V6 News

Telangana News

మిస్ యూనివర్స్ విజయాన్ని త్రోబ్యాక్ చిత్రంతో పంచుకున్న సుస్మితా సేన్

సుస్మితా సేన్ 29 ఏళ్ల క్రితం దేశానికి మొట్టమొదటి మిస్ యూనివర్స్ టైటిల్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించారు. ఈ విజయం వార్షికోత్సవం సందర్భంగా, తాజాగా

Read More

చనిపోయిన వారి పేరుతో.. ఆసరా పెన్షన్లు కాజేసిన అధికారులు

మహబూబాబాద్ ​జిల్లా దంతాలపల్లి మండలంలో చనిపోయిన వారి పేరుతో పింఛన్లు స్వాహా అవుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గున్నేపల్లి గ్రామంలో&n

Read More

ఊపిరితిత్తుల్లో ఇరుక్కుపోయిన పళ్ల సెట్

యుఎస్‌లోని విస్కాన్సిన్‌లో 22 ఏళ్ల వ్యక్తి ఊపిరితిత్తుల్లో వెండి పూత పూసిన కట్టుడు పళ్లు చిక్కుకున్నాయి. ప్రమాదవశాత్తు వాటిని మింగడంతో అతనిక

Read More

భలే దొంగ.. పట్టపగలే బైక్ చోరీ.. సీసీ కెమెరాలో రికార్డ్

జగిత్యాల పట్టణంలో దొంగలు రెచ్చిపోతున్నారు. మే 18వ తేదీ గురువారం మధ్యాహ్నం సమయంలో ఓ దొంగ పట్టపగలే తన చేతివాటం చూపించాడు. సీటీలోని దేవి శ్రీ గార్డెన్ సమ

Read More

సత్తువనిచ్చే 'సత్తు పానీయం'.. వేడిని తగ్గించే ఉపాయం

దేశవ్యాప్తంగా ఎండలు భీబత్సం సృష్టిస్తున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ వేడిమిని తట్టుకోలేక చాలా మంది పలు ప్రత్యామ్నాయాలను ఆశ్

Read More

గుడిసెలు తొలగించిన రెవెన్యూ అధికారులు.. బాధితుల ఆందోళన

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలోని కొత్త కలెక్టరేట్ సమీపంలోని ప్రభుత్వ భూముల్లో అక్రమంగా వెలిసిన గుడిసెలను రెవెన్యూ

Read More

తెలంగాణ జాబ్స్ స్పెషల్: తెలంగాణలో భూ సంస్కరణలు

భూమి యాజమాన్యంలో మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడం,  భూ యాజమాన్యంలో అసమానతలు తొలగించి సామాజిక న్యాయం, వ్యవసాయ &nbs

Read More

చదివింది ఎమ్మెస్సీ.. చేసేది చోరీలు

హనుమకొండ సిటీ, వెలుగు:  ఉన్నత చదువులు చదివి జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని శనివారం సీసీఎస్, కేయూసీ పోలీసులు అరెస్ట్  చ

Read More

నార్సింగిలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఓ కారు ఆటోను ఢీ కొట్టింది.  ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చె

Read More

ప్రజల సపోర్ట్​ లేకుండా భూసేకరణ ఎట్ల చేస్తరు?

అభివృద్ధి పేరుతో సర్కార్​ దగా  సీతమ్మసాగర్​ భూ నిర్వాసితుల రాస్తారోకో భద్రాచలం, వెలుగు: ప్రజల సపోర్ట్​ లేకుండా సీతమ్మ సాగర్​ బ్యారేజీ న

Read More

పోలీస్​ కేసు పెట్టాడని..ఇంట్లోకి రానివ్వని కుటుంబసభ్యులు

బెల్లంపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కన్నాలబస్తిలో తమపై పోలీస్​ కేసు పెట్టాడని రిటైర్డ్ సింగరేణి కార్మికుడిని అతడి కుటుంబ

Read More

రాష్ట్రంలో రూ.వేల కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నం: కేంద్ర మంత్రి మహేంద్ర నాథ్ పాండే

శంషాబాద్–బెంగళూరు హైవే విస్తరణకు రూ.9 వేల కోట్లు ఇచ్చినం కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద

Read More

కుక్క కరిచిన బర్రె పాలు తాగిన..300 మందికి రేబిస్ ​వ్యాక్సిన్లు

విషయం తెలిసినా పాలమ్మిన పాడి రైతు దూడ చనిపోయి బయటకొచ్చిన సంగతి కాగజ్ నగర్, వెలుగు: పాడి రైతు నిర్లక్ష్యం ప్రజల ప్రాణాల మీదికి తెచ్చినంత పని

Read More