండ పట్టణంలోని ఓ ప్రైవేట్హాస్పిటల్
Read Moreయాదాద్రిపై కాషాయ జెండా ఎగురేద్దాం..ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
యాదాద్రి, వెలుగు : వచ్చే ఎన్నికల్లో ఆలేరు, భువనగిరిలో గెలిచి యాదాద్రి జిల్లాపై కాషాయ జెండా ఎగురవేద్దామని బీజేపీ స్టేట్వైస్ ప్రెసిడెంట్ఎన్వీఎస
Read Moreకట్నం కోసం వేధింపులు.. పాపతో కలిసి తల్లి ఆత్మహత్య
అత్తింటి వేధింపులు తట్టుకోలేక రెండేండ్ల పాపతో కలిసి మహిళ సూసైడ్ చేసుకున్న ఘటన హబీబ్ నగర్ పీఎస్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీతారాంబాగ్కు చె
Read More












