Telangana News
యశోద హాస్పిటల్లో.. ఎంఆర్ లినాక్ మెషిన్
దేశంలోనే మొదటిసారి అందుబాటులోకి.. క్యాన్సర్ ట్రీట్మెంట్లో కొత్త టెక్నాలజీ మాదాపూర్, వెలుగు: క్యాన్సర్ ట్రీట్మెంట్లో కొత్త టె
Read Moreతాళం వేసిన ఇంటికి.. రూ. 7 లక్షల కరెంట్ బిల్లు
ఉప్పల్, వెలుగు: తాళం వేసి ఉన్న ఇంటికి రూ.7 లక్షల కరెంట్ బిల్లు వేశారు విద్యుత్ శాఖ అధికారులు. హైదరాబాద్లోని ఉప్పల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉప్పల్ హ
Read Moreఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ షేర్లు డౌన్
న్యూఢిల్లీ: సెబీ రెండేళ్లపాటు బ్యాన్ విధించిన నేపథ్యంలో ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ షేర్లు మంగళవారం 19 శాతం పతనమయ్యాయి. క్లయింట్ల ఫండ్స్ను దుర్వి
Read Moreకడెం, సరస్వతీ కాలువలకు..రిపేర్లు చేస్తలేరు
కవ్వాల్టైగర్జోన్ లో కాలువలు, కెనాల్స్ రిపేర్లకు అనుమతి ఇవ్వని అటవీ శాఖ 35 ఏళ్లుగా రిపేర్లకు నోచుకోని కడెం, సరస్వతీ ప్
Read Moreదుబ్బాకలో ‘కొత్త’ రాజకీయం..ఎంపీకి ఎమ్మెల్యే టికెట్
ఓ మీటింగ్లో ఎమ్మెల్యేగా గెలిపించాలన్న మంత్రి హరీశ్రావు కొత్తను వ్యతిరేకిస్తున్న పలువురు అసంతృప్త నేతలు మరోవైపు తమ పరిస్థితి ఏ
Read Moreతప్పచెబుత్రలో డబుల్ మర్డర్..కత్తితో పొడిచి..బండరాళ్లతో కొట్టి..
హైదరాబాద్ తప్పచెబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని దైబాగ్లో జూన్ 20 మంగళవారం అర్ధరాత్రి ఇద్దరు ట్రాన్సజెండర్లు హత్యక గురవడం కలకం రేగింది. గుర్తు తెల
Read Moreనేడు కేబుల్ బ్రిడ్జి ఓపెనింగ్..హాజరుకానున్న మంత్రి కేటీఆర్
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ సిటీకి మరో మణిహారం కేబుల్ బ్రిడ్జి బుధవారం ప్రారంభం కాబోతోంది. మంత్రి కేటీఆర్ హాజరై రాత్రి 7 గంటలకు ఓపెనింగ్ చేయనున్నారు.
Read Moreపోడు పట్టాలు కొందరికే..11,800 మంది దరఖాస్తు చేసుకుంటే 1,950 మందికే ఇస్తరట
నాగర్ కర్నూల్, వెలుగు: పోడు భూములు సాగు చేసుకుంటున్న వారికి హక్కులు కల్పిస్తామని రెండేండ్లుగా చెబుతున్న సర్కారు అప్లై చేసుకున్న వారిలో కొందరికే పట్టాల
Read Moreఏడు బస్తాల రూపాయి నాణేలతో భార్యకు భరణం
జైపూర్: రూపాయి, రెండు రూపాయిల నాణేలతో రూ.55వేల మెయింటెనెన్స్ బకాయిలు చెల్లించేందుకు జైపూర్లోని ఫ్యామిలీ కోర్టు ఓ వ్యక్తికి అనుమతించింది. 11 నెలలలపాట
Read Moreక్రెడిలాను అమ్మిన హెచ్డీఎఫ్సీ..రూ. 9,060 కోట్లకు కొన్న ప్రైవేట్ ఈక్విటీ కంపెనీలు
న్యూఢిల్లీ: హెచ్డీఎఫ్సీ క్రెడిలా ఫైనాన్షియల్ సర్వీసెస్లోని 90 శాతం వాటాను రూ. 9,060 కోట్లకు అమ్మేసినట్లు హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ ప్రకటించింది. క్ర
Read More2024 లో ఫార్మా ఎగుమతులు.. 28 బిలియన్ డాలర్లకు చేరుతాయ్
హైదరాబాద్, వెలుగు: దేశపు ఫార్మా ఎగుమతులు ఈ ఫైనాన్షియల్ ఇయర్ (2023–24) లో 28 బిలియన్ డాలర్లకు చేరతాయని ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమో
Read Moreబొగ్గు సరఫరాపై.. సింగరేణి, ఎన్టీపీసీ ఎంఓయూ
నాలుగు కీలక ఒప్పందాలకు అధికారుల అంగీకారం హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలరీస్, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషన
Read Moreమలబార్ బ్రాండ్ అంబాసిడర్గా జూనియర్ ఎన్టీఆర్
హైదరాబాద్, వెలుగు: మలబార్ గోల్డ్ & డైమండ్స్ తన బ్రాండ్ అంబాసిడర్గా జూనియర్ ఎన్టీఆర్ను కొనసాగించ
Read More












