Telangana News
కేసీఆర్ ను ఇంటికి పంపండి. . .దళిత బంధు పేరుతో రాజకీయాలు
జగిత్యాలలో ఏఐసిసి రాష్ట్ర కార్యదర్శి నదిమ్ జావెద్ పర్యటించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటి వెళ్లిన ఆయనకు స్థానిక కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికా
Read Moreదక్షిణ భారతదేశ ధాన్యాగారం తెలంగాణ...కల నిజమైంది..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో దక్షిణ భారతదేశ ధాన్యాగారంగా తెలంగాణ మారిందని మ
Read Moreవీడియోలకు లైక్ కొట్టాడు.. రూ.8.5లక్షలు పోగొట్టుకున్నాడు
ముంబైకి చెందిన ఓ వ్యక్తి యూట్యూబ్ వీడియోలను లైక్ చేసి డబ్బు సంపాదించాలని ప్రయత్నించి రూ.8.5 లక్షలకు పైగా మోసపోయాడు. బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేసే పని
Read Moreవీధి కుక్కల స్వైర విహారం.. బాలుడికి తీవ్ర గాయాలు
రాష్ట్రవ్యాప్తంగా కుక్కలు రెచ్చిపోతున్నాయి. మనుషులు కనిపిస్తే చాలు కండలు పీకేస్తున్నాయి. చిన్నారులు, వృద్ధులే లక్ష్యంగా దాడులకు తెగబడు
Read More111జీవో పరిధిలో కేసీఆర్ ఫ్యామిలీకి భూములు : రేవంత్ రెడ్డి
111 జీవో ఎత్తివేత వెనుక ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. 111 జీవో పరిధిలో కేసీఆర్ కుటుంబ సభ్యులు భూములు కొన్నారన్నార
Read Moreమంత్రి పదవి ఇవ్వాలి...సీఎం నివాసం ముందు ఎమ్మెల్యే మద్దతుదారుల ఆందోళన
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య నివాసం ఎదుట హిరియూర్ ఎమ్మెల్యే డి. సుధాకర్ అనుచరులు ఆందోళనకు దిగారు. డీకే శివకుమార్, డి.సుధాకర్ పోస్టర్లతో మద్దతు దారుల
Read Moreకొత్త పార్లమెంటుకు తమిళనాడు 'సెంగోల్'.. అమిత్ షా కీలక ప్రకటన
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా మే 28న కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. బ్ర
Read Moreగుట్కా, పాన్ మసాలా నిషేధం కొనసాగింపు
గుట్కా, పాన్ మసాల తయారీ, అమ్మకాలపై విధించిన నిషేధాన్ని తమిళనాడు ప్రభుత్వం పొడిగించింది. మే 2024 వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింద
Read Moreఅనుమానాస్పద స్థితిలో సర్పంచ్ భర్త మృతి
కామారెడ్డి, కామారెడ్డి టౌన్, వెలుగు: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం సింగరాయిపల్లి సర్పంచ్ అధికం మహేశ్వరి భర్త , మాజీ ఎంపీటీసీ నర్సాగ
Read Moreఇంగ్లాండ్లో మేయర్గా గుజరాతీ ..బాధ్యతలు చేపట్టిన యాకుబ్ పటేల్
లండన్: ఉత్తర ఇంగ్లాండ్లోని లాంక్షైర్ కౌంటీలో గల ప్రెస్టన్ సిటీ కొత్త మేయర్గా గుజరాత్కు చెందిన యాకుబ్
Read Moreఆస్తి గొడవలో తండ్రిని చంపిండు
కరీంనగర్ క్రైం: కరీంనగర్ జ్యోతినగర్లో ఆస్తి గొడవల్లో తండ్రిని ఓ కొడుకు హత్య చేశాడు. టూటౌన్ పోలీసులు తెలిపి
Read Moreలోన్ యాప్ వేధింపులు..రూ. 50 వేలు కట్టలేక ఆత్మహత్య
లోన్ యాప్ వేధింపులతో మరో యువకుడు బలి అయ్యాడు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో లోన్ యాప్ వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆంధ్రప్ర
Read Moreమ్యాచ్ ఫిక్సింగ్ ..క్రికెటర్పై ఐసీసీ వేటు
ఫిక్సింగ్ అభియోగాలతో వెస్టిండీస్ క్రికెటర్ డెవాన్ థామస్పై ఐసీసీ వేటు వేసింది. థామస్ లంక ప్రీమియర్ లీగ్లో ఫిక్సింగ్కు పాల్పడ్డాడని ఐసీసీ తెలిపింది.
Read More













