Telangana News
అమరవీరుల స్మారక చిహ్నాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్
తెలంగాణ సచివాలయం సమీపంలో నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం (జూన్ 22న) సాయంత్రం ప్రారంభించారు. ముందుగా పోలీసులు అమరవీర
Read Moreఎనిమిది మందిని చంపిన సైకో ప్రవీణ్ అరెస్ట్.. మందు కోసం చంపుతాడంట..
వాడి పేరు ప్రవీణ్.. వీడు ఏం పనులు చేస్తాడో తెలియదు కానీ.. మనుషులను మాత్రం బాగా చంపుతున్నాడు. ఇప్పటి వరకు ఎనిమిది హత్యలు చేసినట్లు ప్రకటించారు రాజేంద్ర
Read Moreయాదాద్రిలో దంచి కొట్టిన వాన... కొట్టుకు పోయిన పార్కింగ్ వాహనాలు
ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం యాదాద్రిలో వర్షం బీభత్సం గురువారం ( జూన్22) సృష్టించింది. అయితే ఘాట్ రోడ్డులో వరద నీరు నిలిచిపోయింది. ఫలితంగా పా
Read Moreపటాన్ చెరులో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి.. మళ్లీ గెలిపిస్తే మెట్రోలైన్ పొడిగిస్తా
సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు. 200 పడకలతో 184.87 కోట్ల రూపాయల వ్యయంతో ఆస్పత్
Read Moreవాళ్ల ఉద్యోగాలు ఊడగొడితేనే నిరుద్యోగులకు ఉద్యోగాలొస్తాయ్ : రేవంత్ రెడ్డి
రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతల అరెస్ట్లపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుల అరెస్టులు అప్రజాస్వామికమన్నా
Read Moreకారు లోయలో పడి.. 9 మంది మృతి
ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బగేశ్వర్ జిల్లాలోని సామా గ్రామస్థులు
Read Moreతెలంగాణ బిడ్డలే రైళ్లను తయారు చేస్తున్నరు
రంగారెడ్డి జిల్లా కొండకల్ వద్ద నిర్మించిన మేధా గ్రూప్ రైల్వేకోచ్ ఫ్యాక్టరీని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కోచ్ ఫ్యాక్టరీని ప్రా
Read Moreపంచాయతీ కార్యదర్శిపై బీఆర్ఎస్ సర్పంచ్ భర్త దాడి
పంచాయతీ కార్యదర్శిపై సర్పంచ్ భర్త దాడి చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లికదురు మండలం బంజర గ్రామ పంచాయత
Read More15వేల ఇండ్లు ఒకే చోట..కొల్లూరులో డబుల్ బెడ్రూం ఇండ్ల టౌన్ షిప్ ప్రారంభం
సంగారెడ్డి జిల్లా కొల్లూరులో రెండో దశ కింద చేపట్టిన కేసీఆర్ నగర్ 2 బీహెచ్కే డిగ్నిటీ హౌసింగ్ కాలనీని సీఎం కేసీఆర్ ప్రారం
Read Moreబోనమెత్తిన భాగ్యనగరం..వైభవంగా గోల్కొండ బోనాలు ప్రారంభం
రాష్ట్రంలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యయి. చారిత్రాత్మక గోల్కొండ కోటపై వెలిసిన జగదాంబిక ఎల్లమ్మ తల్లికి తొలి బోనం సమర్పణతో బోనాల
Read Moreసంఘమిత్ర ఎక్స్ప్రెస్ రైలుకు తప్పిన పెను ప్రమాదం
బెంగళూరు సంఘమిత్ర ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం వద్ద రైలు పట్టా విరిగింది.
Read Moreటెన్షన్.. టెన్షన్: గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీ నిరసనలు
గన్పార్క్ వద్ద బీఆర్ఎస్, బీజేపీ పోటా పోటీ నిరసనలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జూన్ 22న బీజేపీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు గన్పార్క్లోని అమరవీరుల
Read Moreకోడిని కోయని చికెన్ ఇది.. ఇక అమ్ముకోవటానికి గ్రీన్ సిగ్నల్
సాధారణంగా చికెన్ తినాలంటే కోడిని కోయాల్సిందే. కానీ ఇప్పటి నుంచి ఆ అవసరం లేదు. కోడిని కోయకుండా కూడా చికెన్ తినొచ్చు. అవును ఇది నిజం. మొట్టమొదటిసారిగా ల
Read More












